Cop Hacked To Death | తండ్రీ, ఇద్దరు కొడుకుల మధ్య గొడవ జరిగింది. వారు కొట్టుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒక పోలీస్ అధికారి అక్కడకు చేరుకున్నారు. తండ్రీ, కొడుకుల గొడవలో జోక్యం చేసుకున్నారు. అయితే ఆ ముగ
Student Found Dead in School | స్కూల్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు వెతికారు. చివరకు స్కూల్లో మూసేసి ఉన్న బావిలో యువకుడి మృతదేహం లభించింది. ఈ నేపథ్యంలో స్కూల్ ప్రిన్సిపాల్ను అరెస్ట్ చేయాలన�
Child Falls From Moving Bus | బస్సు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. దీంతో డోర్ వద్ద కూర్చొన్న మహిళ చేతిలోని బిడ్డ రోడ్డుపై పడింది. ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. పక్కనే కూర్చొన్న ఆమె సోదరుడు, అతడి ఒడిలో ఉన్న బాలుడు కూడా బస
Madras High Court | ప్రభుత్వ పథకాల (Government Schemes) ప్రచారం కోసం వాడే పేర్ల విషయంలో తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు (Madras High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా తీసుకురాబోయే ప్రజా సంక్షేమ పథకాల ప్రచారం కోసం జీవించ
DMK Worker Walks Away With Temple Hundi | ఒక వ్యక్తి గుడిలో అనధికారంగా హుండీ ఏర్పాటు చేశాడు. ఈ సమాచారం తెలిసిన అధికారులు ఆ గుడి వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కానుకలతో నిండిన ఆ హుండీని ఆ వ్యక్తి ఎత్తుకెళ్లాడు.
Actress Radhika | ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ (Radhika Sharat Kumar) డెంగ్యూ జ్వరం (Dengue feaver) తో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన రాధికను కుటుంబసభ్యులు ఈ నెల 28న తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్�
తమిళనాడులోని చెన్నై సమీపంలో గతేడాది జరిగిన భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై (Bagmati Express Train Accident) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది ప్రమాదం కాదని, దానివెనక కుట్ర దాగి ఉన్నదని తేలింది.
Supreme Court | తమిళనాడు ప్రభుత్వం తీరుపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి వీ సెంథిల్ బాలాజీ ప్రమేయం ఉన్న ఉద్యోగ కుంభకోణంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఉద్యోగాల పేరుతో నిరుద�
వైద్య విద్యలో పోస్ట్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పీజీ 2025ను ఆగస్టు 3న ఒకే షిఫ్ట్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు.
గబ్బిలాలను వేటాడి, వాటితో వంటకాన్ని తయారుచేసి, కోడిమాంసంగా అమ్ముతున్న ఒక ముఠా తమిళనాడులో పట్టుబడింది. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను తమిళనాడు సేలం జిల్లాలో అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Bat meat | గబ్బిలాల (Bats) ను వేటాడి మాంసం వండుతారు. ఆ మాంసాన్ని చికెన్ (Chicken) అని చెప్పి వినియోగదారులకు విక్రయిస్తారు. ఇద్దరు వ్యక్తులు చాలారోజులుగా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. తమిళనాడు (Tamil Nadu) లోని సేలం జిల్లా (Selam district) �
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తమిళనాడు (Tamil Nadu) పర్యటనలో భాగంగా గంగైకొండ చోళపురం ఆలయాన్ని (Gangaikonda Cholapuram Temple) సందర్శించారు. ఆదివారం రాజేంద్ర చోళుడి జయంతి సందర్భంగా ఈ పర్యటన జరగడం విశేషం.
Multi Vehicle Collision | జాతీయ రహదారిపై పలు వాహనాలు ఢీకొన్నాయి. ఏడేళ్ల బాలుడితో సహా ముగ్గురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వాహనాల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించ�
Man Stabs Wife In Hospital | కుటుంబ గొడవల వల్ల ఒక వ్యక్తి తన భార్యను కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చేరింది. అక్కడకు వెళ్లిన భర్త తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి పారిపోయాడు.