Korba Express | కోచువేలి - కోర్బా ఎక్స్ప్రెస్ రైలు మంచిర్యాల జిల్లాలో నిలిచిపోయింది. రైలు విద్యుత్ తీగ తెగిపోవడంతో బెల్లంపల్లి - మందమర్రి మధ్య కోర్బా ఎక్స్ప్రెస్ ఆగిపోయింది. దాంతో ఆ మార్గంలో పలు రాకపోకలపై ప్�
రుణం కింద పశువులు ఇప్పిస్తామని ఆరిజన్ డెయిరీ వాళ్లు మోసం చేశారు. లక్ష రూపాయలకు ఒక ఆవు లేదా ఒక బర్రె ఇస్తామని.. కనీసం రెండు పశువులైనా తీసుకోవాలనే నిబంధన పెట్టారు.
అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేయగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్లో గురువారం చోటుచేసుకున్నది.
Mancherial | మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని వెంకటాపూర్లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. శుక్రవారం
కమలం పార్టీలో పక్కింటి పెత్తనం కాకరేపుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలుగా ఇతర జిల్లాలకు చెందిన వారు కొనసాగుతుండగా పార్టీకి తలనొప్పిగా మారింది.
Mancherial Dist | ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం ఆ కుటుంబాన్ని కాటేశాయి. ఎంతో జీవితంమున్న అభం శుభం తెలియని పసి పిల్లల ప్రాణాలతో పాటు తల్లీని బలిగొన్నాయి. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో చోటు చేసుకున్నద
57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు ఈ నెల 15 నుంచి పంపిణీ ప్రారంభం ఇప్పటికే 3,26,735 మంది లబ్ధిదారులు సర్కారు నిర్ణయంపై సర్వత్రా హర్షం మంచిర్యాల, ఆగస్టు 7, నమస్తే తెలంగాణ : వృద్ధాప్య పింఛన్ వయోపరిమితిని 65 ఏండ్ల నుంచ�
చెన్నూర్, ఆగష్టు 7: చెన్నూర్లో ఆదివారం మో స్తరు వర్షం కురిసింది. నాలుగైదు రోజుల నుంచి చిన్నపాటి జల్లులు పడుతున్నాయి. కాలువలు నిండుగా ప్రవహించడంతో పాటు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షంతో పాటు మబ్బులు కమ్ముక�
ఏటేటా పెరుగుతున్న మత్స్య సహకార సంఘాలు 5 నుంచి 27కి చేరుకున్న మహిళా సొసైటీలు 62 నుంచి 79కి చేరిన పురుషుల సొసైటీలు ఆసక్తి చూపుతున్న మత్స్యకారులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే కారణం నీలివిప్లవంతో పెరిగిన ఆదా
బెజ్జూర్, ఆగస్టు 7 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ మంజూరు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం బెజ్జూర్ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే క�
జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి మంచిర్యాలలో జాతీయ చేనేత దినోత్సవం మంచిర్యాలటౌన్, ఆగస్టు 7: ప్రతి ఒక్కరూ చేనేత వస్ర్తాలను ధరించి, చేనేత పరిశ్రమ, కార్మికులకు అండగా ఉండాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళిక�
నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం నెలంతా ఆధ్యాత్మిక వాతావరణం భక్తులతో కిటకిటలాడనున్న దేవాలయాలు తొలిరోజే శుక్రవారం రావడం విశేషం మంచిర్యాల ఏసీసీ/భైంసా, జూలై 28: శ్రావణమాసం.. తెలుగు వారికి ఎంతో విశిష్టత కలిగిం�
ఇంటింట ఇన్నోవేటర్కు దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం మంచిర్యాల అర్బన్, జూలై 25 : ప్రతి ఒక్కరిలో ఉన్న ఆలోచనలకు పదును పెట్టడమేకాకుండా సైన్స్పై ఆసక్తి పెంచి వారిలోని సృజనాత్మకతను వెలికితీసేంద�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో 61 పోస్టులు.. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు మంచిర్యాల అర్బన్, జూలై 25 : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రెగ్యులర్, కాంట్రాక్టు లెక్చరర్ల తర్వాత ఖాళీ పోస్టుల్లో గ
గోదావరి, ప్రాణహిత ఉధృతితో లోతట్టు ప్రాంతాలు జలమయం కూలిన ఇండ్లు, కొట్టుకపోయిన రోడ్లు కోటపల్లి, జూలై 14 : భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. వరదలతో గోదావరి, ప్రాణహిత నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున