ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) స్థానిక ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నది. 20 రాష్ర్టాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న స్థానిక యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధమైంది.
Viral news | సమాజంలో నెలకొన్న మూస ధోరణులను, అపోహలను పటాపంచలు చేస్తూ ఓ జంట ఒక్కటైంది. ప్రేమకు లింగభేదాలు అడ్డురావని నిరూపిస్తూ ఓ ఆలయ అర్చకుడు (Temple Priest), ట్రాన్స్జెండర్ (Transgender) మహిళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడు (Tamil
‘పైండ్లెన పేదింటి ఆడబిడ్డకు లక్ష రూపాయల నగదుతో పాటు ఇందిరమ్మ కానుక కింద తులం బంగారం ఇస్తామ’ని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు మాటతప్పారు.
ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే పార్టీ సంస్థాగత నిర్మాణంలో సమూల మార్పుకు నిర్ణయించింది. పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం సమావేశ�
CM Vijay : తమిళనాడు ఎమ్మెల్యేలకు కార్లు ఇస్తామంటూ సీఎం విజయ్ ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది.
‘పోరాడి తెలంగాణను సాధించుకున్నం.. ఒక్కో రంగాన్ని గాడిన పెట్టాలె.. ఇందులో యువతకు ఉపాధి అత్యంత కీలకం. పరిశ్రమలు రాష్ర్టానికి క్యూ కడితేనే యువతకు ఉపాధి సాధ్యం. పరిశ్రమలు రాష్ర్టానికి రావాలంటే వారికి అనుమతు�
తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తిన దరిమిలా వామపక్షాలు, తమిళనాడు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు పాల్గొనకుండా నిరోధిస్తూ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వును విజయ్ నేతృత్వంలోన
నటుడి నుంచి రాజకీయ నేతగా మారి అనూహ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా అయిన జోసెఫ్ విజయ్ 100 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆయన శత దినోత్సవ పాలన ఎలా ఉందో అయన సన్నిహిత సహచరుడు, మంత్రి ఆధవ్ అర్జున మీ
Aadhav Arjuna | ప్రతి భారతీయుడినీ సమానంగా చూసే ప్రధానిని దక్షిణాది అందిస్తుందని తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున అన్నారు. భవిష్యత్తులో దక్షిణాది నుంచే ఒక ప్రధానమంత్రి రావాలని ఆయన ఆకాంక్షించారు.
Cauvery water | కావేరి నదీజలాల (Kaveri River Water) విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) లో సీఎం విజయ్ (CM Vijay) ప్రభుత్వానికి ఊరట లభించింది. తమిళనాడు (Tamil Nadu) కు నీటి విడుదల విషయంలో కావేరి నదీ జలాల నిర్వహణ అథారిటీ (CWMA) ఆదేశాలు అమలయ్యేలా చూడాలని �
తమిళనాడులోని మహాబలిపురం వేదికగా దక్షిణాది రాష్ట్రాలతో నిర్వహించే సదరన్ జోనల్ కౌన్సిల్ (ఎస్జెడ్సీ) 31వ సమావేశం ఈ నెల 20న జరుగనున్నది. కేంద్ర హోమ్శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వం వహించనున్న ఈ సమావేశంలో ద�
ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యాల్లో శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, విచారణ, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించడం గురించి రాజ్యాంగంలోని 51ఏ(హెచ్)లో స్పష్టంగా ఉన్నది. ఇది కేవలం పాఠ్యపుస్తకంలోని ఒక వాక్యం కాదు.
Supreme Court : కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు మద్దతు లభించింది. ఈ నియామకాలు చెల్లవు అంటూ ఇటీవల మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్
కేంద్రం తీసుకురావాలని చూస్తున్న డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా సీఎం విజయ్ ప్రభుత్వం తీర్మానం చేసింది. మహిళా ర�
అమెరికాలో చదువుకోవాలనే కల ఎంతో మందికి ఉంటుంది. కానీ అక్కడ సీటు లభించడమే కష్టతరం అనుకుంటే.. తమిళనాడుకు చెందిన ప్రణవ్ మాత్రం ఏకంగా రూ.3.55 కోట్ల ఉచిత స్కాలర్షిప్ పొందారు.