మంచిర్యాల అర్బన్: మంచిర్యాల జిల్లా కేంద్రం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా 32వ సబ్జూనియర్ అండర్-16 రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది.
Komaram Bheem | రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పతనమవుతున్నాయి. సాధారణంకంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. సాయంత్రం నుంచి ఉదయం
Kunamneni Sambasiva rao | ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, ప్రజాసంఘాల నేతల అరెస్టులపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టులు అప్రజాస్వామికమని
Singareni | ప్రధాని మోదీ రామగుండం పర్యటనపై కార్మికలోకం భగ్గుమంటున్నది. ఈనెల 12 మోదీ రామగుండంలో పర్యటించనున్నారు. దీనికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు
పై ఫొటోలో కనిపిస్తున్నది మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలోగల శ్రీరామ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి. ఈ వినాయకుడి విగ్రహాన్ని శుక్రవారం రూ. 2,22,222 నోట్లతో అలంకరించారు. ఈ సందర్
Electrocution | మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు విద్యుదాఘాతంతో (Electrocution) మృతిచెందారు.
మంచిర్యాల : ‘స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల’లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం మార్మోగింది. తెలంగాణ అంతటా భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలాపనతో ఊరూ, వాడా..పల్ల
మంచిర్యాల : పెళ్లి కుమారుడు, అతని కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మందమర్రి మండలం అందుగులపేట గ్రామ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. �
మంచిర్యాల : మానవాళి మనుగడకు మొక్కల పెంపకం అవసరమని, పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కువ శాతం చెట్లను పెంచాలని మంచిర్యాల జోన్ ఇంచార్జి డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్�
మంచిర్యాల : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు, గోదావరి, ప్రాణహిత నదుల ముంపు గ్రామాలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గం సీసీ గెస్ట్ హౌస
హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. పలుచోట్ల నీరు ఇండ్లలోకి ప్రవేశించింది. వర్షాల నేపథ్యంలో
అచ్చేదిన్ ఆగయా.. అంటూ ఉపన్యాసాలు ఇస్తున్న ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ (ఎల్పీజీ), నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ సచ్చేదిన్ తీసుకొచ్చారని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ �
Yellandu | భద్రాద్రి కొత్తగూడెం జిల్లోలోని ఇల్లందులో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. వాన కారణంగా టేకుపల్లి పరిధిలోని కోయగూడెం గనిలో ఐదో ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి