ఐదు నెలలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండే. ఈ ఐదు నెలల్లోనే ఇంత ఆగం ఎందుకయ్యింది? ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బ్రహ్మాండంగా రెప్పపాటు కూడా పోకుండా ఉన్న కరెంట్.. ఇవాళ ఎందుకు పో�
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం మంచిర్యాలకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జిల్లా సరిహద్దు ఇందారం వద్ద మహిళలు ఘన స్వాగతం పలికారు. రాత్రి 7.57 గంటలకు కేసీఆర్ బస్సు ఇందారం గోదా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక కోసం ఉమ్మడి జిల్లా ప్రజలు, శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఆ సమయం వచ్చేసింది. నేడు మంచిర్యాలలో బాస్ రోడ్ షో నిర్వహించనుండగా, విజయవంతం చేసేందుకు గులాబీ సైన్యం అన్ని ఏర�
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాలలోన�
మంచిర్యాల మున్సిపాలిటీల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. పట్టణంలో ఏ గల్లీకి వెళ్లినా సెట్ బ్యాక్ తీసుకోకుండా కట్టే భవంతులు కోకొల్లలుగా కనిపిస్�
పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం తో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, చివరి రోజు పరీక్షకు 99.75 శాతం మంది హాజరయ్యారు. 9,303 మంది విద్యార్థులకుగాను 9,280 మంది పరీక్ష రాసినట్లు డీఈవో యాద
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ చేరికతో కాంగ్రెస్లో కొత్త పంచాయతీ మొదలైందా.. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పురాణం సతీశ్ పోయిన ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే సీటు ఆశించ
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును మంచిర్యాల జిల్లాకు నామకరణం చేయాలని పలువురు వక్తలు అన్నారు. గురువారం బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్ ఆధ్వర్యంలో ట్యాంక్బండ్లోని జలదృశ్యం వ�
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొలాంగూడకు చెందిన టేకమ్ మారు భీంబాయి(22) కూతురి నా మకరణం కార్యక్రమం మంగళవారం ఏర్పా టు చేశారు. నామకరణ కార్యక్రమం జరుగుతుండగా..
మంచిర్యాల జిల్లా మందమర్రిలో హైటెన్షన్ విద్యుత్తు సరఫరాలో తలెత్తిన సాంకేతిక లోపంతో ఆదివారం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓఎస్డీ వైరు తెగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బెల్లంపల్లి వైప�
Korba Express | కోచువేలి - కోర్బా ఎక్స్ప్రెస్ రైలు మంచిర్యాల జిల్లాలో నిలిచిపోయింది. రైలు విద్యుత్ తీగ తెగిపోవడంతో బెల్లంపల్లి - మందమర్రి మధ్య కోర్బా ఎక్స్ప్రెస్ ఆగిపోయింది. దాంతో ఆ మార్గంలో పలు రాకపోకలపై ప్�
రుణం కింద పశువులు ఇప్పిస్తామని ఆరిజన్ డెయిరీ వాళ్లు మోసం చేశారు. లక్ష రూపాయలకు ఒక ఆవు లేదా ఒక బర్రె ఇస్తామని.. కనీసం రెండు పశువులైనా తీసుకోవాలనే నిబంధన పెట్టారు.
అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేయగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్లో గురువారం చోటుచేసుకున్నది.
Mancherial | మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని వెంకటాపూర్లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. శుక్రవారం
కమలం పార్టీలో పక్కింటి పెత్తనం కాకరేపుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలుగా ఇతర జిల్లాలకు చెందిన వారు కొనసాగుతుండగా పార్టీకి తలనొప్పిగా మారింది.