మణిపూర్ క్రీడాకారులకు తమిళనాడులో శిక్షణ ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. మణిపూర్లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై పౌరహక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
లైంగికదాడి బాధితులను పరామర్శిచేందుకు మణి పూర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆరోపించారు.