భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు నీటమునిగిన పంటలు పరిశీలించిన ఎమ్మెల్యే కోనప్ప,అదనపు కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు కొనసాగుతున్న సహాయక చర్యలు జిల్లాలో వారం నుంచి కురుస్తున్న వర్షం గ
ఓసీపీల్లో ముందుకు కదలని యంత్రాలు బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత పనులు బంద్ క్వారీల్లో నిలిచిన నీరు శ్రీరాంపూర్, జూలై 14: భారీ వర్షాల కారణంగా శ్రీరాంపూ ర్ ఓసీపీలో ఏడో రోజూ గురువారం ఉత్పత్తి నిలిచిపోయింద
గల్లంతైన ఇద్దరు ఉద్యోగుల మృతదేహాలు లభ్యం ఘటనా స్థలంలో మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు దహెగాం, జూలై 14: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రం సమీపంలోని మ ల్లన్న ఒర్రె వద్ద బుధవారం గల్లంతైన సింగరే
వర్షాలు పూర్తిగా తగ్గే వరకూ సహాయక చర్యలు కొనసాగిస్తాం వరద బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోటపల్లి, జూలై 14 : గోదావరి, ప్రాణహిత వరద బాధితులు అధైర్యపడొద్�
Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. కోటపల్లి మండలం ఆలుగామ గ్రామానికి చెందిన అంబాల వంశీవర్ధన్, అంబాల విజయేంద్రసాయిల ఈ నెల 17న ప్రాణహిత నదిలోకి ఈతకు వెళ్లి మరణించారు. ఈ రెండు కుటుంబాలకు �
108 Ambulance | జిల్లాలోని వేమనపల్లి మండలం రాచర్ల గ్రామానికి చెందిన చెన్నూరి అశ్వినికి సోమవారం తీవ్ర పురిటినొప్పులు వచ్చాయి. అశ్విని మగ బిడ్డకు జన్మించింది.
MLA Suman | జిల్లాలోని కోటపల్లి మండల ప్రజల చిరకాల స్వప్నం తుంతుంగ వాగుపై 8 కోట్ల రూపాయలతో శరవేగంగా నడుస్తున్న బ్రిడ్జి పనులను చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారం పరిశీలించారు.
Pranahita river | ప్రాణహిత నదిలో ఈత కోసం వెళ్లిన ళ్ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.నదిలోకి నలుగురు విద్యార్థులు వెళ్లగా.. ఇందులో అంబాల వంశీవర్ధన్, అంబాల విజయేంద్ర సాయి, గారే రాకేష్ గల్లంతు అయ్యారు. విద్యార్థుల ఆ
ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం గర్మిళ్ల, జనవరి 16: పతంగి మాంజా దారం గొంతుకు తగిలి బైక్పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంచిర్యాల పట్టణంలో శనివారం జరిగింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజ�
Government Whip Balka Suman | ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని, మహిళలు స్వయం కృషితో ఆర్థికాభివృద్ధి సాధించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.
ఒకరి తర్వాత ఒకరుగా ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి కోటపల్లి, జనవరి 9: ఓ వ్యక్తి ప్రేమ ఆ కుటుంబం మొత్తాన్ని చిన్నాభిన్నం చేసింది. ఒకరి తర్వాత ఒకరిగా ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్నది. మరొకరిని జైలుకు పంపింది. మ