భారత్ క్రికెట్లో మరో తురుపుముక్క! 17 ఏండ్ల వయసులోనే గంటకు 147 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించే బౌలర్ వెలుగులోకి వచ్చాడు. ‘పిట్టకొంచెం కూత ఘనమ’న్నట్లు టీనేజ్లోనే అంచనాలకు మించి రాణిస్తున్నాడు. వాయువేగా
270 saplings planted | గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మృతులకు ఒక వ్యక్తి వినూత్నంగా నివాళి అర్పించారు. ఈ విషాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం పలువురితో కలిసి 270 మొక్కలు నాటా�
Monkey Steals Money | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో కొందరు పర్యాటకులకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఖర్చుల కోసమని తెచ్చుకున్న డబ్బును ఓ కోతి ఎత్తుకెళ్లింది (Monkey Steals Money).
107 Hospitalised | ఆలయ ఉత్సవంలో వడ్డించిన ఆహారం తిని వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థత చెందడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
Doctor Suicide | యువ వైద్యుడు అప్పులపాలయ్యాడు. కారులో సెలైన్ ఎక్కించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజులుగా కారు అక్కడ ఉంటడాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Dead body mistaken | కూలీలైన ఇద్దరు వ్యక్తులు మరణించారు. అయితే వారి మృతదేహాలు తారుమారయ్యాయి. స్థానిక వ్యక్తి మృతదేహాన్ని బీహార్కు తరలించారు. పొరపాటును గుర్తించి వెనక్కి రప్పించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సి
Shine Tom Chacko | మలయాల నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో (accident) ఆయన తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.
నిరుడు తమిళనాట సంచలనం సృష్టించిన అన్నా యూనివర్సిటీలో జరిగిన లైంగిక దాడి కేసులో దోషికి చెన్నైలోని మహిళా కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. నమోదైన 11 అభియోగాలన్నీ రుజువైనందున దోషి జ్ఞానశేఖరన్కు ఎలాంట�
Nurse severs newborn's thumb | ప్రభుత్వ ఆసుపత్రి నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మొబైల్ ఫోన్ చూడటంలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కత్తెరతో నవజాత శిశువు బొటనవేలు నరికింది. దీంతో సర్జరీ కోసం ఆ శిశువును మరో ఆసుపత్రికి తరలిం�
Crime News | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అన్నా యూనివర్సిటీ (Anna University) లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న జ్ఞానశేఖరన్ (Jnanashekharan) ను తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లోని మహిళా కోర్టు దోషిగా తేల్చింది.
Rajya Sabha Elections | రెండు రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న ఎనిమిది రాజ్యసభ స్థానాల (Rajya Sabha seats) కు వచ్చే నెల 19న పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగియగానే అదేరోజు ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు లక్షద్వీప్, కేరళ రాష్ట్రంలో పూర్తి గా.. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. వచ్చే రెండ్రోజుల్లో మధ్య అరేబియన్ సముద్ర�
Road Accident | ఇవాళ (ఆదివారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.