నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం కట్టంగూర్ మండలం గార్లబాయీ గూడెంలో రూ.25 లక్షలతో పలు అవివృద్ధి పనులకు శంకుస్థాపన చ�
పరిగి, జూలై 5 : పరిగి నియోజకవర్గంలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు వెచ్చిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీ
విద్యార్థులకు చిన్ననాటి నుంచే రచనలో ఆసక్తిని పెంపొందించి భవిష్యత్ తరానికి ఉత్తమ రచయితలను అందించటానికి తెలంగాణలో బృహత్తర ప్రయత్నం జరిగింది. ‘మన ఊరు- మన చెట్టు’ కథా వస్తువుతో రాష్ట్ర వ్యాప్తంగా బాలసాహి
మన ఊరు- మన బడి, మన బడి-మనబస్తి కార్యక్రమం కింద గ్రౌండింగ్ పూర్తి చేసిన పాఠశాలల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యా జాయింట్ సెక్రటరీ హరిత అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో శుక్రవారం అధికార
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ ‘మన బస్తీ- మన బడి’ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనుల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే రెండ�
‘ఉన్న ఊరిలోనే ఉత్తమ విద్యనందించడమే సర్కారు లక్ష్యం.. ఈ దిశగా మన ఊరు-మన బడి అనే బృహత్తర పథకానికి అంకురార్పణ చేసింది’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. తల్లి
మన ఊరు-మన బడి ద్వారా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సర్దార్నగర్, కక్కులూర్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. �
కార్పొరేట్కు దీటుగా విద్యనందించేందుకు ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలం ప్రతాపసింగారం ప్రభుత్వ పాఠశాలలో ‘మనఊరు-మన బడ�
‘మన ఊరు-మన బడి’తో విప్లవాత్మక మార్పులు పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్లూరు మండలంలో 23 పాఠశాలల ఎంపిక సర్కారు బడి పూర్వవైభవం సంతరించుకోనున్నది. కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన అందించేందుకు ప్రత్యేక ప్రణాళి�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి తాళ్లూరి ట్రస్టు బాధ్యుడు, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడె
కార్పొరేట్ చదువుల కాలంలో నిరుపేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి, మన బస్తీ మన బడిని ప్రతిష
సర్కారు బడులను బలోపేతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, దీంతో కార్పొరేటుకు దీటుగా రూపుదిద్దుకోనున్నాయని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మ�
మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో రూ.8లక్షలతో మన బస్తీ-మనబడ
‘మన ఊరు- మనబడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపు వస్తున్నదని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ తెలిపారు. ధర్మారం మండలం నంది మేడారంలో ఆమె ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డితో కలిసి సోమవారం పర్యటించారు. ఈ స�
వికారాబాద్ : మన ఊరు- మన బడితో పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామంలో మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఎమ్