మహరాజ్పేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 2010లో రెండు తరగతి గదుల్లో ఐదు తరగతులు కొనసాగేవి. ముగ్గురు ఉపాధ్యాయులు, 56 మంది విద్యార్థులు ఉండేవారు. మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలు ఏర్పడ్డాయి.
ప్రతి గదిలో నాలుగు ఫ్యాన్లు, నాలుగు లైట్లను ఏర్పాటు చేశారు. గదికో గ్రీన్ చాక్ బోర్డు అమర్చారు. ప్రతి గదిలో విద్యార్థులకు డ్యూయల్ డెస్క్లను సమకూర్చారు.
ఒకప్పుడు సర్కార్ బడులంటే శిథిలమైన భవనాలు.. పెచ్చులు రాలే పైకప్పులు.. తరగతి గదుల్లో పగిలిపోయిన గచ్చులు.. తలుపులు లేని మరుగుదొడ్లే అందరికీ కనిపించేవి. అలాంటి పాఠశాలలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత�
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని గంట్లకుంట ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.10.49 లక్షల నిధులు కేటాయించారు. వీటితో పాఠశాలకు రంగులు, నేమ్బోర్డు, తరగతి గదులకు మరమ్మతు పనులు చేసి సకల వసతులతో సర్వాంగ సుందరంగా �
గతంలో వసతులు లేక వి ద్యార్థుల సంఖ్య తగ్గింది. రాష్ట్రప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కింద సర్కారు పా ఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో నేడు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెందడం అభినందనీయం.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ పనులను మంగళవారం వరకు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు.
విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచు కొని ప్రణాళికా బద్ధంగా లక్ష్యసాధనకు కృషి చేయాలని జిల్లా నోడల్ అధికారి శంకర్, విశ్రాంత ఉపాధ్యాయుడు రాధాకృష్ణ అన్నారు.
స్వరాష్ట్ర పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు 12 అంశాలతో కూడిన అభివృద్ధి పనులను చేపట్టారు
తిమ్మాపూర్ మండలంలో జడ్పీ, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలన్నీ కలిపి 50ఉన్నాయి. అందులో ఒకటి నుంచి పదో తరగతి వరకు 2,762 మంది విద్యార్థులుండగా, ‘మన ఊరు-మన బడి’ కింద మొదటి విడుతలో 17పాఠశాలలు ఎంపికయ్యాయి.
టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లత
తెలంగాణ రాష్ట్ర సర్కారు విద్యరంగానికి పెద్దపీట వేసింది. గత పాలకులెవ్వరూ కేటాయించనంత బడ్జెట్ను విద్యాశాఖకు వెచ్చించి, విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. ప్రైవేట్కు పరుగులు పెడుతున్న విద్యార్థుల�
‘మన ఊరు - మన బడి’ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊర�