మంచిర్యాల : జిల్లా కేంద్రంలో గురువారం విషాద సంఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల పసిపాప నాలుగస్థుల భవనం పైనుండి కిందపడి చనిపోయింది. మృతురానికి కొండబత్తుల శాన్వికగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార�
మంచిర్యాల : జిల్లాలోని జన్నారం మండలం చింతగూడలో పోలీసులు ఈ ఉదయం నిర్బంధ తనిఖీలు చేపట్టారు. డీసీపీ సంజీవ్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 70 బైక్ల�
కార్డన్ సెర్చ్| మంచిర్యాల: జిల్లాలోని జన్నారం మండలంలో రామగుండం కమిషనరేట్ పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున మండలం మొర్రిగూడ, పూర్యానాయక్ తండాలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర
మంచిర్యాల : గొడ్డు మాంసాన్ని జింకల మాంసగా విక్రయించే ముసుగులో ఎద్దులను, ఆవులను అపహరిస్తున్న తొమ్మిది మంది సభ్యుల ముఠాను మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రె
మంచిర్యాల| మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని సాయికుంట కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కట్టుకున్న భర్తను కత్తితో పొడిచి చంపింది. కొప్పుల నాగరాజు (49) తన కుటుంబంతో కలిసి సాయికుంట కాలనీలో నివసిస్తున్నాడు.
మంచిర్యాల : ప్రభుత్వ ఉపాధ్యాయుడితో సహా మరో ముగ్గురు వ్యాపారులపై పోలీసులు పీడీ చట్టం అమలు చేశారు. ఈ ఘటన మంచిర్యాలలో శుక్రవారం చోటుచేసుకుంది. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి నకిలీ పత్తి విత్తనాలను వి
మంచిర్యాల : జైపూర్లోని ఇందారాం గ్రామంలో వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ నుంచి ఇనుము దొంగిలించిన కేసులో ఓ మహిళతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి రూ .4 లక్షల విలువైన 10 టన్నుల ఇనుము, రె
మంచిర్యాల : వంద సెకన్లలో వంద దేశాల జాతీయ జెండాలను గుర్తించి మంచిర్యాల విద్యార్థులు రికార్డు సృష్టించారు. అభ్యాస సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు చెందిన 5 నుండి 12 ఏళ్ల విద్యార్థులు జాతీయ జెండాలను గుర్తించ�
తల్లీకుమారుడు మృతి | ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న చెక్డ్యామ్ గుంతలోపడి తల్లీకుమారుడు ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
భార్యను బాత్రూమ్లో బంధించిన భర్త | కరోనా సోకిన భార్యకు ధైర్యానిచ్చి అన్నివిధాలా అండగా నిలవాల్సిన భర్త ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. ఆమె ద్వారా తనకు కూడా కరోనా సోకుతుందేమోనన్న భయంతో వారంపాటు ఆమెన�
మంచిర్యాల : తన వివాహానికి సంబంధించిన చర్చలతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జనగామ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కోట�
మంచిర్యాల : వివిధ ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లు, సర్జికల్ షాపులో పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆదివారం మంచిర్యాలలో చోటుచేసుకుంది. అధిక ధరలకు కొవిడ్ -19 టెస్ట�
మంచిర్యాల : పారిశుధ్య కార్మికులతో పాటు ట్రాఫిక్ ఫోలీసులకు ఓ స్వచ్ఛంద సంస్థ ఆహారంతో పాటు మామిడిపండ్ల రసాన్ని అందజేసింది. మంచిర్యాలకు చెందిన సామాజిక్ జాగృతి చారిటబుల్ ట్రస్ట్ శుక్రవారం 90 మంది పా
అడిషనల్ కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ | జిల్లాలోని కోటపల్లి మండలం రాపనపల్లి గ్రామం వద్ద గల అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ �