Ramadoss, Sasikala join hands | త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో మరో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటైంది. పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే) వ్యవస్థాపకుడైన రామదాస్, దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలైన శశికళ దీని కోసం చ�
TVK Vijay : టీవీకే అధినేత, నటుడు విజయ్కు తమిళనాడులో ఒక జాతీయ పార్టీ సీఎం పదవి ఆఫర్ చేసిందని టీవీకే నేత అధవ్ అర్జున అన్నారు. అయితే, అది ఏ పార్టీయో వెల్లడించలేదు.
రాష్ర్టాల శాసనసభలకు ఐదేండ్లకోమారు ఎన్నికలు జరుగడంలో విశేషం ఏమీ ఉండకపోవచ్చు. త్వరలో జరుగనున్న నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు మాత్రం చాలా రకాలుగా ప్రాముఖ్యం కలిగి ఉన్నాయని చ
Election Schedule | దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు నగారా మోగింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన�
TVK Vijay : తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొత్తగా టీవీకే పార్టీ పెట్టిన స్టార్ హీరో విజయ్కు డిప్యూటీ సీఎం పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకు 80 సీట్లు ఇచ్చేం�
Election Schedule | దేశంలో మళ్లీ ఎన్నికల కోలాహలం మొదలుకాబోతున్నది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల కోసం ఇవాళ (ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల కమిషన్ (Election Commission) షెడ్యూల్ (Schedule) విడుదల చేయనుంద�
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత తీవ్రమైన నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు ముందుచూపు కరువయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్రం ప్రత్యా�
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో పొత్తు ప్రసక్తే లేదని తమిళ నటుడు విజయ్ నేతృత్వంలోని ‘టీవీకే’ (తమిళగ వెట్రి కజగం) ప్రకటించింది. బీజేపీతో ఎన్నికల పొత్తు ఉందంటూ వస్తున్న వార్తలను కేవలం మీడియా ఊహాగానా�
Tamil Nadu | పశ్చిమాసియాలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం ఫలితంగా ఇతర దేశాలతోపాటు భారత్లో కూడా కమర్షియల్ వంట గ్యాస్ కొరత ఏర్పడింది. దాంతో దేశవ్యాప్త�
CV Ananda Bose : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేశారు.
Tamil Nadu | త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనుండటంతో తమిళనాడు (Tamil Nadu) లో కోలాహలం మొదలైంది. పార్టీలు వ్యూహరచనల్లో బిజీబిజీగా ఉన్నాయి. పొత్తులపై, ఎత్తులకు పైఎత్తులపై తీవ్రంగా కసరత్తు జరుపుతున్నాయి. ఈ క్రమంలో అ�
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్సెల్వం శుక్రవారం అధికార డీఎంకే పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఈ చేరిక తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.