ప్రజల భాగస్వామ్యముంటేనే ఏ కార్యక్రమమైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం వెంకట్రావుపేట గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమానికి ముఖ్�
మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు శివారులో కొలువైన గాంధారి మైసమ్మ బోనాల జాతరను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యం లో ఏర్పాట్లు పూర్తి చ�
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, ఆయన బావమరిది ఎస్ సత్యనారాయణరావు, వారి గుండాల దౌర్జన్యాల నుంచి తమ ఇండ్ల స్థలాలకు రక్షణ కల్పించాలని కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యుల�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో ఉన్న ప్రముఖ జ్యువెల్లరీ యజమానులు పట్టణ వాసుల నుంచి సుమారు రూ.10 నుంచి 12కోట్ల వరకు అప్పులు తీసుకొని ఎగ్గొట్టి రాత్రికి రాత్రి కుటుంబంతో ఉడాయించిన ఘటన జిల్ల�
ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, అతని బంధువులు, అనుచరులాంతా కలిసి మంచిర్యాలను మాఫియాకు అడ్డాగా మారుస్తున్నరని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆరోపించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బుధవారం రాత్రి మూడు గంటల పాటు కరెంట్ పోవడంతో బాలింతలు, గర్భిణులు, శిశువులు, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.