ఓ వైపు అకాల వర్షాలు ఇబ్బంది పెడుతుంటే మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు, అధికారులు జాప్యం చేస్తున్నారని, అదీగాక తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు.
ఈ నెల 13న నిర్వహించనున్న పాలిసెట్-2025కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంచిర్యాల జిల్లా పాలిసెట్ కో-ఆర్డినేటర్లు శ్రీనివాసరావు, దేవేందర్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నస్పూర్లో రెండు, మంచిర్యాలలో ఎ�
మంచిర్యాల జిల్లాలో ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి పలు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. తీవ్రమైన ఈదురు గాలులతో కూడిన వర్షంతో చెట్లు విరిగి పడి ఇండ్లు, గోడలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ తీగలు తె�
మంచిర్యాల జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చి పదిహేను రోజులు దాటినా తూకం వేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తున్నారు.
బోరు మోటర్కు మరమ్మతులు చేస్తుండగా, ఓ రైతు కూలి మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం నాగాపూర్లో గురువారం చోటుచేసుకున్నది. చెన్నూర్ ఎస్ఐ వెంకటేశ్వర్రావు కథనం ప్రకారం.. నాగాపూర్ గ్రామాని�
సాగునీటికోసం రైతులు రోడ్డెక్కారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపూర్ వద్ద వరి కంకితో రోడ్డుపై బైఠాయించారు. కడెం 22వ డిస్ట్రిబ్యూటరీ కాల్వ కింద రాపూర్, తిమ్మాపూర్, తపాలాపూర్ గ్రామాల రైతులు పంటల�
వివాహం జరిగిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో చోటుచేసుకుంది.
మంత్రివర్గ విస్తరణ అంశం ఇప్పుడు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నది. మా సార్కే మంత్రి పదవి వస్తుందంటే.. లేదు.. మా సార్కే వస్తుందంటూ ఏ వర్గం ఎమ్మెల్యే అనుచరులు.. ఆ ఎమ్మెల్యే పేరు ప్రచారం �
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామంలో కడెం కాలువ నీరు చివరి ఆయకట్టు వరకూ అందక వరిచేను ఎండిపోయింది. కడెం ప్రాజెక్టు 13 డిస్ట్రిబ్యూటరీ కాలువ నీరు అందుతుందనే ఆశతో రైతులు సాగుచేయగా, కడెం కాలువ నీరు
తండ్రిని కోల్పోయిన ఓ విద్యార్థిని పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్ష రాసిన ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. కన్నెపల్లి మండలం ముత్తాపూర్కు చెందిన మంచర్�
జిల్లాలోని 306 (ఇటీవల ఐదు జీపీలు కార్పొరేషన్లో కలిశాయి) గ్రామ పంచాయతీల్లో వందశాతం ఆస్తి పన్నులు వసూలు చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా రూ.6.82 కోట్లు టార్గెట్ కాగా,
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తానుంచి లక్ష్మీటాకీసు చౌరస్తా వరకు బీఆర్ఎస్ హయాంలో రూ. 4 కోట్లతో నిర్మించిన నాలుగు జంక్షన్లను కుదింపు పేరిట కూల్చివేయడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.