57 ఏండ్లు నిండిన వారికి పింఛన్ అక్టోబర్ 31తో ముగిసిన గడువు త్వరలో అర్హుల గుర్తింపు ఇప్పటికే 3,37,649 మంది లబ్ధిదారులు ఎన్నికల హామీ నెరవేర్చేందుకు కసరత్తు అర్హులందరికీ పింఛన్ : డీఆర్డీవో శేషాద్రి మంచిర్యాల,
మంచిర్యాల అర్బన్(హాజీపూర్) : హాజీపూర్ మండలంలోని ర్యాలీ, చిన్న ఘడ్పూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడు గురం సత్తి రెడ్డి, వార్డు మెంబర్ కొండ్ర చంద్రమౌళి, విద్యా కమిటీ మా
సీసీసీ నస్పూర్ : సీసీసీ నస్పూర్లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సీసీసీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అఖిల్
లక్షెట్టిపేట రూరల్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పలు పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాలల�
భూ సమస్యల పరిష్కారానికి వేదికతహసీల్ కార్యాలయాల్లోనే పూర్తి సేవలురిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేషన్.. అన్నీ ఒకేచోటస్లాట్ బుక్ చేసుకున్న మరునాడే ప్రక్రియ పూర్తిగంటల వ్యవధిలోనే చేతికి పత్రాలుఆఫీ
రామగుండం ఇన్చార్జి కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి జైనూర్ పోలీసు స్టేషన్ తనిఖీ జైనూర్, అక్టోబర్ 24: గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని రామగుండం ఇన్చార్జి కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆ�
హాజీపూర్ : ఈ నెల 25వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను కొవిడ్ నిబంధనలను పాటిస్తు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవా
విధి నిర్వహణలోప్రాణాలర్పిస్తున్న పోలీసులు ఉమ్మడి జిల్లాలో 55 మంది.. త్యాగాలకు గుర్తుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భవనాలు నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం మంచిర్యాల, నమస్తే తెలంగాణ/ గర్మిళ్ల/ ఎదులాపురం,
చెన్నూర్/బెల్లంపల్లిరూరల్/తాండూర్/సీసీసీ నస్పూర్/మందమర్రి/కన్నెపల్లి/కాగజ్నగర్టౌన్/ ఆసిఫాబాద్/దహెగాం : తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గామాత విగ్రహాలకు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఉద�
అటవీ, రెవెన్యూ, సింగరేణి ఉమ్మడి సర్వేలురికార్డులను తనిఖీ చేస్తున్న ఉన్నతాధికారులువచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో బొగ్గు ఉత్పత్తి చేసేలా చర్యలుతాండూర్, అక్టోబర్ 16 : బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీకే ఓపెన్�
కరోనాతో యుద్ధం చేసి విజయం సాధించాం 20 విద్యుత్ పరిశ్రమలకు సరిపడా బొగ్గు సరఫరా చేస్తున్నాం.. మూడేళ్లలో 2000 మెగావాట్ల సోలార్ విద్యుత్కు ప్రణాళికలు సింగరేణి సీఎండీ శ్రీధర్ కార్మికులకు లేఖల ద్వారా దసరా, దీ