Bat meat | గబ్బిలాల (Bats) ను వేటాడి మాంసం వండుతారు. ఆ మాంసాన్ని చికెన్ (Chicken) అని చెప్పి వినియోగదారులకు విక్రయిస్తారు. ఇద్దరు వ్యక్తులు చాలారోజులుగా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. తమిళనాడు (Tamil Nadu) లోని సేలం జిల్లా (Selam district) �
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తమిళనాడు (Tamil Nadu) పర్యటనలో భాగంగా గంగైకొండ చోళపురం ఆలయాన్ని (Gangaikonda Cholapuram Temple) సందర్శించారు. ఆదివారం రాజేంద్ర చోళుడి జయంతి సందర్భంగా ఈ పర్యటన జరగడం విశేషం.
Multi Vehicle Collision | జాతీయ రహదారిపై పలు వాహనాలు ఢీకొన్నాయి. ఏడేళ్ల బాలుడితో సహా ముగ్గురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వాహనాల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించ�
Man Stabs Wife In Hospital | కుటుంబ గొడవల వల్ల ఒక వ్యక్తి తన భార్యను కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చేరింది. అక్కడకు వెళ్లిన భర్త తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి పారిపోయాడు.
Protest | తమిళనాడు (Tamil Nadu) కస్టోడియల్ డెత్ (Custodial death) ను ఖండిస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. విజయ్ సమక్షంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమ�
తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) జరిగింది. డీజిల్ తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు అంటుకున్నాయి. ఇండియన్ ఆయిల్ కంపెనీ డీజిల్తో 52 వ్యాగన్లతో కూడిన గూడ్సు రైలు చెన్నై పోర్టు న�
తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం (Train Accident) జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాను కడలూరు జిల్లా సెమ్మంగుప్పం వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృ
Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతున్నాయి. తాజాగా తమిళనాడులోని తిరుచ్చిలో గల ప్రభుత్వ కార్యాలయాలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
రాష్ట్రంలో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ఆందోళనక కలిగిస్తున్నది. ఈ పాఠశాలలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే ఆరోస్థానంలో ఉండటం గమనార్హం.
Trisha | నటి త్రిష (Actress Trisha) చెన్నై (Chennai) కి చెందిన పీపుల్ ఫర్ కెటిల్ ఇన్ ఇండియా (PFCI) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దేవుని గుడికి యాంత్రిక ఏనుగును బహూకరించారు.
Tamil Nadu | తమిళనాడులోని రాణిపేట జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అరక్కోణం - కాట్పాడి మెమూ ప్యాసింజర్ చిత్తేరి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు.