మంచిర్యాల : సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేశారు. రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే వివి�
కోటపల్లి : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. టీఆర్ఎస్ యువ నాయకులు గారె రమేశ్ ఆధ్వర్యంలో మహిళలు పచ్చని పొలాల మద్య కేసీర్కు వినూత్న�
మంచిర్యాల : జిల్లాలోని కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన కొత్తూరి ప్రణయ్ అనే విద్యార్థిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు. జైపూర్లోని గురుకులంలో ప్రథమ సంవత్సరం చదువుత
ప్రకృతిలో సహజంగా కనిపించే అందాలను మాటల్లో వర్ణించలేం. ఈ దృశ్యం కూడా అదే కోవలోకి వస్తుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామ గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలో ఓ వి చిత్రం కనిపించింది.
మంచిర్యాల : సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రేపు జిల్లాలోని కాంట చౌరస్తా వద్ద నిర్వహించబోయే దీక్షను విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. బెల్లం�
మంచిర్యాల : జిల్లాలోని కాసిపేట గని వద్ద మంగళవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ చూస్తుందని, సింగరేణిని మనమే కాపాడుకోవాలని వారు పిలు�
మంచిర్యాల : మత్తు పదార్థాలతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచించారు. జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం సింగరేణి ఫంక్షన్ హాల్లో బెల్లంపల్లి సబ్ డివిజన్ ప�
మంచిర్యాల : బొగ్గు గనుల ప్రైవేటీకరణపై సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు బ్లాక్ లను వేలం వేయడాన్ని నిరసిస్తూ శాంతి ఖని గని వద్ద మోదీ ప్రభుత్వ �
మంచిర్యాల జిల్లా గులాబీ కంచుకోట ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మంచిర్యాలలో ఘన స్వాగతం మంచిర్యాల, జనవరి 31: కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృ�
మీరు ఇష్టంగా కట్టుకున్న బిల్డింగ్ కిందికి అయిపోయిందా..వాస్తు ప్రకారం లేదా? అయ్యో పైకి ఎలా లేపాలని ఆలోచిస్తున్నారా? బిల్డింగ్ పడగొడితేకానీ సమస్య తీరదని చింతిస్తున్నారా? అయితే, ఈ వీడియో చూడండి. �
జిల్లాలో తిరుగులేని శక్తిగా నిలబెడతా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకుల సమన్వయంతో ముందుకెళ్తా సోషల్ మీడియా, యువజన, విద్యార్థి, మహిళా విభాగాలపై ప్రత్యేక దృష్టి అవసరమైతే ప్రత్యేక శిక్షణ తరగతులు పదవి �
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో క్రేజ్ ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 50శాతానికిపైగా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని రకాల బడుల్లో అమలు తాజా ప్రభుత్వ నిర్ణయంతో కొత్త జవసత్వాలు అనుమతు