మంచిర్యాల : జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరికి మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్. దివాకర్ రావు బుధవారం పెద్ద ఎత్తున కొవిడ్ సహాయార్థం వైద్య పరికరాలను అందజేశారు. వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ �
మంచిర్యాల : కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీసులు ఆదివారం తాండూర్ మండలంలోని మారుమూల నర్సాపూర్ గ్రామంలో గిరిజన ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ర
మంచిర్యాల : రూ.2.90 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు మం�
మంచిర్యాల : పిడుగుపాటుకు ఓ రైతు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కాశీపేట్ మండలం వరిపేటలో గురువారం చోటుచేసుకుంది. మృతుడిని గ్రామానికి చెందిన గుండేటి మల్లేష్(65)గా గుర్తించారు. పొలం నుండి �
మంచిర్యాల : ప్రయాణంలో ఉన్న బైక్పై నుండి పడి రోజువారి కూలీ మృతిచెందాడు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కన్నెపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత�
భౌతిక దూరం, శానిటైజేషన్ కూడా తప్పనిసరి60 ఏండ్లు, దీర్ఘకాలిక రోగులకు కొనసాగుతున్న కార్యక్రమంమార్చిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,346 పాజిటివ్ కేసులునేటి నుంచి 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్�
ఇక గుండె వ్యాధిగ్రస్తులకు రిమ్స్లో సేవలుఅందుబాటులోకి ట్రికాగ్ మిషన్నిమ్స్ నుంచి కార్టియాలజిస్ట్ సలహాలుఅవసరం ఉన్నవారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు24 గంటల పాటు నిపుణుల పర్యవేక్షణఅత్యవసరమైతే వెంటన�
పెంచికల్పేట్, మార్చి 31: కరోనా వైరస్ మళ్లీ వ్యాపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమానా విధించాలని పంచాయతీ కార్యదర్శులకు తహసీల్దార్ అనంతరాజు సూచించారు. బుధవారం ఎంపీడీవో కార�
ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు టీఆర్టీ, టెట్ స్టడీ మెటీరియల్అందజేతజిల్లాకు పేరు తీసుకురావాలి : ఎమ్మెల్యే కోనప్పకాగజ్నగర్టౌన్, మార్చి 2
మెళకువలు పాటిస్తే మేలైన దిగుబడిభారీ రాయితీలో రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వంమంచిర్యాల జిల్లాలో రెండు వేల హెక్టార్లలో తీగజాతి కూరగాయల సాగుమంచిర్యాల అర్బన్, మార్చి 29 : పందిరి సాగు రైతన్నకు మంచి లాభా�
ఆదిలాబాద్ జిల్లాలోని 14 కేంద్రాల్లో ఏర్పాట్లుకొవిన్ యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలంటున్న అధికారులుఏప్రిల్ 1 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభంఆదిలాబాద్, మార్చి 29 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో కర