జిల్లా స్థితి గతులు తెలుసుకునేందుకే పర్యటననీతి ఆయోగ్ కమిటీ సభ్యుడు అనురాగ్కెరమెరి, సెప్టెంబర్ 29: అభివృద్ధిలో వెనుకంజలో ఉన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకె�
మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్పలు గ్రామాల్లో అవగాహన సమావేశాలులక్షెట్టిపేట రూరల్, సెప్టెంబర్ 27 : వచ్చే యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు వే సుకోవాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికార�
దండేపల్లి, సెప్టెంబర్ 27 : 18 ఏండ్లు నిండి న ప్రతి ఒక్కరూ కరోనా నివారణ వ్యా క్సిన్ తీసుకోవాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. దండేపల్లి మండలంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను సోమవారం పర�
కోటపల్లి, సెప్టెంబర్ 27 : జడ్పీ, మండల పరిషత్లకు నిధులు కేటాయించి, వాటిని అభివృ ద్ధి చేసేందుకు కృషి చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోరారు. సోమవారం మండలి సమావేశాల్లో ఆయన మా
ప్రభుత్వ దవాఖానలో అన్నీ పరీక్షలు చేయాలివైద్యాధికారులు, సిబ్బందితో కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్ర శేఖర్ గేడం బెజ్జూర్, సెప్టెంబర్ 25 : ప్రసవమైన తర్వాత తల్లికి, శిశువుకు నిర్వహించాల్సిన అన�
మంచిర్యాల ఏసీసీ, సెప్టెంబర్ 25 : స్వాత్రంత్య్రోద్యమ కారుల పోరాట ఫలితంగా దేశానికి స్వేచ్ఛ, స్వాత్రంత్య్రం సిద్ధించిందని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇండియా – 75వ వ
సింగరేణి ఏరియా జీఎంలకు డైరెక్టర్ బలరాం ఆదేశాలు శ్రీరాంపూర్ : వారంలోగా ఉద్యోగులందరికీ రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్, పా, పీపీ) ఎన్ బలరాం అన్ని ఏరియాల జీ�
మందమర్రి ఏరియా జీఎం చింతల రామకృష్ణాపూర్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. భారత్ కి ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా రామకృష్ణాపూర్
పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలి వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు హాజీపూర్, సెప్టెంబర్ 24 : వచ్చే యాసంగిలో రైతులు వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని కృషి విజ్ఞాన కేంద్రం �
భూ గర్భం నుంచి ఉబికి వస్తున్న వేడినీళ్లతో విద్యుదుత్పత్తి మణుగూరు ఏరియా పగిడేరులో జియో థర్మల్ కేంద్రం ఆరు నెలల్లో పూర్తికి కసరత్తు 20 కిలోవాట్ల ఉత్పాదనే లక్ష్యం ఇటీవలే సీఎండీ సమీక్ష.. దిశానిర్దేశం శ్రీ�
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 24 : మంచిర్యాలకు చెందిన సఖీ కేంద్రం సిబ్బంది ఆరు రోజుల పసికందు ప్రాణాలు కాపాడారు. వివరాలకు వెళ్తే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోం చ తాలుకా బెజ్జూరుపల్లికి చెందిన సోన�