మంచిర్యాల : సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రేపు జిల్లాలోని కాంట చౌరస్తా వద్ద నిర్వహించబోయే దీక్షను విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. బెల్లం�
మంచిర్యాల : జిల్లాలోని కాసిపేట గని వద్ద మంగళవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ చూస్తుందని, సింగరేణిని మనమే కాపాడుకోవాలని వారు పిలు�
మంచిర్యాల : మత్తు పదార్థాలతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచించారు. జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం సింగరేణి ఫంక్షన్ హాల్లో బెల్లంపల్లి సబ్ డివిజన్ ప�
మంచిర్యాల : బొగ్గు గనుల ప్రైవేటీకరణపై సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు బ్లాక్ లను వేలం వేయడాన్ని నిరసిస్తూ శాంతి ఖని గని వద్ద మోదీ ప్రభుత్వ �
మంచిర్యాల జిల్లా గులాబీ కంచుకోట ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మంచిర్యాలలో ఘన స్వాగతం మంచిర్యాల, జనవరి 31: కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృ�
మీరు ఇష్టంగా కట్టుకున్న బిల్డింగ్ కిందికి అయిపోయిందా..వాస్తు ప్రకారం లేదా? అయ్యో పైకి ఎలా లేపాలని ఆలోచిస్తున్నారా? బిల్డింగ్ పడగొడితేకానీ సమస్య తీరదని చింతిస్తున్నారా? అయితే, ఈ వీడియో చూడండి. �
జిల్లాలో తిరుగులేని శక్తిగా నిలబెడతా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకుల సమన్వయంతో ముందుకెళ్తా సోషల్ మీడియా, యువజన, విద్యార్థి, మహిళా విభాగాలపై ప్రత్యేక దృష్టి అవసరమైతే ప్రత్యేక శిక్షణ తరగతులు పదవి �
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో క్రేజ్ ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 50శాతానికిపైగా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని రకాల బడుల్లో అమలు తాజా ప్రభుత్వ నిర్ణయంతో కొత్త జవసత్వాలు అనుమతు
Mancherial MLA Divakar Rao test positive for covid-19 | మంచిర్యాల ఎమ్మెల్యే ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఇంట్లో ముగ్గురికి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఎమ్మెల్యే
China Manja | సరదాగా సాగాల్సిన పతంగుల పండుగ ప్రాణాలను బలి తీసుకుంటున్నది. చైనా మాంజాను వినియోగించొద్దని ఎంత చెప్పినా జనాలు మాత్రం వినిపించుకోవట్లేదు. ప్రాణాలను తీసే చైనా మాంజానే నిర్లక్ష్యంగా
108 Ambulance | పురిటి నొప్పులతో భాద పడుతున్న గర్భిణి ఇంటికి వెళ్లి 108 సిబ్బంది పురుడు పోశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూర్ గ్రామానికి చెందిన ఆకుదారి రాజేశ్వరికి పురిటి నొప్పులు ప్రారంభం కాగా 108కి ఫోన్
మంచిర్యాల, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): తల్లి మరణాన్ని తట్టుకోలేక రోదిస్తూ కూతురు గుండెపోటుతో కుప్పకూలింది. ఈ విషాద ఘటన మంచిర్యాలలో ఆదివారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల ఏసీసీ ఏరియ�