జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లుసైన్స్ ఎగ్జిబిషన్లో ప్రతిభ చూపిన వారికి ప్రశంసాపత్రాలుమంచిర్యాల అర్బన్, ఆగస్టు 13 : విద్యార్థులే భవిష్యత్ శాస్త్రవేత్తలని డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. గతంలో న�
కాగజ్నగర్ టౌన్, ఆగస్టు 11:కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిత్యాన్నదానం.. నిత్య కల్యాణం కావాలని ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ బస్�
మంచిర్యాలటౌన్, ఆగస్టు 7: చేనేత కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వానికి పద్మశాలీ, కార్మిక సంఘాలన నాయకులు పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని శనివారం మంచిర్యాలలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలీ స్వచ్ఛంద స�
హాజీపూర్, ఆగస్టు 4 : ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని సీఎం కేసీఆర్ పెంచారని, ఈ మేరకు ప్రతి ఉద్యోగీ బాధ్యతగా పని చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల (టీఎన్జీవో) సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్ర�
శ్రీరాంపూర్, ఆగస్టు 2 : సింగరేణిలో కార్మికుల పిల్లలకు కారుణ్యం ద్వారా ఉద్యోగాలు కల్పించిన ఘనత టీబీజీకేఎస్కే దక్కుతుందని ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నా రు. శ్రీరాంపూర్ ఏరియా గనులపై ర�
కన్నెపల్లి, జూలై 30 : బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. భీమిని మండలంలోని వడాల గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆమ�
సీఎం ఆదేశాలతో నివేదికలు పంపించాం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెన్నూర్లో వరద ముంపు బాధితులు, సీసీసీ నస్పూర్ అధికారులతో వేర్వేరుగా సమావేశం ఆసిఫాబాద్లోనూ సమీక్ష.. పలు అంశాలపై చర్చ మంచిర్యాల, నమస్తే �
కుభీర్ మండలంలోని చాత, హల్ద, రంగశివుని గ్రామాల్లో ప్రయోగాత్మకంగా సాగు.. ఏఈవో హరీశ్రైతులకు అవగాహన కుభీర్, జూలై 27 : మండలంలోని చాత, హల్ద, రంగశివుని, పల్సి తదితర గ్రామాల్లో వరినాట్లు ప్రారంభమయ్యాయి. ఆయా గ్రామా