డీఎల్పీవో ప్రభాకర్పాఠశాలల్లో పారిశుధ్య పనుల పరిశీలనకోటపల్లి, ఆగస్టు 25 : సెప్టెంబర్ ఒకటి నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులు, హెచ్ఎంలను డీఎల్పీవో ప్రభాకర్ ఆద�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న పంటల సర్వేసర్వే నంబర్ల వారీగా వివరాలు సేకరణఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదుమరో వారంలో ముగియనున్న ప్రక్రియతేలనున్న సాగు విస్తీర్ణందిగుబడిపై పక్కగా అంచనా..క�
తరగతి గదులను శుభ్రం చేయించాలిజడ్పీ సీఈవో కే నరేందర్నెన్నెల,ఆగస్టు 25: సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండంతో పాఠశాలలలో పారిశుధ్య పనులు చేపట్టాలని సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులను జడ్�
Dharani Portal | ధరణి ఆపరేటర్ వినోద్ తో కలిసి తన లాప్ టాప్ తో అంబులెన్స్ వద్దకే వెళ్లి ఆ పట్టాదారు వేలిముద్రలు, ఫొటో తీసుకొని అంబులెన్స్ లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.
శతాధిక వృద్ధురాలు మృతి | జిల్లాలోని దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు ముత్తె మల్లవ్వ (112) వయోభారంతో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకౌటాల పీహెచ్సీలో సమావేశంకౌటాల, ఆగస్టు 23 : పీహెచ్సీ వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దవాఖా
ఈజీఎస్ జిల్లా అధికారుల ఆదేశంపలు గ్రామాల్లో రిజిష్టర్ల పరిశీలనదండేపల్లి, ఆగస్టు 23: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, తదితర రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఎంజీఎన్ఆర్ఈజీఎస్ �
కొత్త గ్రామ పంచాయతీల్లో కొండంత అభివృద్ధితీరుతున్న ఏండ్లనాటి సమస్యలునెన్నెల, ఆగస్టు 22 : గ్రామ పంచాయతీల పరిధిలో శివారు గ్రామాల్లో మౌలికవసతులు లేక, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. నిధులున్నా పాలకులు, అధికార�
రాఖీట్ల పున్నంపై కరోనా ప్రభావంగతేడాది విజృంభణతో పుట్టింటికి రాలేకపోయిన అక్కాచెల్లెళ్లుఏడాది కాలంలో ఎందరినో దూరం చేసిన మహమ్మారిఎంతో మంది తోబుట్టువులకు చేదు జ్ఞాపకాలుపండుగపూట గతస్మృతులను తలుచుకుంటూ