‘పట్టణాన్ని ఆనుకొని ఉన్న గోదావరి నుంచి ఈ 20 రోజుల్లో 800 లారీలకుపైగా ఇసుక, మట్టిని తరలించుకుపోయారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుక తోడుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. అసలు మంచిర్యాలలో ప్రభుత్వ యంత్రాంగం ఉ�
మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం పడ్తనపల్లి పీఏసీఎస్లో మొత్తం 1972 మంది రైతులుండగా, ఇందులో 417 మంది రుణాలు తీసుకున్నారు. వీరిలో 276 మంది అర్హులు కాగా, సొసైటీ మొత్తంగా ఒకే ఒక్కరికే రుణమాఫీ జరిగింది. ఈ సొసైటీలో రూ.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే కూలీ మృతి చెందాడని, అతడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖాన ఎదుట జాతీయ రహదారిపై బంధువులు రాస్తారోకో నిర్వహించ
మంచిర్యాల జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ కాస్త తగ్గింది. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ& ఇదే సమయంలో దొంగతనాలు పెరిగాయి. రేప్, కిడ్నాప్ కేసులు సైతం ఎక్కువయ్యాయి. రామగుండం పోలీస్ కమిషన�
మంచిర్యాల జిల్లా కోసం గుర్తించిన భూమిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గర్మిళ్ల శివారు కాలేజీ రోడ్లో భూదాన్ భూములున్న సర్వే నంబ ర్లు 707లో 2.30 ఎకరాలు, 708లో 9.10 ఎకరాలు జైలు కోసం గుర్తిస్తూ ఎంఆర్వో మం�
మంచిర్యాల జిల్లాలో భూప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చెన్నూర్, లక్షెట్టిపేట, మందమర్రి, హాజీపూర్, జైపూర్, కోటపల్లి, దండేపల్లి, జన్నారం తదితర మండలాల
మళ్లీ మరో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మంచిర్యాల జిల్లాలో బుధవారం 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మంచిర్యాల పట్టణం సాయికుంట బాలికల గిరిజ�
గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు దవాఖాన పాలైన ఘటన మ
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శనివారం విజయదశమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మేళతాళాలతో శోభాయాత్రగా జమ్మిచెట్టు వద్దకు వెళ్లి, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూజలు నిర్వహించారు.
తొమ్మిది రోజుల పాటు వివేష పూజలందుకున్న దుర్గమ్మ నిమజ్జనం ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వైభవంగా అలంకరించిన వాహనాల్లో పురవీధుల గుండా భాజా భజంత్రీల నడుమ శోభాయాత్ర తీశారు. అనంతరం ఆయా గ్రామాల సమీపంల�