మంచిర్యాల : రూ.2.90 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు మం�
మంచిర్యాల : పిడుగుపాటుకు ఓ రైతు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కాశీపేట్ మండలం వరిపేటలో గురువారం చోటుచేసుకుంది. మృతుడిని గ్రామానికి చెందిన గుండేటి మల్లేష్(65)గా గుర్తించారు. పొలం నుండి �
మంచిర్యాల : ప్రయాణంలో ఉన్న బైక్పై నుండి పడి రోజువారి కూలీ మృతిచెందాడు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కన్నెపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత�
భౌతిక దూరం, శానిటైజేషన్ కూడా తప్పనిసరి60 ఏండ్లు, దీర్ఘకాలిక రోగులకు కొనసాగుతున్న కార్యక్రమంమార్చిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,346 పాజిటివ్ కేసులునేటి నుంచి 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్�
ఇక గుండె వ్యాధిగ్రస్తులకు రిమ్స్లో సేవలుఅందుబాటులోకి ట్రికాగ్ మిషన్నిమ్స్ నుంచి కార్టియాలజిస్ట్ సలహాలుఅవసరం ఉన్నవారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు24 గంటల పాటు నిపుణుల పర్యవేక్షణఅత్యవసరమైతే వెంటన�
పెంచికల్పేట్, మార్చి 31: కరోనా వైరస్ మళ్లీ వ్యాపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమానా విధించాలని పంచాయతీ కార్యదర్శులకు తహసీల్దార్ అనంతరాజు సూచించారు. బుధవారం ఎంపీడీవో కార�
ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు టీఆర్టీ, టెట్ స్టడీ మెటీరియల్అందజేతజిల్లాకు పేరు తీసుకురావాలి : ఎమ్మెల్యే కోనప్పకాగజ్నగర్టౌన్, మార్చి 2
మెళకువలు పాటిస్తే మేలైన దిగుబడిభారీ రాయితీలో రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వంమంచిర్యాల జిల్లాలో రెండు వేల హెక్టార్లలో తీగజాతి కూరగాయల సాగుమంచిర్యాల అర్బన్, మార్చి 29 : పందిరి సాగు రైతన్నకు మంచి లాభా�
ఆదిలాబాద్ జిల్లాలోని 14 కేంద్రాల్లో ఏర్పాట్లుకొవిన్ యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలంటున్న అధికారులుఏప్రిల్ 1 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభంఆదిలాబాద్, మార్చి 29 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో కర
రంగులు చల్లుకుంటూ హోరెత్తించిన యువతకేరింతలతో చిన్నారుల తుళ్లింతఆంక్షల నేపథ్యంలో పరిమితంగా వేడుకలుమంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో రంగు ల కేళీ.. హోలీ పండుగను ఆదివారం ప్రజలు నిర్వహిం చుకున్న�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఆదేశాలుప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగప్రదేశాల్లో తప్పనిసరంటూ ఉత్తర్వులుపండుగలకు అనుమతి నిషేధిస్తూ నిర్ణయంఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుమంచిర్యాల,
మంచిర్యాల : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కాసిపేట మండలం మల్కపల్లిలో గురువార�
మంచిర్యాల : ప్రమాదవశాత్తు కరెంట్షాక్కు గురై నిర్మాణంలో ఉన్న ఇంటి యజమానితో పాటు పనికి వచ్చిన కూలీ మృతిచెందాడు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీలో మంగళవారం చోటుచేసుకుంది. మ�