Harish Rao | రేవంత్ రెడ్డి సర్కార్ కోతల ప్రభుత్వంగా మారిపోయింది. ప్రజా పాలన అని చెప్పి.. చివరకు వృద్ధులకు అందించే వృద్ధాప్య పెన్షన్లను కట్ చేసి, వారి నోటికాడి బుక్కను లాగేసుకుంటున్నారు.
మంచిర్యాలలోని ఆండాలమ్మ కాలనీలోగల డంప్యార్డు సమస్య పరిష్కారమయ్యేలా లేదు. మూడు నెలల్లో ఇక్కడి నుంచి తరలిస్తామంటూ ఎన్జీటీకి నివేదిక ఇచ్చిన అధికారులు తొమ్మిది నెలలైనా పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్త�
“గతేడాది డిసెంబర్ 18న ఆర్అండ్ఆర్ తాళ్లపల్లి ప్లాట్స్ సమీపంలో ఓ సామాజిక కార్యకర్తపై కొందరు రాళ్లతో దాడి చేశారు. ఆయన తప్పించుకొనే ప్రయత్నం చేయడం, అదే సమయానికి ఆయన స్నేహితుడు అక్కడికి రావడంతో దాడి చేస�
RS Praveen Kumar | రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు గుండాయిజం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar )అన్నారు.
ఇండస్ట్రియల్ హబ్ పేరుతో దళిత రైతులను బెదిరించి సంతకాలు తీసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో బాధితులతో మాట్లాడి, వారిలో భరోసా నింపేందుకు మంగళవారం ఉదయం బీఆర్ఎస్ నాయకులు ఆ
‘మీ భూముల్లో ఐటీ, ఇండస్ట్రియల్ పార్క్ వస్తున్నది. ఆ భూములన్నీ గతంలో మీకు మా ప్రభుత్వం అసైన్డ్ చేసినవే.. ఎకరాకు రూ.13.50 లక్షలు ఇస్తం. ఆ భూములు ఇచ్చేయండి. మర్యాదగా ఇచ్చింది తీసుకొని భూమిలిస్తే డబ్బులు మీ అకౌ�
మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సెప్టెంబర్ 30న చివరి సమావేశం నిర్వహించిన పాలకవర్గం, అక్టోబర్లో ఆ ఊసే ఎత్తలేదు. నవంబర్లో సైతం మున్సిపల్ సమావేశాన్ని నిర్వ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పులులు వణికిస్తున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్-మంచిర్యాల జిల్లాల సరిహద్దుల్లో గతంలో ఉన్న రెండు పులులు కాస్తా.. 11కు పెరగడంతో ఇదిగో పులి.. అదిగో టైగర్ అన్న హెచ్చరికలతో స్థానికులు
‘లక్షలాది రూపాయలు అప్పు తెచ్చి గ్రామాభివృద్ధికి పెట్టిన. ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ పైసా రాలే. ఉండటానికి నాకు ఇల్లు లేదు. అందుకే నేను కట్టిన జీపీ భవనంలోనే నివాసం ఉంటున్న. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి’ అ�
మంచిర్యాలకు కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించనుండగా, ఇందుకు సంబంధించిన డ్రోన్ ఏరియల్ సర్వేను గురువారం మంచిర్యాల పట్టణంలోని జడ్పీ పాఠశాల మైదానంలో కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ప్రభుత్వం చే�
Mancherial | మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. అప్పుల బాధతో ఓ కుటుంబం పరుగుల మందు తాగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా.. ఆలస్యంగా వెల�
దీక్షా దివస్ సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. మంచిర్యాల జనరల్ దవాఖానలో మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, దీక్�
ఇంగ్లిష్ మీడియం చదవడం ఇ ష్టం లేక ఓ విద్యార్ధిని ఆత్మహ త్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండ లం పోతన్పల్లిలో జరిగింది. కు టుంబ సభ్యులు, స్థానికుల కథ నం ప్రకారం.. పోతన్పల్లికి చెంది న లాటుకూరి బానే