ఇన్స్పైర్ అవార్డ్స్ | అత్యుత్తమ ప్రదర్శన, వినూత్న ఆలోచనలతో ప్రదర్శన చేసిన 13 మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయి కి ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరు త్వరలో రాష్�
1,25,705 ఎకరాల్లో సాగు అంచనా శనగ, జొన్న పంటలు అధికం 26 వేల టన్నుల ఎరువులు అవసరం పుష్కలంగా నీరు ఆదిలాబాద్, నవంబర్ 13 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లా రైతులు యాసంగి సాగుకు సమాయత్తమవుతుండగా, వ్యవసాయ శా�
ఎస్సార్పీ 3గని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డైరెక్టర్ బలరాం, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, డీజీఎంఎస్ అధికారులు నష్టపరిహారం కోసం కార్మిక సంఘాలతో పోరాడుతాం ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు తీ
Singareni | మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో బుధవారం ఉదయం గనిపైకప్పు కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గనిలోని 21 డిప్ 24
నలుగురు కార్మికుల మృతి | జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ-3 భూగర్భ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 21 డిప్ 24 లెవల్ వద్ద పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు.
గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలుపల్లెల్లో కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలుఈ నెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణఉమ్మడి జిల్లాలో 1,08,959 ఎకరాల్లో సాగుఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఉట్నూర్ రూరల్, నవంబర�
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి హాజీపూర్ : సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ పోడు భూముల వివరాలను నమోదు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో �
57 ఏండ్లు నిండిన వారికి పింఛన్ అక్టోబర్ 31తో ముగిసిన గడువు త్వరలో అర్హుల గుర్తింపు ఇప్పటికే 3,37,649 మంది లబ్ధిదారులు ఎన్నికల హామీ నెరవేర్చేందుకు కసరత్తు అర్హులందరికీ పింఛన్ : డీఆర్డీవో శేషాద్రి మంచిర్యాల,
మంచిర్యాల అర్బన్(హాజీపూర్) : హాజీపూర్ మండలంలోని ర్యాలీ, చిన్న ఘడ్పూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడు గురం సత్తి రెడ్డి, వార్డు మెంబర్ కొండ్ర చంద్రమౌళి, విద్యా కమిటీ మా
సీసీసీ నస్పూర్ : సీసీసీ నస్పూర్లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సీసీసీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అఖిల్