మన ఊరు.. మన బడితో మెరుగైన వసతులు విద్యావ్యవస్థలలో సమూల మార్పులు పేద విద్యార్థులకు భరోసానిస్తున్నఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 30 : ఎనిమిదేండ్ల పాలనలో సీఎం కేసీ
మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో మొదటి విడుతగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జి
ఘట్కేసర్,జూలై26 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా ఆధునీకరించడానికి సీఎం కేసీఆర్ రూ.7,200 కోట్లను కేటాయించారు. మనఊరు -మనబడికి దాతలు సహకరించాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెల
మన ఊరు-మన బడి, ఆంగ్లమాధ్యమ చదువులు తాజా మూడో అస్త్రంగా తొలిమెట్టు కార్యక్రమం పాఠశాల విద్యకు 2022-23 సంవత్సరం ప్రత్యేకం హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): సర్కారు స్కూళ్లను సమగ్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్�
మన ‘ఊరు- మనబడి’లో భాగంగా ఆయా పాఠశాలల్లో పనులను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ శరత్ అధికారులకు ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డితో కలిసి కలెక్టర్ నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని జూక�
రంగారెడ్డి : ఒక యజ్ఞంలా సీఎం కేసీఆర్ మన ఊరు- మన బడి, మన బస్తీ-మన బడికి శ్రీకారం చుట్టారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొత్తూర్ మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్, కొత్తూరు ప్రభుత్వ పాఠశాల�
మన ఊరు -మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జి�
నిర్మల్ : కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని రాష్ట్ర విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మ�
వెల్దండ : నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల, ఎంఆర్సీ ప్రాథమిక పాఠశాల, మండల పరిధిలోని రాచూరు ఉన్నత పాఠశాలను ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైర�
నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం కట్టంగూర్ మండలం గార్లబాయీ గూడెంలో రూ.25 లక్షలతో పలు అవివృద్ధి పనులకు శంకుస్థాపన చ�
పరిగి, జూలై 5 : పరిగి నియోజకవర్గంలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు వెచ్చిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీ
విద్యార్థులకు చిన్ననాటి నుంచే రచనలో ఆసక్తిని పెంపొందించి భవిష్యత్ తరానికి ఉత్తమ రచయితలను అందించటానికి తెలంగాణలో బృహత్తర ప్రయత్నం జరిగింది. ‘మన ఊరు- మన చెట్టు’ కథా వస్తువుతో రాష్ట్ర వ్యాప్తంగా బాలసాహి
మన ఊరు- మన బడి, మన బడి-మనబస్తి కార్యక్రమం కింద గ్రౌండింగ్ పూర్తి చేసిన పాఠశాలల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యా జాయింట్ సెక్రటరీ హరిత అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో శుక్రవారం అధికార