పై ఫొటోలో కనిపిస్తున్నది మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలోగల శ్రీరామ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి. ఈ వినాయకుడి విగ్రహాన్ని శుక్రవారం రూ. 2,22,222 నోట్లతో అలంకరించారు. ఈ సందర్
Electrocution | మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు విద్యుదాఘాతంతో (Electrocution) మృతిచెందారు.
మంచిర్యాల : ‘స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల’లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం మార్మోగింది. తెలంగాణ అంతటా భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలాపనతో ఊరూ, వాడా..పల్ల
మంచిర్యాల : పెళ్లి కుమారుడు, అతని కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మందమర్రి మండలం అందుగులపేట గ్రామ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. �
మంచిర్యాల : మానవాళి మనుగడకు మొక్కల పెంపకం అవసరమని, పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కువ శాతం చెట్లను పెంచాలని మంచిర్యాల జోన్ ఇంచార్జి డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్�
మంచిర్యాల : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు, గోదావరి, ప్రాణహిత నదుల ముంపు గ్రామాలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గం సీసీ గెస్ట్ హౌస
హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. పలుచోట్ల నీరు ఇండ్లలోకి ప్రవేశించింది. వర్షాల నేపథ్యంలో
అచ్చేదిన్ ఆగయా.. అంటూ ఉపన్యాసాలు ఇస్తున్న ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ (ఎల్పీజీ), నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ సచ్చేదిన్ తీసుకొచ్చారని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ �
Yellandu | భద్రాద్రి కొత్తగూడెం జిల్లోలోని ఇల్లందులో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. వాన కారణంగా టేకుపల్లి పరిధిలోని కోయగూడెం గనిలో ఐదో ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి
మంచిర్యాల : నాటి ఉద్యమ స్ఫూర్తితోనే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గొప్ప కార్యదీక్ష గల నాయకుడు సుమన్ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నా�
మంచిర్యాల, జూన్ 10, నమస్తే తెలంగాణ : ఆడబిడ్డల కండ్లలో ఆనందం చూసేందుకే పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. పండుగ లాంటి వాతావరణంలో రెండో విడత సింగరేణి ఇండ్ల పట్టాల పంపిణీకి తాను రావడం చాలా ఆనందంగా ఉందని బీసీ �
మంచిర్యాల : పనిచేసే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ మండలం పోక్కూరు గ్రామంలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్ భారతి హ
మంచిర్యాల జిల్లాలోని ఓ పట్టణంలో 'లవ్ కేసీఆర్స సెల్ఫీ స్పాట్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రారంభించి, కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.