నలుగురు కార్మికుల మృతి | జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ-3 భూగర్భ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 21 డిప్ 24 లెవల్ వద్ద పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు.
గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలుపల్లెల్లో కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలుఈ నెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణఉమ్మడి జిల్లాలో 1,08,959 ఎకరాల్లో సాగుఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఉట్నూర్ రూరల్, నవంబర�
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి హాజీపూర్ : సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ పోడు భూముల వివరాలను నమోదు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో �
57 ఏండ్లు నిండిన వారికి పింఛన్ అక్టోబర్ 31తో ముగిసిన గడువు త్వరలో అర్హుల గుర్తింపు ఇప్పటికే 3,37,649 మంది లబ్ధిదారులు ఎన్నికల హామీ నెరవేర్చేందుకు కసరత్తు అర్హులందరికీ పింఛన్ : డీఆర్డీవో శేషాద్రి మంచిర్యాల,
మంచిర్యాల అర్బన్(హాజీపూర్) : హాజీపూర్ మండలంలోని ర్యాలీ, చిన్న ఘడ్పూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడు గురం సత్తి రెడ్డి, వార్డు మెంబర్ కొండ్ర చంద్రమౌళి, విద్యా కమిటీ మా
సీసీసీ నస్పూర్ : సీసీసీ నస్పూర్లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సీసీసీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అఖిల్
లక్షెట్టిపేట రూరల్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పలు పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాలల�
భూ సమస్యల పరిష్కారానికి వేదికతహసీల్ కార్యాలయాల్లోనే పూర్తి సేవలురిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేషన్.. అన్నీ ఒకేచోటస్లాట్ బుక్ చేసుకున్న మరునాడే ప్రక్రియ పూర్తిగంటల వ్యవధిలోనే చేతికి పత్రాలుఆఫీ
రామగుండం ఇన్చార్జి కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి జైనూర్ పోలీసు స్టేషన్ తనిఖీ జైనూర్, అక్టోబర్ 24: గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని రామగుండం ఇన్చార్జి కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆ�
హాజీపూర్ : ఈ నెల 25వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను కొవిడ్ నిబంధనలను పాటిస్తు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవా