Chennur Revenue Division | మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నేరవెరబోతున్నది. రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీ�
పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని మందమర్రి (Mandamarri Municipality), క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో (Kyathanpally Municipality) పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస�
మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు మంచిర్యాల (Mancherial) జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మందమర్రి (Mandamarri Municipality), క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో (Kyathanpally Municipality) రూ.312.96 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభో
Eye Donation | ఓ రైల్వే ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందగా, అతని కళ్లను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ సభ్యులు అభినందించారు.
ఆమె ట్రైనింగ్ కోసం వచ్చిన యువ ఐఏఎస్ అధికారి. తన శిక్షణేదో తాను పూర్తిచేసుకుని వెళ్లిపోవచ్చు. కానీ మంచిర్యాల సహాయ కలెక్టర్ (అండర్ ట్రైనింగ్) పూజారి గౌతమి అలా చేయలేదు. పాలన పాఠాలు నేర్పిన ప్రాంతానికి త
Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లితోపాటు నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కుండపోతగా వానలు పడ్డాయి. దీంతో ఆయా జిల్లాల్లో వరద (Floods) పోటెత్�
పొరుగింటితో జరిగిన చిన్నపాటి గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నది. ఇంటి సమీపంలోని మహిళ తిట్టిందని ఓ వివాహిత పురుగుల మందు తాగి చనిపోగా.. అంబులెన్స్లో ఆమె మృతదేహాన్ని తీసుకొస్తుండగా భర్త రోడ్డు ప్రమాదా�
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు శివారులోని అటవీ ప్రాంతంలో జాతీయ రహదారి పక్కన గాంధారి మైసమ్మ, సంతాన నాగదేవతలు కొలువై ఉన్నారు. ఈ నెల 16న ఇక్కడ అం�
Mancherial | మంచిర్యాల : మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం ఓ రోగి మరో రోగిపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన బాధిత రోగిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజ�
మంచిర్యాల ఆర్టీవో కార్యాలయం బార్ అండ్ రెస్టారెంట్గా మారింది. ఆదివారం సెలవు రోజు కావడంతో కార్యాలయ అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులు మద్యం సేవిస్తూ, పేకాట ఆడారు.
దివ్యాంగులకు అత్యధిక పింఛన్ అందిస్తున్న రాష్ర్టాల్లో ఇప్పటికే తెలంగాణది దేశంలోనే మొదటి స్థానం. దివ్యాంగుల పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగ�