2026, మే 10న తమిళనాడు అసెంబ్లీ కాలవ్యవధి ముగియనున్నది. దీంతో మార్చి-ఏప్రిల్ మధ్యలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతున్నది. ఎన్నికల కోలాహలం మొదలవడంతో తమిళనాడులో వేడి �
Teens Attack Migrant Worker | రైలులో ప్రయాణించిన వలస కార్మికుడిని కొందరు యువకులు వేధించారు. ఆ తర్వాత కత్తులతో అతడిపై దాడి చేశారు. విక్టరీ చిహ్నంతో పోజులిస్తూ రీల్ రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
తమిళనాడులో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్ అనంతరం ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో అవకతవకలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Constable Caught Molesting Student | రైలులో కాలేజీ అమ్మాయి పక్కన పోలీస్ కానిస్టేబుల్ కూర్చొన్నాడు. ఆమెను తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ విద్యార్థిని మొబైల్లో దీనిని రికార్డ్ చేసింది. రైల్వే పోలీసులకు పంపి ఫిర్యాదు చే
తండ్రికి పెద్ద మొత్తంలో బీమా (Insurance) చేయించారు. ఆ తర్వాత పథకం ప్రకారం ఆయన్ను పాముతో కాటేయించారు (Snake Bite). ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బును క్లెయిమ్ (Insurance Claim) చేసుకుందామని అనుకున్నారు. అయితే వారిపై బీమ
Tamil Nadu SIR draft | తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 97 లక్షల మంది ఓటర్లను తొలగించారు.
Fire Breaks | తమిళనాడు( Tamil Nadu )లోని మధురైలో బుధవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఎల్ఐసీ( LIC ) ప్రాంతీయ కార్యాలయంలో అగ్నికీలలు( Fire Breaks ) ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో ఒకరు మృతి చెందారు.
Drunk auto driver | సాధారణంగా సినిమాల్లో కమెడియన్లు ఏదో చేయబోతే మరేదో జరుగుతుంది. అలాంటి ఘటనలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. తాజాగా తమిళనాడులో ఓ తాగుబోతు ఆటోడ్రైవర్ తన రియల్ లైఫ్లో చేసిన పని కూడా అచ్చం అలా
Deepathoon | తమిళనాడు తిరుప్పరంకుండ్రంలోని కొండపై ఉన్న దీపథూన్ రాతి స్తంభం హిందువులకు సంబంధించినది కాదని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. జైన సన్యాసులు దీనిని వినియోగించినట్లు కోర్టుకు వెల్లడించింది.
juniors beat Student death | జూనియర్లు కొట్టడంతో సీనియర్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ నేపథ్యంలో 15 మంది జూనియర్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ హోమ్కు తరలించార
తమిళనాడులోని రామనాథపురంలో (Raghunathapuram) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రెండు కార్లు ఢీ కొట్టడంతో ఐదుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
శబరిమల యాత్రలో (Sabarimala Yathra) భాగంగా తమిళనాడులోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి ఉద్రిక్తతకు దారితీసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అయ్యప్ప స్వాములు ధర్నాకు దిగారు.