Manipur violence | వివిధ తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) గత కొన్ని రోజులుగా అట్టుడుకుతోంది. రాష్ట్రంలో నెలన్నర రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు. తాజాగా బ�
వివిధ తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నెలన్నరోజులుగా రావణకాష్టంలా తయారైంది. మిలిటెంట్స్ మారణాయుధాలతో రెచ్చిపోతున్నా ఇటు మోదీ సర్కార్, అటు బీరేన్సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చ�
Manipur Violence: మణిపూర్లో జరిగిన తాజా అల్లర్లలో 9 మంది మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. ఇంపాల్ ఈస్ట్, కాంగ్పోప్కి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అగిజంగ్ గ్రామంలో కాల్పుల ఘటన జరిగింది.
ఇటీవల మణిపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మిలిటెంట్లను మట్టుబెట్టడం బూటకమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో జాతుల మధ్య చెలరేగిన అల్లర్లను అణచివేసే క్రమంలో జరిగిన ఎన్కౌం�
మణిపూర్లో జరుగుతున్న ఆందోళనల్లో మారణహోమం ఆగడం లేదు. ఇప్పటికే 98 మంది మృతిచెందగా తాజాగా మరో ముగ్గురు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ తన కుమారుణ్ని ఓ తల్లి దవాఖానకు తరలిస్తుండగా ఆందోళనకారులు ఆ అంబులెన్స్ను �
మణిపూర్లో నెలకొన్న అస్థిర పరిస్థితుల్ని ఆసరా చేసుకొని తీవ్రవాద గ్రూపులు రెచ్చిపోతున్నాయి. మంగళవారం ఉదయం సెరోయి ప్రాంతంలో భద్రతా బలగాల క్యాంపుపైనే మిలిటెంట్స్ దాడికి తెగబడ్డారు.
మణిపూర్లో హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు. సోమవారం కాంగ్చూప్ జిల్లాలో రెండు వర్గాలకు చెందిన కొంత మంది పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో ముగ్గురు చనిపోయారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
హింస, ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఇంఫాల్, చుట్టుపక్కల ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ను బ్లాక్మార్కెట్లో రూ.200కు అమ్ముతున్నారు. అత్య�
Life hobbles | హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న బీజేపీ పాలిత మణిపూర్లో జనజీవనం అస్తవ్యస్తమైంది (Life hobbles in Manipur). నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. అన్ని ధరలు రెట్టింపు అయ్యాయి. బ్లాక్ మార్కెట్లో లీటరు పెట్రోల�
మొన్నటి దాకా అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ మెల్లగా కుదుటపడుతున్నది. అయిదు జిల్లాల్లో కర్ఫ్యూ సడలించినట్టు పోలీసులు వెల్లడించారు. గత నెలలో జరిగిన ఘర్షణల్లో 98 మంది మృతి చెందగా, 310 మంది గాయపడినట్టు సమాచారం.
Manipur Protest | మణిపూర్లో జాతుల మధ్య చెలరేగిన భీకర హింస వెనుక బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), ఇతర హిందూత్వ సంఘాల హస్తం ఉన్నదని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్ఎస్�
మణిపూర్లో ఈనెల 4న జరిగిన హిం సాకాండలో 73 మంది మరణించా రు. మే 28న 40 మందిని పారామిలిటరీ దళాలు కాల్చేసినట్టు ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ స్వయం గా ప్రకటించారు.
పదుల సంఖ్యలో మరణాలు, వందల సంఖ్యలో గృహదహనాలు, ప్రార్థన మందిరాల ఆహుతి తర్వాత మణిపూర్ కొద్దిగా సద్దుమణిగినట్లు కనిపించింది. కానీ, అది నివురుగప్పిన నిప్పేనని మూడు వారాల్లోనే తేలిపోయింది. మరోసారి రాష్ట్రం మ