Mancherial | పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలు సరిపోలేదని చెప్పి ఓ అల్లుడు దారుణానికి పాల్పడ్డాడు. మరింత ఆస్తి కావాలని డిమాండ్ చేస్తూ అత్తమామలపై తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.
చెన్నూర్లోని శ్రీ కిరణ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో సోమవారం వైద్యం వికటించి మహారాష్ట్రలోని సిరోంచ తాలూక కారస్పల్లి గ్రామానికి చెందిన బాలింత రాపల్లి మంగ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. మంగకి డె�
Student Suicide | మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని టెకం శ్రీ వర్ధన్గా గుర్తించారు. శ్రీ వర్ధన్ పట్టణంలోని నక్షత్ర బాయ్స్ హాస్టల్లో గురువారం రాత్రి ఫ్యాన్కు ఉరి వ�
Mancherial | బ్రెయిన్ డెడ్కు గురైన ఓ వ్యక్తి అవయవాలను అతని కుటుంబ సభ్యులు దానం చేశారు. మొత్తం 8 ఆర్గాన్స్ను జీవన్దాన్ ట్రస్ట్ నిర్వాహకులకు అందజేశారు.
Balka Suman | రైతుబంధు అడిగితే రైతులను చెప్పులతో కొడతారా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే అని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒకటి చెబితే.. మంత్రులు మరొకటి చేస్తూ రాష్ట్ర ప్రజలను ఆయోమయానికి గురిచ
భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంచిర్యాల జిల్లా జాగృతి నాయకులు మర్వాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తన నివాసంలో కవితను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు
తమ ప్లాట్లను ఆక్రమించి వేధింపులకు గురి చేస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ, దళిత బహుజన ప్లాట్ ఓనర్స్ సొసైటీ ప్రతినిధి బృందం శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Mancherial, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Mancherial, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Mancherial,
CM KCR | తలాపునా గోదావరి ఉన్నా.. మంచినీళ్లకు మంచిర్యాల నోచుకోలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా పరిశుభ్రమైన నీటిని అందిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. మంచిర్యా�
CM KCR | సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించుకున్నామని కేస�
CM KCR | కాంగ్రెసోళ్లు కొత్త పద్ధతి మొదలు పెట్టారని, నన్ను గెలిపించండి.. నేను బీఆర్ఎస్లో జాయిన్ అవుతా అని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అంటున్నారట. అదంతా అవాస్తవం, ఝూటా ముచ్చట అని ముఖ్యమంత్రి కేసీ
మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ (Gaddam Vivek) ఇళ్ల, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు (IT Raids) నిర్వహించారు. హైదరాబాద్ సోమాజిగూడతోపాటు మంచిర్యాలలోని నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నా
Mancherial | మంచిర్యాల నియోజకవర్గంలో రూ.1,500 కోట్లతో 9,406 అభివృద్ధి పనులను చేపట్టారు. వన్టౌన్, టూటౌన్ మధ్య రూ. 8 కోట్లు వెచ్చించి రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మించారు. రూ.34 కోట్లతో 4వ కడెం డిస్ట్రిబ్యూటరీ కాల్వ లైనిం
మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్సాగర్రావు పెద్ద మోసగాడని హైదరాబాద్లోని కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉపాధ్యక్షుడు వీ సత్యనారాయణ ఆరోపించారు. నకి�