పిల్లల నుంచి వృద్ధుల వరకూ సంక్షేమ పథకాలుబతుకమ్మ చీరెల పంపిణీలో ఎమ్మెల్యేలు కోనప్ప, దివాకర్రావు, చిన్నయ్యబెల్లంపల్లిటౌన్, అక్టోబర్ 3 : మహిళల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, వారి అభ్యున్నతి కోసం టీఆర్�
ఇల్లెందు, అక్టోబర్ 3 : ప్రమాదాల నుంచి రక్షించుకోవాలంటే వ్యక్తిగత రక్షణ ముఖ్యమని జీఎం సేఫ్టీ గురువయ్య అన్నారు. సింగరేణి ఇల్లెందు క్లబ్లో ఏరియా జీఎం మల్లెల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహిం
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తాండూర్/కాసిపేట, బెల్లంపల్లి టౌన్ : అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో ఉండేలా చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఆ
రెబ్బెన, అక్టోబర్ 2 : బతుకమ్మ పండుగ కానుకగా ఆడబిడ్డలకు చీరెలను తెలంగాణ సర్కారు పంపిణీ చేస్తున్నదని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పేర్కొన్నారు. రెబ్బెన మండల కేంద్రంలోని గ్ర�
మంచిర్యాలటౌన్, అక్టోబర్ 2: జాతిపిత, మహాత్మా మోహన్దాస్ కరమ్ చంద్ గాంధీ 152వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్టేషన్రోడ్లో ఉన్న గాంధీపార్కులో ఉన్న గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే న
కొద్ది రోజులుగా పశువులపై దాడులుతాజాగా ఒడ్డుగూడెంలో మేకల కాపరిపై పంజాతీవ్ర గ్రాయాలతో మంచిర్యాల దవాఖానలో చేరిన శంకర్పులి పాదముద్రలను గుర్తించిన సిబ్బందిమహారాష్ట్ర నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న అధి
అందుబాటులో వివిధ విభాగాల వైద్య నిపుణులుస్థానికంగా వివిధ వ్యాధులకు చికిత్సఆదిలాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లోని ప్రజలకు సర్కార�
శ్రీరాంపూర్ : తెలంగాణా ప్రభుత్వం ప్రారంభించిన గుడికో జమ్మిచెట్టు, ఊరికో జమ్మిచెట్టు కార్యక్రమాన్ని సింగరేణిలో గనికో జమ్మిచెట్టు కార్యక్రమాన్ని శుక్రవారం డైరెక్టర్(ఫైనాన్స్, పా, పీపీ) బలరాం ప్రారంభ
జైపూర్ : జైపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందారం ఫారెస్టు చెక్పోస్టు వద్ద రాజీవ్రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల వేంపల్లి ప్రాంతానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆషా
యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లుగతంలో ఎన్నడూ లేనంతగా మార్కెట్లను ముంచెత్తిన వడ్లుప్రతి గింజనూ కొని మద్దతు ధర కల్పించిన రాష్ట్ర సర్కారుచెల్లింపుల్లో పారదర్శకత l37,153 మంది రైతులకు మేలుయాసంగి �
మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 29: అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేశ్నేతకాని అన్నారు. రూ. 10 లక్షల పట్టణ ప్రగతి నిధులతో మంచిర్యా�
జిల్లా స్థితి గతులు తెలుసుకునేందుకే పర్యటననీతి ఆయోగ్ కమిటీ సభ్యుడు అనురాగ్కెరమెరి, సెప్టెంబర్ 29: అభివృద్ధిలో వెనుకంజలో ఉన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకె�