అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాణించాలిజాతీయ క్రీడా దినోత్సవంలో అధికారులు, నాయకులుమంచిర్యాల ఏసీసీ, ఆగస్టు 29 : హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ను స్ఫూర్తిగా తీసుకొని అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాణించాలని య�
కొనసాగుతున్న నాట్లుతాండూర్ మండలంలో 4500 ఎకరాల్లో సాగుయాజమాన్య పద్ధతులు పాటించాలివ్యవసాయాధికారుల సూచన తాండూర్, ఆగస్టు 29 : తాండూర్ మండలంలో వరి సాగు జోరందుకున్నది. ఇప్పటికే బోర్లు, బావులు, చెరువుల కింద సాగ
డీవైజీఎం విజయభాస్కర్రెడ్డిరక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేతశ్రీరాంపూర్, ఆగస్టు 29: రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడాలని శ్రీరాంపూర్ డీవైజీఎం విజయభాస్కర్రెడ్డి అన్నారు. మేజర్ ధ్యాన్చందర్ జయ�
కడెం వాగు వంతెనను ఢీకొని లోయలోపడ్డ కారుఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రమాదండ్రైవర్ నిద్రమత్తే కారణంకూతురు అక్కడికక్కడే.. తండ్రి దవాఖానకు తరలిస్తుండగా మృతితోడుపెండ్లి కూతురు, డ్రైవర్కు తీవ్రగాయాలువ
మంచిర్యాల మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లుమంచిర్యాలటౌన్, ఆగస్టు 28: మంచిర్యాల పట్టణ ప్రజలకు మెరుగైన సేవలందించాలని మున్సిపల్ అధికారులకు కౌన్సిలర్లు సూచించారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ �
అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్మంచిర్యాల అర్బన్, ఆగస్టు 28 : ఈ నెల 30 లోగా జిల్లాలోని చౌకధరల దుకాణాలు, ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలకు బియ్యం పంపిణీని పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నా�
డీఎల్పీవో ప్రభాకర్పాఠశాలల్లో పారిశుధ్య పనుల పరిశీలనకోటపల్లి, ఆగస్టు 25 : సెప్టెంబర్ ఒకటి నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులు, హెచ్ఎంలను డీఎల్పీవో ప్రభాకర్ ఆద�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న పంటల సర్వేసర్వే నంబర్ల వారీగా వివరాలు సేకరణఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదుమరో వారంలో ముగియనున్న ప్రక్రియతేలనున్న సాగు విస్తీర్ణందిగుబడిపై పక్కగా అంచనా..క�
తరగతి గదులను శుభ్రం చేయించాలిజడ్పీ సీఈవో కే నరేందర్నెన్నెల,ఆగస్టు 25: సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండంతో పాఠశాలలలో పారిశుధ్య పనులు చేపట్టాలని సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులను జడ్�
Dharani Portal | ధరణి ఆపరేటర్ వినోద్ తో కలిసి తన లాప్ టాప్ తో అంబులెన్స్ వద్దకే వెళ్లి ఆ పట్టాదారు వేలిముద్రలు, ఫొటో తీసుకొని అంబులెన్స్ లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.