పోడు భూముల సర్వేను వేగవంతం చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో పోడు భూముల సర్వేను శుక్రవారం ఆయన పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు-మన బడి, మన బస్తీ కార్యక్రమంలో ఎంపిక చేసిన పాఠశాల్లో సత్వరం మౌలిక వసతులు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జిల్లా అధికారులను ఆద�
మీర్పేట ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. మన ఊరు-మన బడితో మహర్దశ వచ్చింది. నూతన హంగులతో భవనాలను తీర్చిదిద్దుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. మనఊరు-మనబడి కార్యక్రమంతో ప�
మన ఊరు-మన బడి పనుల్లో వేగం 96% బడుల్లో పనులకు అనుమతి 74% స్కూళ్లలో పనులు మొదలు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తొలి విడత పనులు ఊ
మన ఊరు.. మన బడితో మెరుగైన వసతులు విద్యావ్యవస్థలలో సమూల మార్పులు పేద విద్యార్థులకు భరోసానిస్తున్నఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 30 : ఎనిమిదేండ్ల పాలనలో సీఎం కేసీ
మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో మొదటి విడుతగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జి
ఘట్కేసర్,జూలై26 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా ఆధునీకరించడానికి సీఎం కేసీఆర్ రూ.7,200 కోట్లను కేటాయించారు. మనఊరు -మనబడికి దాతలు సహకరించాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెల
మన ఊరు-మన బడి, ఆంగ్లమాధ్యమ చదువులు తాజా మూడో అస్త్రంగా తొలిమెట్టు కార్యక్రమం పాఠశాల విద్యకు 2022-23 సంవత్సరం ప్రత్యేకం హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): సర్కారు స్కూళ్లను సమగ్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్�
మన ‘ఊరు- మనబడి’లో భాగంగా ఆయా పాఠశాలల్లో పనులను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ శరత్ అధికారులకు ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డితో కలిసి కలెక్టర్ నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని జూక�
రంగారెడ్డి : ఒక యజ్ఞంలా సీఎం కేసీఆర్ మన ఊరు- మన బడి, మన బస్తీ-మన బడికి శ్రీకారం చుట్టారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొత్తూర్ మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్, కొత్తూరు ప్రభుత్వ పాఠశాల�
మన ఊరు -మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జి�