నిరుద్యోగుల నుంచి రూ. 2లక్షలు వసూలునిందితుడి అరెస్టువివరాలు వెల్లడించిన డీసీపీ ఉదయ్కుమార్ రెడ్డిగర్మిళ్ల, ఆగస్టు 20 : పోలీస్ ఉద్యోగాలు పెట్టిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన మోస
కిడ్నీవ్యాధితో మంచంపట్టిన బాలుడుఆపరేషన్ కోసం రూ.4 లక్షలు అవసరందాతల సహాయం కోసం ఎదురుచూపుఆసిఫాబాద్, ఆగస్టు 20 :ఆ బాలుడికి 14 ఏండ్లే.. ఒక్కడే కొడుకు.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అన
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారుస్వరాష్ట్రంలో మూడుసార్లు వేతనాల పెంపుఆనందంలో టీచర్లు, ఆయాలురుణపడి ఉంటామంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలుఅంగన్వాడీలకు 30 శాతం వేతనం పెంపుమంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్
విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రంగయ్యఉట్నూర్, ఆగస్టు19 : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం గర్వంగా ఉందని, ఇది తనపై మరింత బాధ్యతను పెంచిందని అంటున్నా
ఎంపికైన 1,404 మంది విద్యార్థులుసీట్లు సాధించిన వారిలో బాలురే అధికం54శాతం బాలురు.. 46 శాతం బాలికలు..బాసర, ఆగస్టు 19 : బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో 2021-22 విద్యాసంవత్సరం ప్రవేశాల ఎంపిక జాబితా విడుదలైంది. మొత్తం 1500 సీట్లక�
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యమాదారం టౌన్షిప్లో పల్లె ప్రకృతి వనం ప్రారంభంతాండూరు, ఆగస్టు 18 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల వెన్నంటే ఉంటున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మం�
చిత్రపటాలకు పూలమాలలు, ఘన నివాళులు..దండేపల్లి, ఆగస్టు 18 : బహుజన ప్రజారాజ్య నిర్మాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతిని దండేపల్లి మండల కేంద్రంలో బుధవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాప
కాంట్రాక్ట్ విధానంలో వైద్య పోస్టుల భర్తీవివిధ కేటగిరీల్లో 67 ఖాళీలకు నోటిఫికేషన్దరఖాస్తుల దాఖలుకు ఈ నెల 20 దాకా గడువుఅందనున్న మెరుగైన సేవలుకుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ఆసిఫాబాద్ జి�
జీవాలు, మనుషులకూ సంక్రమిస్తుంది నేటి నుంచి మూగజీవాలకు వ్యాక్సినేషన్ నెల రోజుల పాటు కార్యక్రమం మంచిర్యాల, ఆగస్టు 17, నమస్తే తెలంగాణ : బ్రూసెల్లోసిస్ ప్రమాదకరమైన వృత్తి సంబంధిత (జూనోటిక్) సంక్రమిత వ్యాధి
బెల్లంపల్లిటౌన్, ఆగస్టు 16 : దళితబంధు పథకం ప్రారంభోత్సవం కోసం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని శాలపల్లి వద్ద నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బెల్లంపల్లి నుంచి టీఆర్�
సింగరేణితో వాణిజ్య ఒప్పందం చేసుకుంటే అనేక ప్రయోజనాలు‘ఆత్మనిర్భర్ భారత్’లో మన బొగ్గుకు మార్కెట్ పెంపుసీఎండీ ఆదేశాల మేరకు అదనంగా 2 మిలియన్ టన్నుల బొగ్గుకు ఈ వేలంజీఎం (మార్కెటింగ్) కే రవిశంకర్, అధి
మందమర్రి సీఐ ప్రమోద్రావు, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజుమందమర్రి ఆగస్టు 16 : మున్సిపాలిటీలో అనధికార, అక్రమ కట్టడాలు, అనుమతి లేని లేఅవుట్లను గుర్తించి చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ఫోర్స్మ
కాసిపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మికాసిపేట, ఆగస్టు 16 : మండలంలోని ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను కాసిపేట ఎంపీపీ రొడ్డ లక్ష్మి ఆదేశించారు. క�
అంకితభావంతో విధులు నిర్వర్తించాలిఫిర్యాదులపై తక్షణమే స్పందించాలిపోలీసులకు రామగుండం సీపీచంద్రశేఖర్రెడ్డి సూచనలుకోటపల్లి, ఆగస్టు 14 :మహారాష్ట్రలో మావోయిస్టుల కదలికలు ఉన్న నేపథ్యంలో సరిహద్దు భద్రతపై �