మంచిర్యాల జిల్లా కేంద్రం లో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి అధికారిక పార్టీ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు (పీఎస్సా ర్) తెరలేపారు. మాతా, శిశు హాస్పిటల్ ఏర్పాటు పేరిట జిల్ల
మంచిర్యాలలోని గోదావరి నది తీరంలో రూ. నాలుగు కోట్లతో వైకుంఠధామం నిర్మించాలని మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇందులో రూ. రెండు కోట్లతో వైకుంఠధామానికి ప్రహరీ నిర్మాణం, మరో రూ. రెండు కోట్లతో వైకుంఠధామం �
పట్టణంలో ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన దాడి కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రత్నపురం ప్రకాశ్ తెలిపారు. ఈ మేరకు గురువారం మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో నిందితుల అరెస్ట్ను చూపించి వివరాలు వెల్లడించ
మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్యాంగ్వార్స్ హడలెత్తిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సోమవారం ప్రెస్మీట్ పెట్టి మరీ రౌ
మంచిర్యాల లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. ఓ వ్యాపారవేత్తకు ఫోన్ చేసి బెదిరించి రూ.1.43 కోట్లు లూటీ చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఆదివారం రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్టేషన్ డీఎస్పీ వెంకటరమణ, సీఐ కృష్ణమ
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు అజ్మీరా హరినాయక్ను ఫోర్జరీ సంతకాల కేసులో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభు త్వం ప్రాధాన్యమిస్తున్నదని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం లక్షెట్టిపేట పట్టణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు.
మంచిర్యాల-అంతర్గాంల మధ్యనే గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించాలని, ఈ బ్రిడ్జి నిర్మిస్తేనే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ర�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా కుర్మపల్లి వరకు నిర్మిస్తున్న ఎన్హెచ్-63 అలైన్మెంట్ మూడోసారి కూడా మారింది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. తాజాగా భూములు కోల్పోయే