చేర్యాల, మే 13 : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నది. అంతే కాకుండా దేశ ప్రజల పై ధరల భారం మోపుతుండడంతో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ధర్మపోరాటం సాగిస్తున్నారన
గ్రీన్ చాక్పీస్ బోర్డులు, డ్యూయల్ డెస్క్, ఫర్నిచర్ సరఫరాకు మరో 396 కోట్ల వ్యయం మన ఊరు.. మన బస్తీ- మన బడి పనులకు గ్లోబల్ టెండర్లు.. ఆఖరు తేదీ ఈ నెల 17 9,123 బడులకు పంపిణీకి గడువు ఏడాది హైదరాబాద్, మే 9 (నమస్తే తెల�
‘మన ఊరు-మన బడి’తో మహర్దశ సర్కార్ పాఠశాలల్లో 12 రకాల పనులు మూడు దశల్లో మూడేండ్లల్లో పనులు నాగర్కర్నూల్ జిల్లాలో 290 పాఠశాలల ఎంపిక నాగర్కర్నూల్, మే 6 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా తీర్చిద�
నేరెళ్లపల్లి పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా.. ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తిమ్మాజిపేట, మే 6 : మన గతిని మార్చేది తరగతి గదులేనని, తరగతి గదే మనకు విజ్ఞానం అం దించే మహా
బడుల బాగుకోసం తొలి అడుగులు పడుతున్నాయి. విద్యావిధానంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మెదక
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి భూత్పూర్, మే 6 : పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని కొత్తమొల్గర ప్రాథమిక పాఠశాలలో శుక�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ పనుల వేగాన్ని పెంచాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శు�
మహేశ్వరం, మే 6 : మన ఊరు- మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఎంపీపీ చాంబర్
బెజ్జంకి, మే 06 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎ�
జోగులాంబ గద్వాల : జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండవ స్థాయి సంఘం గ్రామీణ అభివృద్ధి సమావే�
రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్, టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ పదం ఉండేదా? ఈ రాష్ట్రం వచ్చి ఉండేదా? అని కేటీఆర్ ప్రశ్నించ�
మన ఊరు - మన బడి కార్యక్రమం విద్యాయజ్ఞమని, సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ పథకానికి నిధుల కొరత లేదని, జిల్లాలకు అడ్వాన్స్గా నిధులను విడుదల చేశామని చెప్పారు.
ప్రశాంతంగా ఉన్న ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టడం హైందవ ధర్మం కాదని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరాలో రూ.40 లక్షల నిధులతో వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో కల్య
ప్రైవేటు పాఠశాలల కన్నా.. సర్కారు బడుల్లోనే అడ్మిషన్లకు తీవ్ర పోటీ నెలకొనేలా బడులను అభివృద్ధి పర్చాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యా�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర �