మీ పప్పులు ఎక్కడైనా ఉడుకుతాయేమో కాని, మా వద్ద కాదని, ఢిల్లీ పాలకులకు తమిళనాడు ఎన్నడూ తల వంచదని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చే ఏ శక్తి కూడా ఎప్పటికీ దక్షిణాది రాష్ర్టాన్ని పాలి�
కేంద్ర,రాష్ట్ర సంబంధాల్లో సఖ్యత లేకపోవడంపై తీవ్ర చర్చ నడుస్తున్న తరుణంలో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని తమిళనాడు సీఎం స్టాలిన్ తెరపైకి తెచ్చారు. ఇది పూర్తిగా సాధ్యమేనా అనే అంశంపై ఇప్పుడు దేశమంతా చర్చ న�
MK Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీపై మండిపడ్డారు. ఢిల్లీలోని ఏ శక్తి కూడా దక్షిణాది రాష్ట్రాన్ని ఎప్పటికీ పాలించలేదని అన్నారు. అమిత్ షా కాదు, ఏ షా కూడా తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయలేడంటూ బీజేప
హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారనే వివాదం తమిళనాడు, కర్ణాటకల నుంచి మహారాష్ట్రకు వ్యాపించింది. మహారాష్ట్రలో మరాఠీ, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరిగా �
Tamil Nadu | తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి స్మారక చిహాన్ని ఆలయ ‘గోపురం’ ప్రతిరూపంతో
అలంకరించారు. చెన్నైలోని మెరీనా బీచ్లో ఉన్న ఈ స్మారకాన్ని హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ మంత్రి పీకే శేఖర్ బాబు స�
Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని ఓ ఆలయ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా అగ్నిగుండంలో పడి ఓ భక్తుడు (devotee) ప్రాణాలు కోల్పోయాడు.
AIADMK Walkout | తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే వరుసగా రెండో రోజు కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ఆ పార్టీ అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి అధికారంలో ఉన్న డీఎంకేపై మండిపడ్దారు. అధికార పార్టీ ‘ఊసరవ
Tamil Nadu notifies 10 Acts | తమిళనాడు ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకున్నది. గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండా పది చట్టాలను గెజిట్లో నోటిఫై చేసింది. ఒక రాష్ట్రం ఇలా చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
BJP-AIADMK Alliance | అన్నాడీఎంకే, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పళనిస్వామి నేత�
తమిళనాడు కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థినికి రుతుస్రావం కావడంతో, స్కూల్ ప్రిన్సిపల్ ఆ అమ్మాయిని తరగతి గది బయట కూర్చొబెట్టి పరీక్ష రాయించారు. బాధితురాలు ఎనిమిదో తరగతి చదువుతున్న దళిత వి
exam outside classroom | పిరియడ్స్ వచ్చిన విద్యార్థినిని క్లాస్ బయట పరీక్ష రాయించారు. ఈ విషయం తెలిసి ఆ బాలిక తల్లి స్కూల్కు చేరుకున్నది. ఈ అమానుషంపై స్కూల్ ప్రిన్సిపాల్ను నిలదీసింది.
తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలిపే పాంబన్ సముద్ర వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రామేశ్వరం-తాంబరం రైలు, ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్లే కోస్ట్గార్డ
Stalin skips PM's Pamban event | తమిళనాడులోని రామేశ్వరంలో కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన
PM Modi | తమిళనాడులో రూ.8300కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిం�
Pamban Bridge | రైలు ప్రయాణం అంటేనే చాలామంది ఎంతో ఇష్టం. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చుట్టూ సముద్రం.. రైలును తాకే అలల మధ్య సాగే ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది.