సర్కారు బడుల స్వరూపాన్ని సమగ్రంగా మార్చే మన ఊరు -మన బడి కార్యక్రమ పనులు శరవేగంగా కొసాగుతున్నాయి. తొలి విడతలో చేపట్టిన 9,123 బడుల్లో ఇప్పటివరకు 1,210 బడులు సిద్ధమయ్యాయి. వీటిలో చేపట్టిన పనులతోపాటు అదనంగా సౌర విద
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో విద్యా రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఇల్లంద ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశ�
విద్యా వ్యవస్థ పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. అందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించ�
మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి పది రోజు ల్లో పూర్తి చేయాలని వికారా బాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు-మన బడిలో భాగంగా నిర్ధేశించిన పాఠశాలల్లో మౌలిక వసతుల పనులను సత్వరమే చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్తివారీ తెలిపారు. గురువారం సాయంత్రం విద్యాశాఖ మంత్�
కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో సర్కారు బడులు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’కి శ్రీకారం చుట్టగా,
ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యతోపాటు అత్యుత్తమ సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మొదటి విడుతలో జిల్లాలో 251 స్కూళ్లను బాగు చేయాలని ఎంపిక చేశారు. ఇ�
మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 251బడులను ఎంపిక చేశాం. రూ.30లక్షల్లోపు ఖర్చు అయ్యే స్కూళ్ల పనులు చివర దశకు వచ్చాయి. ఇప్పటికే 50దాకా పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి
మన ఊరు-మన బడి కార్యక్రమం మొదటి విడుతలో భాగంగా మండలంలోని 11 పాఠశాలలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పది పాఠశాలకు ఒక్కొదానికి రూ.25 నుంచి రూ.30లక్షల లోపు కేటాయించింది.
పదో తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటిస్థానంలో నిలపడం కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
విద్యార్థులు మెదడుకు పదును పెట్టి రూపొందించిన పలు ఆవిష్కరణలు ఆలోచింపజేశాయి. నిత్యం మనకు ఉపయోగపడేవే గాక రైతుకు సాగు పనులు సులభతరం చేసే వివిధ ప్రయోగ పరికరాలు ఆకట్టుకున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. గతంలో ప్రభుత్వ బడులకు వెళ్లాలంటే బోధన సరిగ్గా ఉండదని, వసతుల లేమి, నిధులు అంతంత మాత్ర
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమగ్రంగా మార్చే మన ఊరు-మన బడి కార్యక్రమ పనులు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సివిల్వర్క్స్, రంగులు వేసేపనులు శరవేగంగా సాగుతున్నాయి. తొలి విడతలో ఎంపికైన పాఠశాలల్లో 96.92% పన�