KCR | పెద్దపల్లిలో ఆగర్భ శ్రీమంతుడికి.. భూగర్భ కార్మికుడికి మధ్యే పోటీ ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. బాగా బలిసిన ఆగర్భ శ్రీమంతుడు.. ఇక్కడ 26 ఏండ్లు తట్ట పట్టి లైట్ పెట్టుకుని బొగ్గు మోసిన భూగర్భ �
KCR | ముఖ్యమంత్రిని నిలదీస్తే అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ నీ గుడ్లు తీసుకుని గోలీలు ఆడుతా.. నీ పేగులు మెడలేసుకుంటా.. నీ లాగుల తొండలు సొర్రకొడతా.. నిన్ను జైల�
KCR | గిరిజనులు, మారుమూల ప్రాంతాల కోసం పాత ఆదిలాబాద్ జిల్లాలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఆదిలాబాద్ను ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలను ఏర్పాటు చేసుకు�
KCR | ఈ ఐదు నెలల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఆగమైంది.. సీఎం రేవంత్ ఒట్లు నమ్మేటట్టు లేదు అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంచిర్యాలలో నిర్వహించిన రోడ
జిల్లాలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజా పాలన సహాయ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్�
మంచిర్యాల పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. కేసీఆర్ సర్కారు ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్లు నిర్మించాలని తలపెట్టి నిధులను సైతం మంజూరు చేసింద�
అదనపు కట్నం కోసం అత్తమామలపై నాటుతుపాకీతో దాడికి యత్నించాడు ఓ అల్లుడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. బెల్లంపల్లి మండలం మాలగురిజాలకు చెందిన గోమాస నరే�
Mancherial | పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలు సరిపోలేదని చెప్పి ఓ అల్లుడు దారుణానికి పాల్పడ్డాడు. మరింత ఆస్తి కావాలని డిమాండ్ చేస్తూ అత్తమామలపై తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.
చెన్నూర్లోని శ్రీ కిరణ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో సోమవారం వైద్యం వికటించి మహారాష్ట్రలోని సిరోంచ తాలూక కారస్పల్లి గ్రామానికి చెందిన బాలింత రాపల్లి మంగ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. మంగకి డె�
Student Suicide | మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని టెకం శ్రీ వర్ధన్గా గుర్తించారు. శ్రీ వర్ధన్ పట్టణంలోని నక్షత్ర బాయ్స్ హాస్టల్లో గురువారం రాత్రి ఫ్యాన్కు ఉరి వ�
Mancherial | బ్రెయిన్ డెడ్కు గురైన ఓ వ్యక్తి అవయవాలను అతని కుటుంబ సభ్యులు దానం చేశారు. మొత్తం 8 ఆర్గాన్స్ను జీవన్దాన్ ట్రస్ట్ నిర్వాహకులకు అందజేశారు.