అటవీ, రెవెన్యూ, సింగరేణి ఉమ్మడి సర్వేలురికార్డులను తనిఖీ చేస్తున్న ఉన్నతాధికారులువచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో బొగ్గు ఉత్పత్తి చేసేలా చర్యలుతాండూర్, అక్టోబర్ 16 : బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీకే ఓపెన్�
కరోనాతో యుద్ధం చేసి విజయం సాధించాం 20 విద్యుత్ పరిశ్రమలకు సరిపడా బొగ్గు సరఫరా చేస్తున్నాం.. మూడేళ్లలో 2000 మెగావాట్ల సోలార్ విద్యుత్కు ప్రణాళికలు సింగరేణి సీఎండీ శ్రీధర్ కార్మికులకు లేఖల ద్వారా దసరా, దీ
దండేపల్లి : దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ గ్రామానికి చెందిన పెట్టెం లింగన్న(62) అనే రైతు గురువారం విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకార�
రూ.2 కోట్లతో సకల సౌకర్యాలు నిర్వాసితులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న సింగరేణి ఉపాధి కోసం సైతం ప్రణాళికలు ప్రారంభానికి సిద్ధమైన అబ్బాపూర్ ఆర్అండ్ఆర్ కాలనీ తాండూర్, అక్టోబర్ 13 ;ఓపెన్కాస్టుల్లో భూముల
కాసిపేట, అక్టోబర్ 13 : సింగరేణి స్థలాల్లో ఇండ్లు కట్టుకొని కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇప్పేంచేందుకు కృషి చేస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స
సీసీసీ నస్పూర్, అక్టోబర్ 13 : శ్రీరాంపూర్ సీహెచ్పీ నుంచి రోజుకు 5 ర్యాకుల బొగ్గు రవాణా సామర్థ్యం పెరుగుతుందని సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన సీహెచ్పీలో పర్య�
జోడెఘాట్లో అన్ని ఏర్పాట్లు చేయాలితాగునీరు, భోజన వసతి కల్పించాలిరోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలిహట్టి నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తాంకొవిడ్ నేపథ్యంలో దర్బార్ రద్దుఅధికారులతో సమీక్షలో కల�
హాజీపూర్, అక్టోబర్ 11 : జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా అటవీశా�
మందమర్రి, అక్టోబర్11: దుర్గా దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని మందమర్రి పట్టణంలో 1వ జోన్లో గల వరసిద్ధి వినాయక మండపంలోని వనదుర్గాదేవి ఆలయంలో జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి సోమవారం ప్రత్యేక
దండేపల్లి, అక్టోబర్ 10 : మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలంలోని రెబ్బెన్పెల్లిలో రూ.5లక్షలతో నిర్మిం�
మంచిర్యాలటౌన్, అక్టోబర్ 10: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే దివాకర్రావు మంచిర్యాల పట్టణంలోని వికాస్నగర్లో శ్రీదుర్గా భవానీ మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతోపాటు మున్సిపల్ చైర
సీసీసీ నస్పూర్ : భార్యను కాపురానికి పంపించాలని, కొడుకును తన వెంట తీసుకెళ్తానని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గోదావరిఖనికి చెందిన చ�
ఆసరా పింఛన్ నుంచి రూ.6 ఇచ్చేందుకు గ్రామసభలో తీర్మానం కోటపల్లి : హరిత నిధికి ఆసరా పింఛన్దారులు జై కొట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ లక్ష్య సాధన కోసం నాటిన మొక్కల సంరక్షణకు హరితనిధిని రూపొందించ