ఎంపీ వెంకటేశ్ నేత | కరోనా కాలంలో నిలిపివేసిన ఆదిలాబాద్-నీల్వాయి ఎక్స్ ప్రెస్ బస్ పునరుద్ధరణ చేయాలని ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్కు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత ఫోన్ చేశారు.
తొమ్మిది మంది ముఠా సభ్యుల అరెస్టువివరాలు వెల్లడించిన సీపీ చంద్రశేఖర్రెడ్డిబెల్లంపల్లిరూరల్, నవంబర్ 19: మావోయిస్టుల పేరుతో ప్ర ముఖులను బెదిరిస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న తొమ్మి ది మంది ముఠా సభ్�
మంచిర్యాల జిల్లాలో 64,749 హెక్టార్లలో వరి సాగు లక్షా 76 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా లక్షా 76 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా 250 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు అందుబాటులో 11 లక్షల గోనె సంచులు పూర్తయిన మిల్ ట
మంచిర్యాల పట్టణ ప్రజలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సకల సౌకర్యాలతో సమీకృత మార్కెట్ నిర్మిస్తుండగా, ఈ నెల 8న మంత్రి అల్లోల, ఎంపీ వెంకటేశ
ఇన్స్పైర్ అవార్డ్స్ | అత్యుత్తమ ప్రదర్శన, వినూత్న ఆలోచనలతో ప్రదర్శన చేసిన 13 మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయి కి ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరు త్వరలో రాష్�
1,25,705 ఎకరాల్లో సాగు అంచనా శనగ, జొన్న పంటలు అధికం 26 వేల టన్నుల ఎరువులు అవసరం పుష్కలంగా నీరు ఆదిలాబాద్, నవంబర్ 13 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లా రైతులు యాసంగి సాగుకు సమాయత్తమవుతుండగా, వ్యవసాయ శా�
ఎస్సార్పీ 3గని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డైరెక్టర్ బలరాం, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, డీజీఎంఎస్ అధికారులు నష్టపరిహారం కోసం కార్మిక సంఘాలతో పోరాడుతాం ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు తీ
Singareni | మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో బుధవారం ఉదయం గనిపైకప్పు కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గనిలోని 21 డిప్ 24
నలుగురు కార్మికుల మృతి | జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ-3 భూగర్భ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 21 డిప్ 24 లెవల్ వద్ద పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు.
గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలుపల్లెల్లో కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలుఈ నెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణఉమ్మడి జిల్లాలో 1,08,959 ఎకరాల్లో సాగుఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఉట్నూర్ రూరల్, నవంబర�
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి హాజీపూర్ : సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ పోడు భూముల వివరాలను నమోదు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో �