జన్నారం : ఎలాంటి కారణం లేకుండా గ్రామ పంచాయతీ విధుల నుంచి తొలగించారని వాటర్ ట్యాంక్ ఎక్కి ఓ పంచాయతీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జన్నారం మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోక�
మంచిర్యాల : ఇద్దరు అన్నదమ్ములు.. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఏ ఒక్కరూ ఆపదలో ఉన్న ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఇద్దరి కష్టాలు ఒకటేనని భావించి ముందుకు వెళ్తుంటారు. అలాంటి అన్నదమ్ములు ఒకేసారి అన�
Jaipur check post | మంచిర్యాల జిల్లా జైపూర్ చెక్పోస్టు (Jaipur check post)వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెక్ఫోస్ట్ సమీపంలో ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకు
చెన్నూరు, మే 5 : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని 90 వేల పైచిలుకు ఎకరాలకు సాగు నీరు అందించే భారీ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్,చెన్నూరు బాల్క సుమన్ అన్న�
మంచిర్యాల : ఆర్థిక స్తోమత లేని వాళ్లకు, ఆడపిల్లలను సుదూర ప్రాంతాలకు వెళ్లి చదివించలేని వారి కోసం ‘బాల్క ఫౌండేషన్ ’ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ ఉచిత కోచింగ్ సెంటర్లలో చద�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ శివారులో మిర్చి తోటల పరిశీలన పేరుతో వస్తున్న బీజేపీ నాయకులను రైతులు అడ్డుకొన్నారు. తమ కల్లాల్లోకి రావొద్దంటూ హెచ్చరించారు. ఏం ఉద్ధరించడానికి వచ్చారంటూ కమలం పార్టీ నాయకులపై త
మంచిర్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోటపల్లి మండలం ఎడగట్ట గ్రామానికి చెందిన చికినం కిష్టయ్య అనే వేటగాడు తాను అమర్చిన విద్యుత్ తీగ తగిలి మరణించాడు. మంగళవారం రాత్రి వన్యప్రాణుల వేట కోసం ఎడగట్ట గ్రా�
Pranahita river | ప్రాణహిత పుష్కరాల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద పుణ్యస్నానం కోసం నదిలోకి దిగిన వ్యక్తి నీటిలో మునిపోయాడు.
హైదరాబాద్ : రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి బుధవారం ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి, పుష్కర పుష్కర స్నానం
మంచిర్యాల : జిల్లాలో అసలే అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిప్పకుర్తి వెంకన్న పార్టీకి, మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేశ
మంచిర్యాల : జిల్లాలో బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరే విధానాలు నచ్చక బీజేపీ మందమర్రి పట్టణ అధ్యక్ష పదవికి మద్ది శంకర్తో పాటు మరికొంత మంది రాజీనామా చేశారు. ఈ సందర�
మంచిర్యాల : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన తల్లినే చంపేశాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లాలోని రాజీవ్ నగర్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. మంచిర్యాల ఎస్ఐ గంగరాం కథనం మేరకు సీతమ్మ(65) అనే మ�
మంచిర్యాల : వేటగాళ్లు ఉచ్చుకు మరో వ్యక్తి బలయ్యాడు. ఈ విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామాలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెంది�