Pranahita river | ప్రాణహిత నదిలో ఈత కోసం వెళ్లిన ళ్ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.నదిలోకి నలుగురు విద్యార్థులు వెళ్లగా.. ఇందులో అంబాల వంశీవర్ధన్, అంబాల విజయేంద్ర సాయి, గారే రాకేష్ గల్లంతు అయ్యారు. విద్యార్థుల ఆ
ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం గర్మిళ్ల, జనవరి 16: పతంగి మాంజా దారం గొంతుకు తగిలి బైక్పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంచిర్యాల పట్టణంలో శనివారం జరిగింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజ�
Government Whip Balka Suman | ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని, మహిళలు స్వయం కృషితో ఆర్థికాభివృద్ధి సాధించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.
ఒకరి తర్వాత ఒకరుగా ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి కోటపల్లి, జనవరి 9: ఓ వ్యక్తి ప్రేమ ఆ కుటుంబం మొత్తాన్ని చిన్నాభిన్నం చేసింది. ఒకరి తర్వాత ఒకరిగా ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్నది. మరొకరిని జైలుకు పంపింది. మ
మంచిర్యాల : దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న రైతుబంధు విశిష్టతను తెలుపుతూ ప్రముఖ లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ వేల్పుల పోచన్న వేసిన చిత్రాలు భళా అనిపించాయి. రైతుబంధు వారోత్సవాలలో భాగంగా కోటపల్లి రైతువ
MP Venkatesh netha | మంచిర్యాల పరిధిలోని రాజీవ్ నగర్ వద్ద గల కల్వర్టు నంబర్ 156 ని ఉపయోగించుకునేలా రైల్వే అధికారులు అనుమతులు ఇవ్వాలని రైల్వే అధికారులను పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత కోరారు.
Tiger | జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపంది. భీమారం మండలం నర్సింగాపూర్లో పెద్దపులి ఇద్దరు వ్యక్తులను పులి వెంబడించడంతో ప్రజలు భయాందోళనలకు గురవతున్నారు.
Vip Balka Suman | స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు పొందిన మహిళలు వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.