మంచిర్యాల మున్సిపాలిటీల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. పట్టణంలో ఏ గల్లీకి వెళ్లినా సెట్ బ్యాక్ తీసుకోకుండా కట్టే భవంతులు కోకొల్లలుగా కనిపిస్�
పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం తో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, చివరి రోజు పరీక్షకు 99.75 శాతం మంది హాజరయ్యారు. 9,303 మంది విద్యార్థులకుగాను 9,280 మంది పరీక్ష రాసినట్లు డీఈవో యాద
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ చేరికతో కాంగ్రెస్లో కొత్త పంచాయతీ మొదలైందా.. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పురాణం సతీశ్ పోయిన ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే సీటు ఆశించ
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును మంచిర్యాల జిల్లాకు నామకరణం చేయాలని పలువురు వక్తలు అన్నారు. గురువారం బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్ ఆధ్వర్యంలో ట్యాంక్బండ్లోని జలదృశ్యం వ�
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొలాంగూడకు చెందిన టేకమ్ మారు భీంబాయి(22) కూతురి నా మకరణం కార్యక్రమం మంగళవారం ఏర్పా టు చేశారు. నామకరణ కార్యక్రమం జరుగుతుండగా..
మంచిర్యాల జిల్లా మందమర్రిలో హైటెన్షన్ విద్యుత్తు సరఫరాలో తలెత్తిన సాంకేతిక లోపంతో ఆదివారం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓఎస్డీ వైరు తెగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బెల్లంపల్లి వైప�
Korba Express | కోచువేలి - కోర్బా ఎక్స్ప్రెస్ రైలు మంచిర్యాల జిల్లాలో నిలిచిపోయింది. రైలు విద్యుత్ తీగ తెగిపోవడంతో బెల్లంపల్లి - మందమర్రి మధ్య కోర్బా ఎక్స్ప్రెస్ ఆగిపోయింది. దాంతో ఆ మార్గంలో పలు రాకపోకలపై ప్�
రుణం కింద పశువులు ఇప్పిస్తామని ఆరిజన్ డెయిరీ వాళ్లు మోసం చేశారు. లక్ష రూపాయలకు ఒక ఆవు లేదా ఒక బర్రె ఇస్తామని.. కనీసం రెండు పశువులైనా తీసుకోవాలనే నిబంధన పెట్టారు.
అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేయగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్లో గురువారం చోటుచేసుకున్నది.
Mancherial | మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని వెంకటాపూర్లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. శుక్రవారం
కమలం పార్టీలో పక్కింటి పెత్తనం కాకరేపుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలుగా ఇతర జిల్లాలకు చెందిన వారు కొనసాగుతుండగా పార్టీకి తలనొప్పిగా మారింది.
Mancherial Dist | ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం ఆ కుటుంబాన్ని కాటేశాయి. ఎంతో జీవితంమున్న అభం శుభం తెలియని పసి పిల్లల ప్రాణాలతో పాటు తల్లీని బలిగొన్నాయి. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో చోటు చేసుకున్నద
57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు ఈ నెల 15 నుంచి పంపిణీ ప్రారంభం ఇప్పటికే 3,26,735 మంది లబ్ధిదారులు సర్కారు నిర్ణయంపై సర్వత్రా హర్షం మంచిర్యాల, ఆగస్టు 7, నమస్తే తెలంగాణ : వృద్ధాప్య పింఛన్ వయోపరిమితిని 65 ఏండ్ల నుంచ�
చెన్నూర్, ఆగష్టు 7: చెన్నూర్లో ఆదివారం మో స్తరు వర్షం కురిసింది. నాలుగైదు రోజుల నుంచి చిన్నపాటి జల్లులు పడుతున్నాయి. కాలువలు నిండుగా ప్రవహించడంతో పాటు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షంతో పాటు మబ్బులు కమ్ముక�
ఏటేటా పెరుగుతున్న మత్స్య సహకార సంఘాలు 5 నుంచి 27కి చేరుకున్న మహిళా సొసైటీలు 62 నుంచి 79కి చేరిన పురుషుల సొసైటీలు ఆసక్తి చూపుతున్న మత్స్యకారులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే కారణం నీలివిప్లవంతో పెరిగిన ఆదా