మంచిర్యాల ఏసీసీ, సెప్టెంబర్ 25 : స్వాత్రంత్య్రోద్యమ కారుల పోరాట ఫలితంగా దేశానికి స్వేచ్ఛ, స్వాత్రంత్య్రం సిద్ధించిందని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇండియా – 75వ వ
సింగరేణి ఏరియా జీఎంలకు డైరెక్టర్ బలరాం ఆదేశాలు శ్రీరాంపూర్ : వారంలోగా ఉద్యోగులందరికీ రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్, పా, పీపీ) ఎన్ బలరాం అన్ని ఏరియాల జీ�
మందమర్రి ఏరియా జీఎం చింతల రామకృష్ణాపూర్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. భారత్ కి ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా రామకృష్ణాపూర్
పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలి వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు హాజీపూర్, సెప్టెంబర్ 24 : వచ్చే యాసంగిలో రైతులు వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని కృషి విజ్ఞాన కేంద్రం �
భూ గర్భం నుంచి ఉబికి వస్తున్న వేడినీళ్లతో విద్యుదుత్పత్తి మణుగూరు ఏరియా పగిడేరులో జియో థర్మల్ కేంద్రం ఆరు నెలల్లో పూర్తికి కసరత్తు 20 కిలోవాట్ల ఉత్పాదనే లక్ష్యం ఇటీవలే సీఎండీ సమీక్ష.. దిశానిర్దేశం శ్రీ�
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 24 : మంచిర్యాలకు చెందిన సఖీ కేంద్రం సిబ్బంది ఆరు రోజుల పసికందు ప్రాణాలు కాపాడారు. వివరాలకు వెళ్తే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోం చ తాలుకా బెజ్జూరుపల్లికి చెందిన సోన�
షాపింగ్మాల్ను ప్రారంభించిన సినీనటి కీర్తి సురేశ్ భీమ్లా నాయక్ పాటతో అలరించిన మొగిలయ్య మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 24 : మంచిర్యాల బస్టాండ్ ఎదురుగా రామ రాజేశ్వరి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన సీఎం�
సీఎంఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన సినీనటి కీర్తి సురేశ్ భీమ్లా నాయక్ పాటతో అలరించిన మొగిలయ్య వ్యాఖ్యాతగా ఆకట్టుకున్న శివజ్యోతి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్
ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు నేటి నుంచి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సదస్సులు క్లస్టర్ల వారీగా అవగాహన కల్పించనున్న అధికారులు నూనె గింజలు, పప్పు పంటలకే ప్రాధాన్యం వచ్చే యాసంగి నుంచి సాగుకు చర్యలు దొడ�
సింగరేణి కార్మికులకు ఫస్ట్ ఎయిడ్పై శిక్షణ పెద్దపల్లి జిల్లా ఆర్జీ2 ఏరియాలో తర్ఫీదు మొదటి బ్యాచ్లో 82 మందికి ట్రైనింగ్ పూర్తి కార్మికుల్లో పెరిగిన మానసిక ధైర్యం ఈ నెల 21న మొదలైన సెకండ్ బ్యాచ్ ప్రమాద
మణుగూరు ఏరియా పగిడేరు గ్రామంలో ప్రయోగాత్మక ప్రాజెక్టు సీఎండీ శ్రీధర్ కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 23: బొగ్గు ఉత్పత్తితో పాటు ఇప్పటికే థర్మల్, సోలా ర్ విద్యుత్ రంగాల్లోకి అడుగు పెట్టిన సింగరేణి స�
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి వ్యాక్సినేషన్ కేంద్రాల పరిశీలన చెన్నూర్, సెప్టెంబర్ 23: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. చెన్�