ఆదిలాబాద్ జిల్లా జడ్జి నారాయణ బాబు తిర్యాణి : ప్రజలందరికీ న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్న న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా జడ్జి నారాయణ బాబు అన్నారు. మండల
కోటపల్లి : పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశా�
ప్రభుత్వ దవాఖానలో రూ.80 లక్షలతోఏర్పాటునిమిషానికి 500 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంమంత్రి కేటీఆర్ చొరవతో అందుబాటులోకి సేవలుగురువారం ప్రారంభించిన కలెక్టర్ భారతీ హోళికేరిమంచిర్యాల, అక్టోబర్ 7, నమస్తే తెలంగా
ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోటపల్లి : అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న ఆదివాసీ మన్నెవార్ల సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోరారు. గురువారం శాసనమండలి సమ�
ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మఊరూరా ఆడిపాడిన ఆడబిడ్డలుకరోనా నేపథ్యంలో మాస్కులు ధరించిన మహిళలుదండేపల్లి, అక్టోబర్6: ‘ఉమ్మడి జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. మహిళలు తంగేడు, గునుగు, బ�
శ్రీరాంపూర్, అక్టోబర్ 6: సీఎం నిర్ణయం మేరకు కార్మికులకు లాభాల వాటా ఈ నెలలోనే ఇవ్వాలని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షు�
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు దండేపల్లి /లక్షెట్టిపేట రూరల్ : తెలంగాణ సర్కారు సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మండలంల�
జన్నారం : మండల కేంద్రంలోని పొనకల్ రైతు వేదికలో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ వివిధ గ్రామాలకు చెందిన మహిళలకు బుధవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 6గురు లబ�
అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలుశాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిహరితహారం అద్భుత కార్యక్రమమంటూ ఎమ్మెల్సీ పురాణం ప్
యైటింక్లయిన్ కాలనీ / శ్రీరాంపూర్ /మందమర్రి రూరల్, అక్టోబర్ 4 : సింగరేణి సంస్థ సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్ సోమవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల జీఎంలతో ఉత్పత�
పిల్లల నుంచి వృద్ధుల వరకూ సంక్షేమ పథకాలుబతుకమ్మ చీరెల పంపిణీలో ఎమ్మెల్యేలు కోనప్ప, దివాకర్రావు, చిన్నయ్యబెల్లంపల్లిటౌన్, అక్టోబర్ 3 : మహిళల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, వారి అభ్యున్నతి కోసం టీఆర్�
ఇల్లెందు, అక్టోబర్ 3 : ప్రమాదాల నుంచి రక్షించుకోవాలంటే వ్యక్తిగత రక్షణ ముఖ్యమని జీఎం సేఫ్టీ గురువయ్య అన్నారు. సింగరేణి ఇల్లెందు క్లబ్లో ఏరియా జీఎం మల్లెల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహిం
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తాండూర్/కాసిపేట, బెల్లంపల్లి టౌన్ : అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో ఉండేలా చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఆ