Valparai Tragedy | ఒక టూరిస్ట్ వాహనం కొండ మలుపులో అదుపుతప్పింది. కిందకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఉపాధ్యాయులతో సహా 9 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రభుత్వ స్కూల్లో విషాదం నెలక�
MNM party | నరేంద్రమోదీ సర్కారు ఇవాళ లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill) ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీలు బిల్లుపై ఆందోళన వ్య
నియోజకవర్గాల పునర్విభజనలో(డీలిమిటేషన్) రాష్ర్టానికి హాని కలిగించే విధంగా ఏమైనా చేసినా లేదా ఉత్తరాది రాష్ర్టాల రాజకీయ అధికారాన్ని అసమానంగా పంచినా తమిళనాడును స్తంభింపచేసే భారీ ఆందోళనలు, పూర్తి స్థాయి�
Tamil Nadu : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. చెన్నైలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి జేపీ నద్దా ఈ మేనిఫెస్టో విడుదల చేశారు.
Explotion | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం విరుధ్నగర్ జిల్లా (Virudh Nagar) సత్తూరు (Sattur) లోని ఎక్సెల్ ఫైర్వర్క్స్ (Exel Fire Works) బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయ�
ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న తమిళనాడులో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతున్నది. సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ఏఐఏడీఎంకేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రూ.10,000 కోట్ల
TVK Vijay : తమిళనాడులో కొత్త పార్టీ అయిన టీవీకే అధినేత, నటుడు విజయ్ మాత్రం ప్రచార ర్యాలీలు రద్దు చేసుకుంటూ సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే జరగాల్సిన కొన్ని ర్యాలీల్ని విజయ్ రద్దు చేసుకోగా, షెడ్యూలై ఉన్
‘చట్టం ముందు అందరూ సమానులే’ అనే మాట సినిమాల్లో వినడమే తప్ప జీవితంలో చూసింది లేదు. సత్యమేవ జయతే అనే నినాదం రాతల్లో తప్ప వాస్తవంగా గెలిచే సందర్భాలు బహు స్వల్పం. ఆ అరుదైన సందర్భాల్లో అరుదైన ఘటన తమిళనాడులో జర
Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో 58 ఏళ్ల అన్నాడీఎంకే (AIADMK) అభ్యర్థిని లీమా రోజ్ (Leema Rose) అత్యధిక సంపన్నురాలిగా నిలిచారు. ఆమె కుటుంబ ఆస్తుల విలువ రూ.5,863 కోట్లు కాగా, స్వయంగా ఆమె ఆస్తుల విలువే రూ.1,049 కోట్లుగా ఉ�
తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలుచేస్తామని దమ్ముంటే ప్రకటించండి అని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు.
Tamil Nadu : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 27 మందితో కూడిన జాబితాను శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసింది.
యూపీ, మణిపూర్ తరహాలో తమిళనాడులో హింసను ప్రేరేపించడానికి బీజేపీ కుట్ర చేసిందని, అయితే దానిని తాము సమర్థంగా తిప్పికొట్టినట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు.