జోడెఘాట్లో అన్ని ఏర్పాట్లు చేయాలితాగునీరు, భోజన వసతి కల్పించాలిరోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలిహట్టి నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తాంకొవిడ్ నేపథ్యంలో దర్బార్ రద్దుఅధికారులతో సమీక్షలో కల�
హాజీపూర్, అక్టోబర్ 11 : జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా అటవీశా�
మందమర్రి, అక్టోబర్11: దుర్గా దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని మందమర్రి పట్టణంలో 1వ జోన్లో గల వరసిద్ధి వినాయక మండపంలోని వనదుర్గాదేవి ఆలయంలో జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి సోమవారం ప్రత్యేక
దండేపల్లి, అక్టోబర్ 10 : మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలంలోని రెబ్బెన్పెల్లిలో రూ.5లక్షలతో నిర్మిం�
మంచిర్యాలటౌన్, అక్టోబర్ 10: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే దివాకర్రావు మంచిర్యాల పట్టణంలోని వికాస్నగర్లో శ్రీదుర్గా భవానీ మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతోపాటు మున్సిపల్ చైర
సీసీసీ నస్పూర్ : భార్యను కాపురానికి పంపించాలని, కొడుకును తన వెంట తీసుకెళ్తానని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గోదావరిఖనికి చెందిన చ�
ఆసరా పింఛన్ నుంచి రూ.6 ఇచ్చేందుకు గ్రామసభలో తీర్మానం కోటపల్లి : హరిత నిధికి ఆసరా పింఛన్దారులు జై కొట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ లక్ష్య సాధన కోసం నాటిన మొక్కల సంరక్షణకు హరితనిధిని రూపొందించ
ఉమ్మడి జిల్లాలో నలుగురి దుర్మరణంమరొకరికి తీవ్ర గాయాలువేర్వేరు చోట్ల ఎద్దు, మూడు గొర్లు మృత్యువాతబజార్హత్నూర్/తాంసి/భీంపూర్/జైనూర్/భీమారం, అక్టోబర్9;పిడుగు.. నలుగురిని బలితీసుకుంది. వేర్వేరు చోట్ల �
మణుగూరు రూరల్, అక్టోబర్ 9: టీబీజీకేఎస్పై జాతీయ సంఘాలు చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలని టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వూకంటి ప్రభాకర్రావు అన్నారు. కేసీహెచ్పీలో శనివారం జరిగిన పిట్ సమ
జైపూర్ : జైపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 18 ఏండ్ల మానసిక దివ్యాంగుడిపై లైంగికదాడి జరిగినట్లు జైపూర్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. రెండు రోజుల క్రి�
ఆదిలాబాద్ జిల్లా జడ్జి నారాయణ బాబు తిర్యాణి : ప్రజలందరికీ న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్న న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా జడ్జి నారాయణ బాబు అన్నారు. మండల
కోటపల్లి : పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశా�
ప్రభుత్వ దవాఖానలో రూ.80 లక్షలతోఏర్పాటునిమిషానికి 500 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంమంత్రి కేటీఆర్ చొరవతో అందుబాటులోకి సేవలుగురువారం ప్రారంభించిన కలెక్టర్ భారతీ హోళికేరిమంచిర్యాల, అక్టోబర్ 7, నమస్తే తెలంగా