దండేపల్లి : దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ గ్రామానికి చెందిన పెట్టెం లింగన్న(62) అనే రైతు గురువారం విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకార�
రూ.2 కోట్లతో సకల సౌకర్యాలు నిర్వాసితులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న సింగరేణి ఉపాధి కోసం సైతం ప్రణాళికలు ప్రారంభానికి సిద్ధమైన అబ్బాపూర్ ఆర్అండ్ఆర్ కాలనీ తాండూర్, అక్టోబర్ 13 ;ఓపెన్కాస్టుల్లో భూముల
కాసిపేట, అక్టోబర్ 13 : సింగరేణి స్థలాల్లో ఇండ్లు కట్టుకొని కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇప్పేంచేందుకు కృషి చేస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స
సీసీసీ నస్పూర్, అక్టోబర్ 13 : శ్రీరాంపూర్ సీహెచ్పీ నుంచి రోజుకు 5 ర్యాకుల బొగ్గు రవాణా సామర్థ్యం పెరుగుతుందని సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన సీహెచ్పీలో పర్య�
జోడెఘాట్లో అన్ని ఏర్పాట్లు చేయాలితాగునీరు, భోజన వసతి కల్పించాలిరోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలిహట్టి నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తాంకొవిడ్ నేపథ్యంలో దర్బార్ రద్దుఅధికారులతో సమీక్షలో కల�
హాజీపూర్, అక్టోబర్ 11 : జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా అటవీశా�
మందమర్రి, అక్టోబర్11: దుర్గా దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని మందమర్రి పట్టణంలో 1వ జోన్లో గల వరసిద్ధి వినాయక మండపంలోని వనదుర్గాదేవి ఆలయంలో జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి సోమవారం ప్రత్యేక
దండేపల్లి, అక్టోబర్ 10 : మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలంలోని రెబ్బెన్పెల్లిలో రూ.5లక్షలతో నిర్మిం�
మంచిర్యాలటౌన్, అక్టోబర్ 10: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే దివాకర్రావు మంచిర్యాల పట్టణంలోని వికాస్నగర్లో శ్రీదుర్గా భవానీ మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతోపాటు మున్సిపల్ చైర
సీసీసీ నస్పూర్ : భార్యను కాపురానికి పంపించాలని, కొడుకును తన వెంట తీసుకెళ్తానని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గోదావరిఖనికి చెందిన చ�
ఆసరా పింఛన్ నుంచి రూ.6 ఇచ్చేందుకు గ్రామసభలో తీర్మానం కోటపల్లి : హరిత నిధికి ఆసరా పింఛన్దారులు జై కొట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ లక్ష్య సాధన కోసం నాటిన మొక్కల సంరక్షణకు హరితనిధిని రూపొందించ
ఉమ్మడి జిల్లాలో నలుగురి దుర్మరణంమరొకరికి తీవ్ర గాయాలువేర్వేరు చోట్ల ఎద్దు, మూడు గొర్లు మృత్యువాతబజార్హత్నూర్/తాంసి/భీంపూర్/జైనూర్/భీమారం, అక్టోబర్9;పిడుగు.. నలుగురిని బలితీసుకుంది. వేర్వేరు చోట్ల �
మణుగూరు రూరల్, అక్టోబర్ 9: టీబీజీకేఎస్పై జాతీయ సంఘాలు చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలని టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వూకంటి ప్రభాకర్రావు అన్నారు. కేసీహెచ్పీలో శనివారం జరిగిన పిట్ సమ
జైపూర్ : జైపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 18 ఏండ్ల మానసిక దివ్యాంగుడిపై లైంగికదాడి జరిగినట్లు జైపూర్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. రెండు రోజుల క్రి�