man dies after arrest | అక్రమంగా మద్యం అమ్ముతున్న ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఆరోగ్యం విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు.
వైద్య విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చడం వలన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఇందుకు న్యాయపరమైన అడ్డుంకులుంటే, వాటిని తొలగించే వరకూ తాత్కాలికంగా ప�
Vijay's TVK : దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షను కేంద్రం పూర్తిగా రద్దు చేసి, వైద్య విద్యపై పూర్తి హక్కులను రాష్ట్రాలకే ఇవ్వాలని తమిళనాడుకు చెందిన అధికార టీవీకే పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరక�
నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) 2026-27 విద్యా సంవత్సరానికి గాను అదనంగా 9,911 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,36,939కి చేరింది.
TVK Leader Bribe | తమిళనాడులోని అధికార టీవీకే నేత పెండింగ్ బిల్లుల క్లియర్ కోసం ఒక కాంట్రాక్టర్ను లంచం డిమాండ్ చేశారు. ఆ లంచం డబ్బులు ఆయన తీసుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విమర్శలు వెల్ల
Man Attacks Fiancee | నిశ్చితార్థం రద్దు కావడంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. కాబోయే భార్యపై కత్తితో దాడి చేశాడు. అయితే కాపాడే ప్రయత్నంలో ఆమె తల్లి మరణించింది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి
Road accident | తమిళనాడు (Tamil Nadu) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున మదురై జిల్లా (Madurai district) లోని కొట్టంపట్టి సమీపంల�
సర్'ను ఓ రాజకీయ ఆయుధంగా ప్రయోగిస్తున్నారని, తాము అధికారంలో ఉండగా ఇలాంటి ఆటలు సాగబోవని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గత నవంబర్లో నిప్పులు చెరిగారు.
హిందూ పురాణాల ప్రకారం, లంకలో ఉన్న సీతాదేవిని రక్షించడానికి వానరసేనతో కలిసి శ్రీరాముడు ఇక్కడి నుంచే సముద్రంపై ‘రామసేతు’ నిర్మాణాన్ని ప్రారంభించారు. నాసా ఉపగ్రహ చిత్రాల్లోనూ ఇక్కడి నుంచి శ్రీలంక వరకు సమ
Crime news | కొడుకు ద్వారా తనకు ప్రమాదం ఉందని జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి.. ఓ తండ్రి కన్నబిడ్డను చంపి నదిలో పడేసిన దారుణ ఘటన తమిళనాడు (Tamil Nadu) లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తేని నగరం (Theni City) లోని ఎంజీఆర్�
మరణించిన, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి ఓట్లతో పాటు డూప్లికేట్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)తో ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతున్నట్టు త�
Tamil Nadu : గోవధపై నిషేధం విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో గోవధను నిషేధిస్తూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం సుప్ర�