సంగారెడ్డి కలెక్టరేట్, మే 19 : జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని టీఎస్డబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి సంబంధిత అధికారులలను ఆదేశించారు. గురువారం కలెక్ట�
నర్సాపూర్,మే18 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట జిల్లా పరిషత్�
బడంగ్పేట, మే 17: ప్రభుత్వ పాఠశాలల్లో చక్కటి వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంతో మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానున్నదని విద్యాశాఖ మంత్రి సబితా
మునిపల్లి,మే 16 : ప్రభుత్వ బడి అమ్మ ఒడి లాంటిదని..రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు, సౌకర్యాల కల్పన కోసం మన ఊరు-మన బడి పథకాన్ని ప్రవేశ పెట్టిందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సోమ�
చేర్యాల, మే 13 : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నది. అంతే కాకుండా దేశ ప్రజల పై ధరల భారం మోపుతుండడంతో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ధర్మపోరాటం సాగిస్తున్నారన
గ్రీన్ చాక్పీస్ బోర్డులు, డ్యూయల్ డెస్క్, ఫర్నిచర్ సరఫరాకు మరో 396 కోట్ల వ్యయం మన ఊరు.. మన బస్తీ- మన బడి పనులకు గ్లోబల్ టెండర్లు.. ఆఖరు తేదీ ఈ నెల 17 9,123 బడులకు పంపిణీకి గడువు ఏడాది హైదరాబాద్, మే 9 (నమస్తే తెల�
‘మన ఊరు-మన బడి’తో మహర్దశ సర్కార్ పాఠశాలల్లో 12 రకాల పనులు మూడు దశల్లో మూడేండ్లల్లో పనులు నాగర్కర్నూల్ జిల్లాలో 290 పాఠశాలల ఎంపిక నాగర్కర్నూల్, మే 6 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా తీర్చిద�
నేరెళ్లపల్లి పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా.. ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తిమ్మాజిపేట, మే 6 : మన గతిని మార్చేది తరగతి గదులేనని, తరగతి గదే మనకు విజ్ఞానం అం దించే మహా
బడుల బాగుకోసం తొలి అడుగులు పడుతున్నాయి. విద్యావిధానంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మెదక
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి భూత్పూర్, మే 6 : పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని కొత్తమొల్గర ప్రాథమిక పాఠశాలలో శుక�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ పనుల వేగాన్ని పెంచాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శు�
మహేశ్వరం, మే 6 : మన ఊరు- మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఎంపీపీ చాంబర్
బెజ్జంకి, మే 06 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎ�
జోగులాంబ గద్వాల : జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండవ స్థాయి సంఘం గ్రామీణ అభివృద్ధి సమావే�
రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్, టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ పదం ఉండేదా? ఈ రాష్ట్రం వచ్చి ఉండేదా? అని కేటీఆర్ ప్రశ్నించ�