నేటి నుంచి 20వ తేదీ వరకు మండల, పట్టణ కమిటీలు20 నుంచి 25లోగా జిల్లా అధ్యక్ష, కార్యవర్గాలుఅనుబంధ కమిటీలకూ ఎన్నికలు శ్రేణుల్లో నూతనోత్సాహంమంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ) : నేడు టీఆ�
డీజీపీ ఎం మహేందర్ రెడ్డివర్టికల్స్ ఇన్చార్జి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ఎదులాపురం, సెప్టెంబర్ 1 : జిల్లా ప్రజలు ఆశించిన స్థాయిలో పోలీసు అధికారులు సేవలు అందించాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించా�
దండేపల్లి, సెప్టెంబర్ 1: పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. మండలంలోని కొర్విచెల్మ జడ్పీ ఉన్నత �
అన్ని స్థాయిల్లో బలంగా తయారు చేయడానికి కార్యాచరణసెప్టెంబర్ 2 నుంచి జెండా పండుగతో శ్రీకారంగ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీ బలోపేతానికి చర్యలుకార్మిక, యువజన, విద్యార్థి, మహిళా, రైతు విభాగాల ఏర�
హాజీపూర్, ఆగస్టు 30 : జిల్లాలో రహదారులు, అంతర్గత రోడ్లు, వంతెనల నిర్మాణాలు, మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా అటవీ అ�
అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాణించాలిజాతీయ క్రీడా దినోత్సవంలో అధికారులు, నాయకులుమంచిర్యాల ఏసీసీ, ఆగస్టు 29 : హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ను స్ఫూర్తిగా తీసుకొని అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాణించాలని య�
కొనసాగుతున్న నాట్లుతాండూర్ మండలంలో 4500 ఎకరాల్లో సాగుయాజమాన్య పద్ధతులు పాటించాలివ్యవసాయాధికారుల సూచన తాండూర్, ఆగస్టు 29 : తాండూర్ మండలంలో వరి సాగు జోరందుకున్నది. ఇప్పటికే బోర్లు, బావులు, చెరువుల కింద సాగ
డీవైజీఎం విజయభాస్కర్రెడ్డిరక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేతశ్రీరాంపూర్, ఆగస్టు 29: రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడాలని శ్రీరాంపూర్ డీవైజీఎం విజయభాస్కర్రెడ్డి అన్నారు. మేజర్ ధ్యాన్చందర్ జయ�
కడెం వాగు వంతెనను ఢీకొని లోయలోపడ్డ కారుఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రమాదండ్రైవర్ నిద్రమత్తే కారణంకూతురు అక్కడికక్కడే.. తండ్రి దవాఖానకు తరలిస్తుండగా మృతితోడుపెండ్లి కూతురు, డ్రైవర్కు తీవ్రగాయాలువ
మంచిర్యాల మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లుమంచిర్యాలటౌన్, ఆగస్టు 28: మంచిర్యాల పట్టణ ప్రజలకు మెరుగైన సేవలందించాలని మున్సిపల్ అధికారులకు కౌన్సిలర్లు సూచించారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ �
అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్మంచిర్యాల అర్బన్, ఆగస్టు 28 : ఈ నెల 30 లోగా జిల్లాలోని చౌకధరల దుకాణాలు, ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలకు బియ్యం పంపిణీని పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నా�