Tamil Nadu: తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మధురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై దీపం వెలిగించొచ్చు అంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా మద్రాస్ హైకోర్టు (మ�
భారత మాజీ స్నూకర్ ప్లేయర్ మనోజ్ కొఠారీ కన్నుమూశారు. సోమవారం తిరునల్వేలి(తమిళనాడు)లోని దవాఖానలో తీవ్రమైన గుండెపోటుతో కొఠారీ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
Kanimozhi | తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ ఎంపీ కనిమొళి (Kanimozhi) ఆ రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉన్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో డీఎంకేలో
Large shivling | ప్రపంచంలోనే అతిపెద్దదైన, అత్యంత బరువైన శివలింగం (Shivaling) ప్రయాణం మధ్యలోనే నిలిచిపోయింది. తమిళనాడు (Tamil Nadu) లోని మహాబలిపురం (Mahabalipuram) లో తయారైన శివలింగం అదివారం ఉదయం బీహార్లోని గోపాల్గంజ్కు చేరుకుంది.
Nikitha Godishala | హైదరాబాద్ యువతి గోడిశాల నిఖిత (Nikitha Godishala) ఇటీవల అమెరికాలో దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అనుమానితుడిగా ఉన్న ఆమె మాజీ బాయ్ఫ్రెండ్ అర్జున్ శర్మ (Arjun Sharma) ను ఇంటర్పోల�
New Pension Scheme | ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల రెండు దశాబ్దాల డిమాండ్ను తమిళనాడు ప్రభుత్వం నెరవేర్చింది. కొత్త పెన్షన్ పథకాన్ని సీఎం ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు. ‘తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ స�
Vijay TVK: తాజా సమాచారం ప్రకారం టీవీకే.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై టీవీకే జాతీయ ప్రతినిధి గెరాల్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Nataraja Temple | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం కడలూరు జిల్లా (Kadaluru district) లోని చిదంబరం శ్రీనాథరాజర్ ఆలయం (నటరాజ స్వామి ఆలయం (Nataraja Temple)) లో వార్షిక రథయాత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
Man Attempts To Attack Cop With Knife | వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయం వద్ద ఉన్న భక్తుల పట్ల ఒక వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. జోక్యం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్పై కత్తితో దాడికి ప్రయత్నించాడు. చివరకు పోలీసులు అతడ్ని అదుపుల
2026, మే 10న తమిళనాడు అసెంబ్లీ కాలవ్యవధి ముగియనున్నది. దీంతో మార్చి-ఏప్రిల్ మధ్యలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతున్నది. ఎన్నికల కోలాహలం మొదలవడంతో తమిళనాడులో వేడి �
Teens Attack Migrant Worker | రైలులో ప్రయాణించిన వలస కార్మికుడిని కొందరు యువకులు వేధించారు. ఆ తర్వాత కత్తులతో అతడిపై దాడి చేశారు. విక్టరీ చిహ్నంతో పోజులిస్తూ రీల్ రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
తమిళనాడులో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్ అనంతరం ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో అవకతవకలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Constable Caught Molesting Student | రైలులో కాలేజీ అమ్మాయి పక్కన పోలీస్ కానిస్టేబుల్ కూర్చొన్నాడు. ఆమెను తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ విద్యార్థిని మొబైల్లో దీనిని రికార్డ్ చేసింది. రైల్వే పోలీసులకు పంపి ఫిర్యాదు చే