మంచిర్యాల మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లుమంచిర్యాలటౌన్, ఆగస్టు 28: మంచిర్యాల పట్టణ ప్రజలకు మెరుగైన సేవలందించాలని మున్సిపల్ అధికారులకు కౌన్సిలర్లు సూచించారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ �
అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్మంచిర్యాల అర్బన్, ఆగస్టు 28 : ఈ నెల 30 లోగా జిల్లాలోని చౌకధరల దుకాణాలు, ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలకు బియ్యం పంపిణీని పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నా�
డీఎల్పీవో ప్రభాకర్పాఠశాలల్లో పారిశుధ్య పనుల పరిశీలనకోటపల్లి, ఆగస్టు 25 : సెప్టెంబర్ ఒకటి నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులు, హెచ్ఎంలను డీఎల్పీవో ప్రభాకర్ ఆద�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న పంటల సర్వేసర్వే నంబర్ల వారీగా వివరాలు సేకరణఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదుమరో వారంలో ముగియనున్న ప్రక్రియతేలనున్న సాగు విస్తీర్ణందిగుబడిపై పక్కగా అంచనా..క�
తరగతి గదులను శుభ్రం చేయించాలిజడ్పీ సీఈవో కే నరేందర్నెన్నెల,ఆగస్టు 25: సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండంతో పాఠశాలలలో పారిశుధ్య పనులు చేపట్టాలని సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులను జడ్�
Dharani Portal | ధరణి ఆపరేటర్ వినోద్ తో కలిసి తన లాప్ టాప్ తో అంబులెన్స్ వద్దకే వెళ్లి ఆ పట్టాదారు వేలిముద్రలు, ఫొటో తీసుకొని అంబులెన్స్ లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.
శతాధిక వృద్ధురాలు మృతి | జిల్లాలోని దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు ముత్తె మల్లవ్వ (112) వయోభారంతో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకౌటాల పీహెచ్సీలో సమావేశంకౌటాల, ఆగస్టు 23 : పీహెచ్సీ వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దవాఖా
ఈజీఎస్ జిల్లా అధికారుల ఆదేశంపలు గ్రామాల్లో రిజిష్టర్ల పరిశీలనదండేపల్లి, ఆగస్టు 23: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, తదితర రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఎంజీఎన్ఆర్ఈజీఎస్ �