Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లితోపాటు నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కుండపోతగా వానలు పడ్డాయి. దీంతో ఆయా జిల్లాల్లో వరద (Floods) పోటెత్�
పొరుగింటితో జరిగిన చిన్నపాటి గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నది. ఇంటి సమీపంలోని మహిళ తిట్టిందని ఓ వివాహిత పురుగుల మందు తాగి చనిపోగా.. అంబులెన్స్లో ఆమె మృతదేహాన్ని తీసుకొస్తుండగా భర్త రోడ్డు ప్రమాదా�
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు శివారులోని అటవీ ప్రాంతంలో జాతీయ రహదారి పక్కన గాంధారి మైసమ్మ, సంతాన నాగదేవతలు కొలువై ఉన్నారు. ఈ నెల 16న ఇక్కడ అం�
Mancherial | మంచిర్యాల : మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం ఓ రోగి మరో రోగిపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన బాధిత రోగిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజ�
మంచిర్యాల ఆర్టీవో కార్యాలయం బార్ అండ్ రెస్టారెంట్గా మారింది. ఆదివారం సెలవు రోజు కావడంతో కార్యాలయ అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులు మద్యం సేవిస్తూ, పేకాట ఆడారు.
దివ్యాంగులకు అత్యధిక పింఛన్ అందిస్తున్న రాష్ర్టాల్లో ఇప్పటికే తెలంగాణది దేశంలోనే మొదటి స్థానం. దివ్యాంగుల పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగ�
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్లో మంచిర్యాల జిల్లాకు బయల్దేరనున్నారు. సీఎం హోదాలో మూడోసారి జిల్లాకు వస్తుండడంతో అధికారులు, నాయకులు అత్యంత ప్రతిష్ఠాత్మక�
Verity Wedding | పెళ్లి అంటే నూరేళ్ల పంట. జీవితంలో కీలకమైన మధుర క్షణాలను బంధువులందరి సమక్షంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదికపై జరుపుకుంటారు. కానీ, ఓ జంట మాత్రం యువతీ యువకుడి పెళ్లి మాత్రం పెంట కుప్ప వద
Mancherial | ఓ మహిళను పట్టపగలే అత్యంత దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తుండగానే ఆమెను పదునైన కత్తులతో నరికి చంపి పరారీ అయ్యారు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంల�
Mancherial | మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. వడదెబ్బకు తాళలేక పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రామకృష్ణాపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. దేవాపూర్లోని ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు మంత్రులు ఇద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీతో కలిసి భూమిపూజ చేశారు.
Marriage | మరో ఐదు రోజుల్లో పంచభూతాల సాక్షిగా ఒక్కటి కాబోయే ఆ జంటను మృత్యువు విడదీసింది. పెళ్లి నేపథ్యంలో ఉద్యోగానికి సెలవు పెట్టి సొంతూరికి బయల్దేరిన ప్రేమికుడిని హార్వెస్టర్ బలి తీసుకుంది. ఈ హృద�