రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణముస్లిం మతపెద్దలతో సమావేశంగర్మిళ్ల, జూలై 6 : బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని రామగుండం సీపీ సత్యనారాయణ సూచించారు. మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో ముస్లిం మత పెద�
పట్టణ ప్రగతిలో సమస్యలన్నీ పరిష్కరించుకోవాలిరాష్ట్ర మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ సత్యనారాయణకాగజ్నగర్ రూరల్, జూలై 5: రాష్ర్టాన్ని పచ్చ గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ హరిత లక్ష్యాన్ని చేరుకు నే�
ఊరూరా డంప్యార్డులుఎప్పటికప్పుడు తడి, పొడి చెత్త సేకరణనిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులుఅద్దంలా గ్రామ పంచాయతీలుమంచిర్యాల, జూలై 4 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖ�
పెద్దవాగుపై నాలుగు చోట్ల నిర్మాణంఇప్పటికే మూడు చోట్ల పూర్తి..ఇక ఏడాది పొడవునా పుష్కలంగా నీరుభూగర్భ జలాల పెరిగే అవకాశంఇక పంటలకు ఢోకా లేదంటున్న రైతాంగంబోథ్, జూలై 4 : చెక్డ్యాంల నిర్మాణంతో జలకళ సంతరించుక�
పింఛన్ పెంచిన ఘనత సీఎందేఎంపీ వెంకటేశ్ నేతకానిమంచిర్యాలలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కలెక్టర్తో కలిసి 128 బ్యాటరీ ట్రై సైకిళ్లు పంపిణీమంచిర్యాల అర్బన్, జూలై 2 : దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద
మంచిర్యాల : గుట్కా అక్రమ నిల్వలపై మంచిర్యాల జిల్లా జన్నారం జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ను పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా రామగుండం సీపీ సత్యనారాయణ వ
ప్రభుత్వ విప్ బాల్క సుమన్దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతాభినందన సభహాజరైన ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్ పర్సన్..మంచిర్యాల, జూలై 1, నమస్తే తెలంగాణ/ రామకృష్ణాపూర్:దళితుల ఆర్థిక �
విద్యార్థికి ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ భరోసావైద్యం కోసం రూ. లక్ష సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ అందజేతకోటపల్లి, జూన్ 30 : రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన విద్యార్థినికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పు
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్కాగజ్నగర్ టౌన్, జూన్ 30 : పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్క రూ భాగస్వాములు కావాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మున్సిపల్ సమావేశ మంది
ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యే దివాకర్రావుమంచిర్యాల, కోటపల్లిలో శతజయంతి వేడుకలుఘనంగా నివాళులర్పించిన నేతలుమంచిర్యాల ఏసీసీ/కోటపల్లి, జూన్ 28 :పీవీ ప్రపంచ స్థాయి నాయకుడని, ఆయన అందించిన సేవలు చిరస్మర
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలుకోటపల్లి, జూన్ 28 : దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ అని, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టా�
భీంపూర్, జూన్ 27: ప్రభుత్వం జూలై ఒకటో తేదీ నుంచి చేపట్టనున్న హరితహారం కార్యక్రమా నికి పంచాయతీలు సిద్ధమవుతున్నాయి. భీంపూర్ మండలంలో 26 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీ నర్సరీలో ప్రస్తుతం 10,000 చొప్పున మొక్కల�