Mancherial | ఓ మహిళను పట్టపగలే అత్యంత దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తుండగానే ఆమెను పదునైన కత్తులతో నరికి చంపి పరారీ అయ్యారు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంల�
Mancherial | మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. వడదెబ్బకు తాళలేక పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రామకృష్ణాపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. దేవాపూర్లోని ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు మంత్రులు ఇద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీతో కలిసి భూమిపూజ చేశారు.
Marriage | మరో ఐదు రోజుల్లో పంచభూతాల సాక్షిగా ఒక్కటి కాబోయే ఆ జంటను మృత్యువు విడదీసింది. పెళ్లి నేపథ్యంలో ఉద్యోగానికి సెలవు పెట్టి సొంతూరికి బయల్దేరిన ప్రేమికుడిని హార్వెస్టర్ బలి తీసుకుంది. ఈ హృద�
Mancherial | పెళ్లయిన అమ్మాయిని ప్రేమిస్తున్నానని వేధిస్తున్న యువకుడిని ఓ కుటుంబం నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసింది. బైక్పై వెళ్తున్న అతన్ని అడ్డగించిన వివాహిత కుటుంబీకులు కత్తితో గొంతుకోశారు. తమ కోపం చల్లా�
Telangana | మంచిర్యాలలో అంజలి మృతిపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి రామకృష్ణాపూర్ సమీపంలోని మామిడిగట్టు అటవీ ప్రాంతంలో అంజలి (21)తోపాటు పెరుగు మహేశ్వరి తీవ్రగాయాలతో పడి ఉండగా, వీరిని కారులో తీ
Mancherial | మరి కొద్ది గంటల్లోనే పెళ్లి. అంతలోనే వధువు తీవ్ర అస్వస్థతకు గురైంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పెళ్లి వాయిదా పడొద్దనే ఉద్దేశంతో.. వరుడు వధువుకు ఆస్పత్రి బ
Mancherial | ఊరు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఊరు బాగుండాలంటే క్షేత్రస్థాయిలో పరిపాలన అభివృద్ధి పథంలో సాగాలి. అందులో పంచాయతీ కార్యదర్శులది ముఖ్యపాత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాకు కలెక్టర్ ఎలాగో, గ్రామానికి �
మంచిర్యాల అర్బన్: మంచిర్యాల జిల్లా కేంద్రం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా 32వ సబ్జూనియర్ అండర్-16 రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది.
Komaram Bheem | రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పతనమవుతున్నాయి. సాధారణంకంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. సాయంత్రం నుంచి ఉదయం
Kunamneni Sambasiva rao | ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, ప్రజాసంఘాల నేతల అరెస్టులపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టులు అప్రజాస్వామికమని
Singareni | ప్రధాని మోదీ రామగుండం పర్యటనపై కార్మికలోకం భగ్గుమంటున్నది. ఈనెల 12 మోదీ రామగుండంలో పర్యటించనున్నారు. దీనికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు
పై ఫొటోలో కనిపిస్తున్నది మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలోగల శ్రీరామ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి. ఈ వినాయకుడి విగ్రహాన్ని శుక్రవారం రూ. 2,22,222 నోట్లతో అలంకరించారు. ఈ సందర్