జిల్లాలోని ప్రభుత్వ, ప్రాథమిక, సామాజిక దవాఖానల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులు, సిబ్బందిని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలోన�
మంచిర్యాలలోని శ్రీ చైతన్య పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సాయిశ్రీవల్లి అంతర్జాతీయ జపాన్ సకురా సైన్స్ సదస్సుకు ఎంపికైందని డీఈవో యాదయ్య ఓ ప్రకటనలో తెలిపారు. మన దేశం నుంచి సకురాకు 54 మంది విద్యార్థులు ఎంప�
ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం చెన్నూర్ పట్టణంలో ని ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పరిసరాలు పరిశీలించి.. రికా�
మంచిర్యాల-అంతర్గాంల మధ్య గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బ్రిడ్జిని రద్దుచేసి, ఆ నిధులను వేరే పనులకు అప్పగించడం దుర్మార్గమైన చర్య అని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆగ్రహం వ్యక్తం చే
కుటుంబా న్ని తీర్చిదిద్దడం నుంచి దేశాన్ని పాలించే వర కూ.. అన్ని రంగాల్లో మహిళల పాత్ర కీలకమైనదని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్లోని సమీకృత జిల్లా కా ర్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్ల�
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన నస్పూర్ బల్దియా అక్రమాలకు కేరాఫ్గా నిలిచింది. భవన నిర్మాణం మొదలు.. భారీ వెంచర్ల వరకూ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులివ్వడంవంటివి వివాదాస్పదం కాగా, తాజాగా సర
వారబందీ విధానం లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట సమీపంలోని 24 డిస్ట్రిబ్యూటరీ వద్ద తాళ్లపేట, మాకులపేట గ్రామాల రైతులు ఆందోళన చేపట్టార�
గుడిపేటలో నిర్మిస్తున్న కేంద్రీయ విద్యాలయాన్ని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం గుడిపేటలో కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట�
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ నెల 17 నుంచి మార్చి 5వ తేదీ వరకు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి హరీశ్రాజ్ తెలిపారు. శనివారం జిల్లా వైద్యాధికార్యా�
మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు పార్కు అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. కోట్లాది రూపాయల నిధులున్నా అధికారులు, పాలకుల పట్టింపులేని తనంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా మారింది. సువిశాలమైన 47 ఎకర�
మంచిర్యాల జిల్లా (Mancherial) కాసిపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. పంట చేను రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు తగిలి ఓ రైతు మృతిచెందారు. కాసిపేట మంటంలోని కోనూర్లో అంకతి మల్లయ్య అనే వ్యక్తి కరెంటు షాక్తో �
విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శనివారం సాయంత్రం సీసీసీ నస్పూర్లోని ఎంఎం గార్డెన్లో నిర్వహించిన బ్రిలియంట్ పాఠశాల వార్షికోత్స�