మంచిర్యాల అర్బన్, నవంబర్ 25 : జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేర్చుతున్నారు. ప్రభుత్వం ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ. 1960 చెల్లిస్తుండగా, సా�
మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరిన ఐదుగురు మంచిర్యాలలో కాంగ్రెస్కు షాక్ మంచిర్యాలటౌన్, నవంబర్ 25 : మంచిర్యాల మున్సిపాలిటీకి చెందిన నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్
కాంగ్రెస్ కౌన్సిలర్లు | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు.
రాళ్లు రప్పలున్న భూములను సాగులోకి తెచ్చిన గిరి బిడ్డచెరువుల మట్టిని తరలించి అనుకూలంగా మార్చిన ఆదివాసులురెండు నెలల పాటు కష్టపడ్డ 255 మంది గ్రామస్తులుప్రస్తుతం 1260 ఎకరాల్లో పంటలుసేంద్రియ సాగుతో అధిక దిగుబ�
ఎంపీ వెంకటేశ్ నేత | కరోనా కాలంలో నిలిపివేసిన ఆదిలాబాద్-నీల్వాయి ఎక్స్ ప్రెస్ బస్ పునరుద్ధరణ చేయాలని ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్కు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత ఫోన్ చేశారు.
తొమ్మిది మంది ముఠా సభ్యుల అరెస్టువివరాలు వెల్లడించిన సీపీ చంద్రశేఖర్రెడ్డిబెల్లంపల్లిరూరల్, నవంబర్ 19: మావోయిస్టుల పేరుతో ప్ర ముఖులను బెదిరిస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న తొమ్మి ది మంది ముఠా సభ్�
మంచిర్యాల జిల్లాలో 64,749 హెక్టార్లలో వరి సాగు లక్షా 76 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా లక్షా 76 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా 250 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు అందుబాటులో 11 లక్షల గోనె సంచులు పూర్తయిన మిల్ ట
మంచిర్యాల పట్టణ ప్రజలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సకల సౌకర్యాలతో సమీకృత మార్కెట్ నిర్మిస్తుండగా, ఈ నెల 8న మంత్రి అల్లోల, ఎంపీ వెంకటేశ
ఇన్స్పైర్ అవార్డ్స్ | అత్యుత్తమ ప్రదర్శన, వినూత్న ఆలోచనలతో ప్రదర్శన చేసిన 13 మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయి కి ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరు త్వరలో రాష్�
1,25,705 ఎకరాల్లో సాగు అంచనా శనగ, జొన్న పంటలు అధికం 26 వేల టన్నుల ఎరువులు అవసరం పుష్కలంగా నీరు ఆదిలాబాద్, నవంబర్ 13 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లా రైతులు యాసంగి సాగుకు సమాయత్తమవుతుండగా, వ్యవసాయ శా�
ఎస్సార్పీ 3గని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డైరెక్టర్ బలరాం, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, డీజీఎంఎస్ అధికారులు నష్టపరిహారం కోసం కార్మిక సంఘాలతో పోరాడుతాం ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు తీ
Singareni | మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో బుధవారం ఉదయం గనిపైకప్పు కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గనిలోని 21 డిప్ 24