బెజ్జూర్, ఆగస్టు 7 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ మంజూరు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం బెజ్జూర్ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే క�
జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి మంచిర్యాలలో జాతీయ చేనేత దినోత్సవం మంచిర్యాలటౌన్, ఆగస్టు 7: ప్రతి ఒక్కరూ చేనేత వస్ర్తాలను ధరించి, చేనేత పరిశ్రమ, కార్మికులకు అండగా ఉండాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళిక�
నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం నెలంతా ఆధ్యాత్మిక వాతావరణం భక్తులతో కిటకిటలాడనున్న దేవాలయాలు తొలిరోజే శుక్రవారం రావడం విశేషం మంచిర్యాల ఏసీసీ/భైంసా, జూలై 28: శ్రావణమాసం.. తెలుగు వారికి ఎంతో విశిష్టత కలిగిం�
ఇంటింట ఇన్నోవేటర్కు దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం మంచిర్యాల అర్బన్, జూలై 25 : ప్రతి ఒక్కరిలో ఉన్న ఆలోచనలకు పదును పెట్టడమేకాకుండా సైన్స్పై ఆసక్తి పెంచి వారిలోని సృజనాత్మకతను వెలికితీసేంద�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో 61 పోస్టులు.. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు మంచిర్యాల అర్బన్, జూలై 25 : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రెగ్యులర్, కాంట్రాక్టు లెక్చరర్ల తర్వాత ఖాళీ పోస్టుల్లో గ
గోదావరి, ప్రాణహిత ఉధృతితో లోతట్టు ప్రాంతాలు జలమయం కూలిన ఇండ్లు, కొట్టుకపోయిన రోడ్లు కోటపల్లి, జూలై 14 : భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. వరదలతో గోదావరి, ప్రాణహిత నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున
భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు నీటమునిగిన పంటలు పరిశీలించిన ఎమ్మెల్యే కోనప్ప,అదనపు కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు కొనసాగుతున్న సహాయక చర్యలు జిల్లాలో వారం నుంచి కురుస్తున్న వర్షం గ
ఓసీపీల్లో ముందుకు కదలని యంత్రాలు బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత పనులు బంద్ క్వారీల్లో నిలిచిన నీరు శ్రీరాంపూర్, జూలై 14: భారీ వర్షాల కారణంగా శ్రీరాంపూ ర్ ఓసీపీలో ఏడో రోజూ గురువారం ఉత్పత్తి నిలిచిపోయింద
గల్లంతైన ఇద్దరు ఉద్యోగుల మృతదేహాలు లభ్యం ఘటనా స్థలంలో మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు దహెగాం, జూలై 14: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రం సమీపంలోని మ ల్లన్న ఒర్రె వద్ద బుధవారం గల్లంతైన సింగరే
వర్షాలు పూర్తిగా తగ్గే వరకూ సహాయక చర్యలు కొనసాగిస్తాం వరద బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోటపల్లి, జూలై 14 : గోదావరి, ప్రాణహిత వరద బాధితులు అధైర్యపడొద్�
Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. కోటపల్లి మండలం ఆలుగామ గ్రామానికి చెందిన అంబాల వంశీవర్ధన్, అంబాల విజయేంద్రసాయిల ఈ నెల 17న ప్రాణహిత నదిలోకి ఈతకు వెళ్లి మరణించారు. ఈ రెండు కుటుంబాలకు �
108 Ambulance | జిల్లాలోని వేమనపల్లి మండలం రాచర్ల గ్రామానికి చెందిన చెన్నూరి అశ్వినికి సోమవారం తీవ్ర పురిటినొప్పులు వచ్చాయి. అశ్విని మగ బిడ్డకు జన్మించింది.
MLA Suman | జిల్లాలోని కోటపల్లి మండల ప్రజల చిరకాల స్వప్నం తుంతుంగ వాగుపై 8 కోట్ల రూపాయలతో శరవేగంగా నడుస్తున్న బ్రిడ్జి పనులను చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారం పరిశీలించారు.