Nurse severs newborn's thumb | ప్రభుత్వ ఆసుపత్రి నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మొబైల్ ఫోన్ చూడటంలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కత్తెరతో నవజాత శిశువు బొటనవేలు నరికింది. దీంతో సర్జరీ కోసం ఆ శిశువును మరో ఆసుపత్రికి తరలిం�
Crime News | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అన్నా యూనివర్సిటీ (Anna University) లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న జ్ఞానశేఖరన్ (Jnanashekharan) ను తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లోని మహిళా కోర్టు దోషిగా తేల్చింది.
Rajya Sabha Elections | రెండు రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న ఎనిమిది రాజ్యసభ స్థానాల (Rajya Sabha seats) కు వచ్చే నెల 19న పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగియగానే అదేరోజు ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు లక్షద్వీప్, కేరళ రాష్ట్రంలో పూర్తి గా.. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. వచ్చే రెండ్రోజుల్లో మధ్య అరేబియన్ సముద్ర�
Road Accident | ఇవాళ (ఆదివారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Conductor averts accident | కదులుతున్న బస్సులో డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. బస్సు నడుపుతున్న అతడు ఉన్నట్టుండి స్టీరింగ్ వదిలేసి ఒక పక్కకు ఒరిగిపోయాడు. గమనించిన కండక్టర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. చేతులతో బ్రేకులు వేస�
illegal mining near Madurai | తమిళనాడులోని ప్రముఖ ముదరై ఆలయం సమీపంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నదని ఆ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి వినోజ్ పీ సెల్వం ఆరోపించారు. అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్టా�
MK Stalin | ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. గవర్నర్ అధికారాలపై కేంద్రం చర్యలను వ్యతిరేకించాలని ఆయన కోరారు. బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు మే 17న లేఖలు రాశారు.
Tamil Nadu students stranded in J&K | తమిళనాడుకు చెందిన 52 మంది విద్యార్థులు జమ్ముకశ్మీర్లో చిక్కుకున్నారు. అక్కడ ఉన్నత విద్య అభ్యసిస్తున్న 52 మంది విద్యార్థులు, ఎడ్యుకేషన్ టూర్ కోసం అక్కడకు వెళ్లిన మరో నలుగురు విద్యార్థులు �
Temple Elephant | వేసవి (Summer) కాలం కావడంతో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో జనం ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయంతో వణికిపోతున్నారు.
Tamil Nadu fishermen injured | మత్స్యకారులపై సముద్రపు దొంగలు దాడి చేశారు. వారి బోట్లలో ఉన్న వలలు, జీపీఎస్ పరికరాలను దోచుకున్నారు. గాయపడిన 17 మంది మత్స్యకారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Migratory birds | పెరుంగులమ్ (Perungulam) రిజర్వాయర్కు ఈ ఏడాది భారీగా వలస పక్షులు (Migratory birds) తరలివచ్చాయి. ప్రతి ఏడాది ఈ రిజర్వాయర్కు వలస పక్షులు తరలిరావడమనేది సాధారమే అయినా.. ఈసారి భారీ సంఖ్యలో రావడం విశేషం.
తమిళనాడు గవర్నర్ వ్యవహార శైలి మీద కొద్దీ రోజుల కిందట సుప్రీం కోర్టు ఒక నిర్దిష్టమైన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలో ఉన్న సందిగ్ధతకు తెరదించిన తీర్పు ఇది. అందుకే ఇది విశిష్టమైనదంటున్నారు అం�
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల (Nereducharala) మండలంలోని చిల్లేపల్లి వద్ద పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. తమిళనాడుకు చెందిన లారీ కరీంనగర్ జిల్లా సైదాపూర్లోని కవిత కాటన్ ఇండస్ట్రీస్ పత్తి మిల్లు నుంచి సు