మంచిర్యాల జిల్లా కోసం గుర్తించిన భూమిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గర్మిళ్ల శివారు కాలేజీ రోడ్లో భూదాన్ భూములున్న సర్వే నంబ ర్లు 707లో 2.30 ఎకరాలు, 708లో 9.10 ఎకరాలు జైలు కోసం గుర్తిస్తూ ఎంఆర్వో మం�
మంచిర్యాల జిల్లాలో భూప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చెన్నూర్, లక్షెట్టిపేట, మందమర్రి, హాజీపూర్, జైపూర్, కోటపల్లి, దండేపల్లి, జన్నారం తదితర మండలాల
మళ్లీ మరో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మంచిర్యాల జిల్లాలో బుధవారం 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మంచిర్యాల పట్టణం సాయికుంట బాలికల గిరిజ�
గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు దవాఖాన పాలైన ఘటన మ
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శనివారం విజయదశమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మేళతాళాలతో శోభాయాత్రగా జమ్మిచెట్టు వద్దకు వెళ్లి, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూజలు నిర్వహించారు.
తొమ్మిది రోజుల పాటు వివేష పూజలందుకున్న దుర్గమ్మ నిమజ్జనం ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వైభవంగా అలంకరించిన వాహనాల్లో పురవీధుల గుండా భాజా భజంత్రీల నడుమ శోభాయాత్ర తీశారు. అనంతరం ఆయా గ్రామాల సమీపంల�
తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన డీఎస్సీ-2024 ఫలితాల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల అభ్యర్థులు సత్తా చాటారు. తాండూర్ మండలం అచ్చలాపూర్కు చెందిన సత్యనారాయణ-పద్మ దంపతుల కుమారుడు ఏకారి ఆంజనేయులు 76.23 �
తనకు తారసపడిన అందమైన జీవితాలను బొమ్మల రూపంలో కళాత్మకంగా వర్ణించాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన కళాపిపాసి ఏల్పుల పోచం సాగించిన కళాయాత్ర విశేషాలు ఆయన మాటల్లోనే..
మంచిర్యాల జిల్లాలో పలు భూ వివాదాలతోపాటు ఇతర గొడవల్లో నమోదైన కేసుల్లో నిందితురాలైన ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) నాయకురాలు మద్దెల భవానిపై శనివారం రౌడీ షీట్ తెరిచినట్టు చెన్నూర్ పట్టణ సీఐ రవీందర్�
మంచిర్యాలలో ఇసుక మాఫి యా విజృంభిస్తున్నది. రాత్రికిరాత్రే గోదావరి నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలించి వారికి అనుకూలమైన ప్రాంతాల్లో నిల్వ చేసుకుంటున్నారు. 3 రోజుల వ్యవధిలోనే వందలాది ట్రాక్టర్ల ఇ�
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా �