హాజీపూర్, ఆగస్టు 4 : ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని సీఎం కేసీఆర్ పెంచారని, ఈ మేరకు ప్రతి ఉద్యోగీ బాధ్యతగా పని చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల (టీఎన్జీవో) సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్ర�
శ్రీరాంపూర్, ఆగస్టు 2 : సింగరేణిలో కార్మికుల పిల్లలకు కారుణ్యం ద్వారా ఉద్యోగాలు కల్పించిన ఘనత టీబీజీకేఎస్కే దక్కుతుందని ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నా రు. శ్రీరాంపూర్ ఏరియా గనులపై ర�
కన్నెపల్లి, జూలై 30 : బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. భీమిని మండలంలోని వడాల గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆమ�
సీఎం ఆదేశాలతో నివేదికలు పంపించాం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెన్నూర్లో వరద ముంపు బాధితులు, సీసీసీ నస్పూర్ అధికారులతో వేర్వేరుగా సమావేశం ఆసిఫాబాద్లోనూ సమీక్ష.. పలు అంశాలపై చర్చ మంచిర్యాల, నమస్తే �
కుభీర్ మండలంలోని చాత, హల్ద, రంగశివుని గ్రామాల్లో ప్రయోగాత్మకంగా సాగు.. ఏఈవో హరీశ్రైతులకు అవగాహన కుభీర్, జూలై 27 : మండలంలోని చాత, హల్ద, రంగశివుని, పల్సి తదితర గ్రామాల్లో వరినాట్లు ప్రారంభమయ్యాయి. ఆయా గ్రామా
మంచిర్యాల జిల్లాలో బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ హెల్మెట్తో పాటు చార్జర్ అందజేత ఫుల్ చార్జింగ్తో 20 నుంచి 40 కి.మీ ప్రయాణం బాధితకుటుంబాల్లో వెలుగులు ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా పనులు సర్వత్రా హర�
రూ.2,70,144 రికవరీరూ.2 వేలు జరిమానాకాసిపేట, జూలై 26 : కాసిపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం డీఆర్డీవో శేషాద్రి ఆధ్వర్యంలో ఈజీఎస్ 12వ విడుత సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఇందులో రూ.2,70,144 రికవరీ, రూ.2 వేల
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావుదండేపల్లి మండలంలో పర్యటనరోడ్లు, బ్రిడ్జిలు, పంటల పరిశీలనదండేపల్లి, జూలై 25 : భారీ వర్షాలకు నష్టపోయిన వారిని అన్ని వి ధాలా ఆదుకుంటామని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2005 మంది కి 1422 మంది విద్యార్థుల హాజరుమంచిర్యాల అర్బన్, జూలై 25 : మహాత్మాజ్యోతి బాఫూలే గురుకులాల్లో ఇంటర్, డిగ్రీలో ప్రవేశానికి ఆదివారం జరిగిన పరీక్ష ప్రశాంతంగా ముగ
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు కానుకగా ఇంటిని నిర్మించి అందజేసిన పురాణంకోటపల్లి, జూలై 24 : నిరుపేద వృద్ధ దంపతులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అండగా నిలిచారు. రాష్ట్ర మంత్రి, టీఆ�