మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్రేంజ్ అడవుల్లో నెలన్నరగా సంచరిస్తున్న పెద్దపులి(ఎస్-12) కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అడవుల్లోకి వెళ్లిపోయింది. హజీపూర్, కాసిపేట మండలాల్లోని అటవీ ప్రాంతంలో మక�
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదన్న కారణంతోనే వ్యాపారులపై కక్షగట్టి మార్కెట్రోడ్లోని భవనాలను ఇష్టారాజ్యంగా కూల్చివేస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రా�
మంచిర్యాల పట్టణంలో అభివృద్ధి పేరిట యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. నిబంధనలు తుంగలో తొక్కి.. టెండ ర్లు పిలవకుండానే పనులు చేపట్టడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న ఐబీ చౌరస్తాలో�
మంచిర్యాలలోని సాయికుంట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు కాలం చెల్లిన మందులు వాడలేదని జిల్లా వైద్యాధికారి హరీశ్ రాజ్ తెలిపారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘కాలం చెల్లిన మందులు’ శీర్షికన కథన�
సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శనివారం మంచిర్యాలలోని సాయికుంటలో ప్రారంభమైన సర్వే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్తో కలిసి పరిశీలించారు. ఫార్మాట్లో �
Mancherial | మంచిర్యాలలోని(Mancherial) గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినికి మరోసారి వాంతులు కాగా, మరో విద్యార్థినికి కడుపు నొప్పితో బాధపడింది. గమనించిన సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.
Mancherial | మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు బుధవారం భూమిపూజ చేసేందుకు వచ్చిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్�
Harish Rao | వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటన మరువకముందే నేడు మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో ఘటన చోటు చేసుకోవడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ
మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిలో వెనకడుగు వేసేదేలేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు(పీఎస్ఆర్) అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశం లో జ�
నిజామాబాద్ జిల్లాలో దట్టమైన పొగ మంచు (Dense Fog) ఆవరించింది. వేకువ జామున భారీగా పొగ మంచు కురవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇందూరు పట్టణంలో కనుచూపుమేరలో పొగ మంచు నెలకొంది.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఇబ్బందులు తప్పవని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. గురువారం కమిషనరేట్లో ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోంగార్డులతో నిర్వహించిన దర్బార్కు ఆయన హాజరై సమస్యలు అడిగి తెలుసుకున్�
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజలు దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇండ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాలను అందంగా అలంకరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నా పెద్దా తే
ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించిన అఘోరి మాతను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లికి చెందిన అఘోరి మాత అలియాస్ ఎల్లూరి శ్రీనివాస్ నవంబర్ ఒకటో తేదీన సికింద్రాబాద్�