మంచిర్యాల అర్బన్, జూన్ 25 : జిల్లాలో రెండో రోజైన శుక్రవారం ఉపాధ్యాయులకు టీకా వేసే కార్యక్రమం కొనసాగింది. జిల్లాలోని 17 పీహెచ్సీలు, నాలుగు యూపీహెచ్సీలు, మూడు సీహెచ్సీల పరిధిలో శుక్రవారం 836 మంది ఉపాధ్యాయు
నకిలీ బంగారు ఆభరణాలతో రూ. కోటి రుణంపోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంక్ మేనేజర్ఇద్దరు అరెస్ట్.. పరారీలో నలుగురు..350 గ్రాముల బంగారం స్వాధీనం సీసీసీ నస్పూర్, జూన్ 24 : నకిలీ బంగారం పేరిట బా్ంయకుకు బురిడీ కొట్�
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ప్రారంభం మంచిర్యాల అర్బన్, జూన్ 24 : గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందించి, మనోధైర్యం నింపుతున్న స్వేరోస్ సభ్యుల సేవలు అభినందనీయ�
మంచిర్యాల జిల్లా తాండూర్ సర్కిల్ పరిధిలో తనిఖీలురూ.16.50 లక్షల విలువైన పత్తి విత్తనాలు, గడ్డిమందు స్వాధీనం11 మంది అరెస్ట్, మరో ముగ్గురు పరారీలో..10 కేసులు నమోదు, ఇద్దరిపై పీడీ యాక్ట్వివరాలు వెల్లడించిన రా�
రూ.1.50కోట్లతో ‘గిరి వికాసం’ పథకంజిల్లాలో 40 నుంచి 50 మందికి లబ్ధివిద్యుత్తో పాటు సాగునీటి వసతి కల్పనఒక్కో యూనిట్కు రూ. 3లక్షల నుంచి రూ. 4.5 లక్షల ఖర్చుఈ నెల 30 లోగా లబ్ధిదారుల ఎంపికకుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 22 (�
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావుకాలనీల్లో పర్యటనసీసీసీ నస్పూర్, జూన్ 22 : నస్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చే స్తానని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. రె�
ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణంమద్దతు ధర పెంపుతో రైతుల ఆసక్తిఈ ఏడాది 76,662 హెక్టార్లలో సాగుమంచిర్యాల, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, జన్నారంతో కలిపి 5 వ్యవ�
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావుకమిటీ సభ్యులకు సన్మానంమంచిర్యాల ఏసీసీ, జూన్ 20 : విశ్వనాథ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సూచించారు. మంచిర్యాల విశ్వనాథ ఆలయ రెన�
సేంద్రియ ఎరువులా ఓండ్రు మట్టిసారవంతంగా సాగు భూములుదండేపల్లి, జూన్ 21 : చెరువు పూడికతీసిన ఓండ్రు మట్టి సాగు భూములను సారవంతం చేస్తున్నది. నీటి నిల్వ శాతాన్ని పెంచుతూ, సేంద్రియ ఎరువుగా మారి పంటలకు ప్రాణం పో�
క్రైం న్యూస్ | భీమారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద నివాసముంటున్న ఆటో డ్రైవర్ కోటి(36) ఫైనాన్సర్ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రస్తుతం రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా చూడాలినిత్యావసరాలు అందించాలివైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలికుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్కాలినడకన వెళ్లి పరిశీలనజైనూర్, జూన్ 18 : అడ్డెసర వాగు వ�