సీసీసీ నస్పూర్ : భార్యను కాపురానికి పంపించాలని, కొడుకును తన వెంట తీసుకెళ్తానని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గోదావరిఖనికి చెందిన చ�
ఆసరా పింఛన్ నుంచి రూ.6 ఇచ్చేందుకు గ్రామసభలో తీర్మానం కోటపల్లి : హరిత నిధికి ఆసరా పింఛన్దారులు జై కొట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ లక్ష్య సాధన కోసం నాటిన మొక్కల సంరక్షణకు హరితనిధిని రూపొందించ
ఉమ్మడి జిల్లాలో నలుగురి దుర్మరణంమరొకరికి తీవ్ర గాయాలువేర్వేరు చోట్ల ఎద్దు, మూడు గొర్లు మృత్యువాతబజార్హత్నూర్/తాంసి/భీంపూర్/జైనూర్/భీమారం, అక్టోబర్9;పిడుగు.. నలుగురిని బలితీసుకుంది. వేర్వేరు చోట్ల �
మణుగూరు రూరల్, అక్టోబర్ 9: టీబీజీకేఎస్పై జాతీయ సంఘాలు చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలని టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వూకంటి ప్రభాకర్రావు అన్నారు. కేసీహెచ్పీలో శనివారం జరిగిన పిట్ సమ
జైపూర్ : జైపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 18 ఏండ్ల మానసిక దివ్యాంగుడిపై లైంగికదాడి జరిగినట్లు జైపూర్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. రెండు రోజుల క్రి�
ఆదిలాబాద్ జిల్లా జడ్జి నారాయణ బాబు తిర్యాణి : ప్రజలందరికీ న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్న న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా జడ్జి నారాయణ బాబు అన్నారు. మండల
కోటపల్లి : పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశా�
ప్రభుత్వ దవాఖానలో రూ.80 లక్షలతోఏర్పాటునిమిషానికి 500 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంమంత్రి కేటీఆర్ చొరవతో అందుబాటులోకి సేవలుగురువారం ప్రారంభించిన కలెక్టర్ భారతీ హోళికేరిమంచిర్యాల, అక్టోబర్ 7, నమస్తే తెలంగా
ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోటపల్లి : అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న ఆదివాసీ మన్నెవార్ల సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోరారు. గురువారం శాసనమండలి సమ�
ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మఊరూరా ఆడిపాడిన ఆడబిడ్డలుకరోనా నేపథ్యంలో మాస్కులు ధరించిన మహిళలుదండేపల్లి, అక్టోబర్6: ‘ఉమ్మడి జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. మహిళలు తంగేడు, గునుగు, బ�
శ్రీరాంపూర్, అక్టోబర్ 6: సీఎం నిర్ణయం మేరకు కార్మికులకు లాభాల వాటా ఈ నెలలోనే ఇవ్వాలని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షు�
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు దండేపల్లి /లక్షెట్టిపేట రూరల్ : తెలంగాణ సర్కారు సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మండలంల�
జన్నారం : మండల కేంద్రంలోని పొనకల్ రైతు వేదికలో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ వివిధ గ్రామాలకు చెందిన మహిళలకు బుధవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 6గురు లబ�