యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా భీమిని మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద సోమవా రం నిరసన చేపట్టారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని సీఈ వో రాజేశ్వర్తో వాగ్వాదానికి ది�
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విజయ డెయిరీ పాలను అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు(హాస్టళ్ల)లకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్(అదానీ) సిమెంట్ కంపెనీ ముడి సరుకు మాయమైపోతున్నది. అదానీ గ్రూప్ ఓరియంట్ కంపెనీని కొనుగోలు చేశాక.. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతూ దేశం మొత్తంగా రవాణా చే
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ నాయకుడు దగ్గుల మధుపై ఇటీవల జరిగిన దాడిని నిరసిస్తూ శుక్రవారం బెల్లంపల్లి చౌరస్తాలో ధర్నా చేసిన నాయకులపై పోలీసులు కేసు నమోదుచేశారు.
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలంగాణ ప్రాంతంలోని మంచిర్యాల జిల్లావాసు లు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి రాకెట్లు, లాంచర్లు దూ�
మంచిర్యాల జిల్లా గర్మిళ్ల శివారులోని సర్వే నం. 315లోని ఓ పట్టా భూమిపై స్థానిక ప్రజాప్రతినిధి సామాజిక వర్గ పెద్దల కన్ను పడింది. ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకుంటూ పట్టాదారుడిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ భూ�
ఓ వైపు అకాల వర్షాలు ఇబ్బంది పెడుతుంటే మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు, అధికారులు జాప్యం చేస్తున్నారని, అదీగాక తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు.
ఈ నెల 13న నిర్వహించనున్న పాలిసెట్-2025కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంచిర్యాల జిల్లా పాలిసెట్ కో-ఆర్డినేటర్లు శ్రీనివాసరావు, దేవేందర్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నస్పూర్లో రెండు, మంచిర్యాలలో ఎ�
మంచిర్యాల జిల్లాలో ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి పలు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. తీవ్రమైన ఈదురు గాలులతో కూడిన వర్షంతో చెట్లు విరిగి పడి ఇండ్లు, గోడలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ తీగలు తె�
మంచిర్యాల జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చి పదిహేను రోజులు దాటినా తూకం వేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తున్నారు.
బోరు మోటర్కు మరమ్మతులు చేస్తుండగా, ఓ రైతు కూలి మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం నాగాపూర్లో గురువారం చోటుచేసుకున్నది. చెన్నూర్ ఎస్ఐ వెంకటేశ్వర్రావు కథనం ప్రకారం.. నాగాపూర్ గ్రామాని�