ఈ చిత్రంలో ఎండిపోయిన పొలాన్ని చూపిస్తున్న యువరైతు పేరు గంతుల చందు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లీపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ముక్కాసిగూడ గ్రామస్తుడు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ సమీపంలోని కాటన్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిపివేయడాన్ని నిరసిస్తూ చెన్నూర్-మంచిర్యాల ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. చెన్నూర్
ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి, అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు నేడు సీఎం రేవంత్
ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు నేడు సీఎం రేవంత్
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ముసుగులో గంజాయి దందా చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం రామగుండం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
పత్తి కొనుగోలు చేయనందుకు నిరసనగా మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల రైతులు బెల్లంపల్లిలోని శ్రీరామ జిన్నింగ్ మిల్లు వద్ద ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయకపోవడం వల్ల
రాష్ట్ర ప్రజలంతా మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నారని ఐసీడీఎస్ మాజీ రీజినల్ ఆర్గనైజర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు అత్తి సరోజ పేర్కొన్నారు.
జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల్లో విడుతల వారీగా ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ మేరకు స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులు, అస్టిటెంట్ రిటర్నింగ్ అధికారులు, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులు,
మంచిర్యాల జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో సీసీఐ కొనుగోళ్లు పర్వాలేదనిపిస్తున్నా, మంచిర్యాల జిల్లాలో మాత్రం కొనుగోలు కేంద్రాలు మాటిమాటికీ మూసి ఉంటుం�
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసి న ఆత్మీయ సన్మాన సభకు మంచిర్యాల జిల్లా కు చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు తరలివెళ్లారు. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం ముగిస�
పింఛన్ సొమ్మును రెండింతలు పెంచుతరని ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఓటేస్తే అసలే పెంచకపోగా, వచ్చే పింఛన్ సొమ్మును ఇంటి పన్ను కింద జమ చేసుకుంటూ పంచాయతీ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారు. కొడుకుల ఇంటి పన్�
‘పట్టణాన్ని ఆనుకొని ఉన్న గోదావరి నుంచి ఈ 20 రోజుల్లో 800 లారీలకుపైగా ఇసుక, మట్టిని తరలించుకుపోయారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుక తోడుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. అసలు మంచిర్యాలలో ప్రభుత్వ యంత్రాంగం ఉ�