ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోటపల్లి : అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న ఆదివాసీ మన్నెవార్ల సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోరారు. గురువారం శాసనమండలి సమ�
ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మఊరూరా ఆడిపాడిన ఆడబిడ్డలుకరోనా నేపథ్యంలో మాస్కులు ధరించిన మహిళలుదండేపల్లి, అక్టోబర్6: ‘ఉమ్మడి జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. మహిళలు తంగేడు, గునుగు, బ�
శ్రీరాంపూర్, అక్టోబర్ 6: సీఎం నిర్ణయం మేరకు కార్మికులకు లాభాల వాటా ఈ నెలలోనే ఇవ్వాలని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షు�
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు దండేపల్లి /లక్షెట్టిపేట రూరల్ : తెలంగాణ సర్కారు సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మండలంల�
జన్నారం : మండల కేంద్రంలోని పొనకల్ రైతు వేదికలో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ వివిధ గ్రామాలకు చెందిన మహిళలకు బుధవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 6గురు లబ�
అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలుశాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిహరితహారం అద్భుత కార్యక్రమమంటూ ఎమ్మెల్సీ పురాణం ప్
యైటింక్లయిన్ కాలనీ / శ్రీరాంపూర్ /మందమర్రి రూరల్, అక్టోబర్ 4 : సింగరేణి సంస్థ సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్ సోమవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల జీఎంలతో ఉత్పత�
పిల్లల నుంచి వృద్ధుల వరకూ సంక్షేమ పథకాలుబతుకమ్మ చీరెల పంపిణీలో ఎమ్మెల్యేలు కోనప్ప, దివాకర్రావు, చిన్నయ్యబెల్లంపల్లిటౌన్, అక్టోబర్ 3 : మహిళల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, వారి అభ్యున్నతి కోసం టీఆర్�
ఇల్లెందు, అక్టోబర్ 3 : ప్రమాదాల నుంచి రక్షించుకోవాలంటే వ్యక్తిగత రక్షణ ముఖ్యమని జీఎం సేఫ్టీ గురువయ్య అన్నారు. సింగరేణి ఇల్లెందు క్లబ్లో ఏరియా జీఎం మల్లెల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహిం
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తాండూర్/కాసిపేట, బెల్లంపల్లి టౌన్ : అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో ఉండేలా చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఆ
రెబ్బెన, అక్టోబర్ 2 : బతుకమ్మ పండుగ కానుకగా ఆడబిడ్డలకు చీరెలను తెలంగాణ సర్కారు పంపిణీ చేస్తున్నదని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పేర్కొన్నారు. రెబ్బెన మండల కేంద్రంలోని గ్ర�
మంచిర్యాలటౌన్, అక్టోబర్ 2: జాతిపిత, మహాత్మా మోహన్దాస్ కరమ్ చంద్ గాంధీ 152వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్టేషన్రోడ్లో ఉన్న గాంధీపార్కులో ఉన్న గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే న
కొద్ది రోజులుగా పశువులపై దాడులుతాజాగా ఒడ్డుగూడెంలో మేకల కాపరిపై పంజాతీవ్ర గ్రాయాలతో మంచిర్యాల దవాఖానలో చేరిన శంకర్పులి పాదముద్రలను గుర్తించిన సిబ్బందిమహారాష్ట్ర నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న అధి
అందుబాటులో వివిధ విభాగాల వైద్య నిపుణులుస్థానికంగా వివిధ వ్యాధులకు చికిత్సఆదిలాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లోని ప్రజలకు సర్కార�