శతాధిక వృద్ధురాలు మృతి | జిల్లాలోని దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు ముత్తె మల్లవ్వ (112) వయోభారంతో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకౌటాల పీహెచ్సీలో సమావేశంకౌటాల, ఆగస్టు 23 : పీహెచ్సీ వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దవాఖా
ఈజీఎస్ జిల్లా అధికారుల ఆదేశంపలు గ్రామాల్లో రిజిష్టర్ల పరిశీలనదండేపల్లి, ఆగస్టు 23: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, తదితర రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఎంజీఎన్ఆర్ఈజీఎస్ �
కొత్త గ్రామ పంచాయతీల్లో కొండంత అభివృద్ధితీరుతున్న ఏండ్లనాటి సమస్యలునెన్నెల, ఆగస్టు 22 : గ్రామ పంచాయతీల పరిధిలో శివారు గ్రామాల్లో మౌలికవసతులు లేక, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. నిధులున్నా పాలకులు, అధికార�
రాఖీట్ల పున్నంపై కరోనా ప్రభావంగతేడాది విజృంభణతో పుట్టింటికి రాలేకపోయిన అక్కాచెల్లెళ్లుఏడాది కాలంలో ఎందరినో దూరం చేసిన మహమ్మారిఎంతో మంది తోబుట్టువులకు చేదు జ్ఞాపకాలుపండుగపూట గతస్మృతులను తలుచుకుంటూ
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరిపంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సెమినార్హాజరైన ఎమ్మెల్యే దివాకర్రావు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్హాజీపూర్, ఆగస్టు 21 : ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 21 : జిల్లాలో మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆరో తరగతిలో ప్రవేశానికి, మ ధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట�
గుండాలలో సహజ విస్తరాకుల తయారీ కేంద్రంపోలీసులు, చిరాగ్ ఫౌండేషన్ సహకారంతో కుటీర పరిశ్రమ30 మంది గిరిజన మహిళలకు స్వయం ఉపాధికుమ్రం భీం ఆసిఫాబాద్/తిర్యాణి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : అడవిబిడ్డలు పోలీసుల సహకా
ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్యంత్ర ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరుతిర్యాణి, ఆగస్టు 20 : పురాతన ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ అన్నారు. మండలంలోన�
నిరుద్యోగుల నుంచి రూ. 2లక్షలు వసూలునిందితుడి అరెస్టువివరాలు వెల్లడించిన డీసీపీ ఉదయ్కుమార్ రెడ్డిగర్మిళ్ల, ఆగస్టు 20 : పోలీస్ ఉద్యోగాలు పెట్టిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన మోస
కిడ్నీవ్యాధితో మంచంపట్టిన బాలుడుఆపరేషన్ కోసం రూ.4 లక్షలు అవసరందాతల సహాయం కోసం ఎదురుచూపుఆసిఫాబాద్, ఆగస్టు 20 :ఆ బాలుడికి 14 ఏండ్లే.. ఒక్కడే కొడుకు.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అన
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారుస్వరాష్ట్రంలో మూడుసార్లు వేతనాల పెంపుఆనందంలో టీచర్లు, ఆయాలురుణపడి ఉంటామంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలుఅంగన్వాడీలకు 30 శాతం వేతనం పెంపుమంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్
విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రంగయ్యఉట్నూర్, ఆగస్టు19 : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం గర్వంగా ఉందని, ఇది తనపై మరింత బాధ్యతను పెంచిందని అంటున్నా
ఎంపికైన 1,404 మంది విద్యార్థులుసీట్లు సాధించిన వారిలో బాలురే అధికం54శాతం బాలురు.. 46 శాతం బాలికలు..బాసర, ఆగస్టు 19 : బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో 2021-22 విద్యాసంవత్సరం ప్రవేశాల ఎంపిక జాబితా విడుదలైంది. మొత్తం 1500 సీట్లక�